Home » Sports
టీ20 ప్రపంచ కప్-2026 మెగా టోర్నీలో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐసీసీలోని కొన్ని నిబంధనలు పాకిస్థాన్ కు గట్టి షాక్ ఇవ్వనున్నాయి.
క్రీడా చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడు 20 ఏళ్ల కింద ఓ దేశం తరఫున హాకీ ప్రపంచ కప్ ఆడి.. త్వరలో మరో దేశం తరఫున టీ20 ప్రపంచ కప్ ఆడనున్నాడు. అతడే సౌతాఫ్రికాకు చెందిన వేన్ మ్యాడ్సన్.
భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రతిష్టాత్మక పద్మ శ్రీ అవార్డు లభించిన విషయం తెలిసిందే. తాజాగా హిట్మ్యాన్ ఈ అంశంపై స్పందించాడు. ఈ గౌరవం తనకు, తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని అన్నాడు.
ఐపీఎల్లో టాప్ జట్లలో ఒకటైన సీఎస్కే డబ్ల్యూపీఎల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఆ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడే అమల్లోకి రాదని, తమ భవిష్యత్తు కార్యాచరణలో భాగమని ఆయన వివరించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. అంతకంటే ముందే 16 వార్మప్ మ్యాచులు ఉంటాయని ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన షెడ్యూల్ను వెల్లడించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొంటాం కానీ భారత్తో మ్యాచులు ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే ఈ అంశంపై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందించాడు.
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్.. ఓ టాక్ షోలో ఆమె తన మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ తాజాగా ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.
టీ20 ప్రపంచ కప్ ముంగిట పాకిస్థాన్.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్న్ క్లీన్స్వీప్ చేసింది. ఈ మ్యాచులో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజాం ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో పాల్గొంటాం కానీ భారత్తో మ్యాచ్ ఆడబోమని తేల్చి చెప్పింది. ఈ అంశంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో యూపీ వారియర్స్కు నిరాశే మిగిలింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో యూపీ వారియర్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ సందర్భంగా యూపీ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.