Home » Sports
శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ తుది అంకానికి చేరింది. భారత్, శ్రీలంక 'ఎ' జట్లు టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దంబుల్లా వేదికగా రేపు ఇరుజట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను గాయాల ముప్పు వేధిస్తూనే ఉంది. తాజాగా తొడకండరాల గాయం కారణంగా అతను ఇంగ్లండ్తో జరగబోయే వన్డే సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు.
ఫిఫా ప్రపంచకప్2026లో అల్జీరియాపై విజయంతో జోష్ మీదున్న అర్జెంటీనాకు ఊహించని షాక్ ఎదురైంది. రిఫరీ కారణంగా తాము మ్యాచ్ ఓడిపోయామంటూ అల్జీరియా ఫిఫాకు ఫిర్యాదు చేసింది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు రిషభ్ పంత్. 2025 ఐపీఎల్ మెగా వేలంలో అతడిని లఖ్నవూ సూపర్ జెయింట్స్ రూ.27 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. అయితే తాజాగా అతడి జీతంలో భారీగా కోత పడనున్నట్లు సమాచారం.
ఫిఫా ప్రపంచకప్ 2026లో బ్రెజిల్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చింది. తొలి మ్యాచ్లో మొరాకోతో 1-1తో డ్రా చేసుకొని బ్రెజిల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే శుక్రవారం జరిగిన గ్రూప్-సి మ్యాచ్లో 3-0 గోల్స్ తేడాతో హైతీని చిత్తు చేసింది.
ఫుట్బాల్ ప్రపంచకప్2026లో మొరాకో జట్టు తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. గ్రూప్-సి లో భాగంగా శనివారం ఇక్కడ జరిగిన ఉత్కంఠభరిత పోరులో మొరాకో 1-0 తేడాతో స్కాట్లాండ్పై విజయం సాధించింది.
స్టార్ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె గాయంపై టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించింది.
ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్ డీల్కు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్ 2026లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్గా వ్యవహరించిన రిషభ్ పంత్.. తిరిగి పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర మళ్లీ బ్యాట్ పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంగ్లండ్లో జరుగుతున్న విలేజ్ క్రికెట్ టోర్నీలో మైదానంలోకి దిగాడు. అయితే బ్యాటింగ్ చేసేటప్పుడు సంగక్కర ధరించిన హెల్మెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.