Home » Sports
గువాహటి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీ సేన చెలరేగుతోంది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన ప్రొటీస్ జట్టు.. లంచ్ బ్రేక్ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. టీమిండియాపై 508 పరుగుల భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది.
భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. మూడో రోజు ఆటలో నితీస్ కుమార్ రెడ్డి ఇచ్చిన క్యాచ్ ను ప్రొటీస్ జట్టు ప్లేయర్ మార్క్రమ్ గాల్లో ఎగిరి సింగిల్ హ్యాండ్ తో అందుకున్నాడు.
క్రికెట్ ప్రియులకు ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. టీమిండియా మాజీ ప్లేయర్లు శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టనున్నారు.
గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ను చిక్కుల్లో పెట్టేందుకు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సరికొత్త వ్యూహం వేశాడు. సిరీస్ ను కైవసం చేసుకునే ఆలోచనలో భాగంగా ఈ ప్లాన్ వేసినట్లు క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన చేస్తూ ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ టెస్టులో సఫారీ సేన గెలిస్తే.. ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంటుంది.
టీమిండియా స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సంగీత్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఆమె, తనకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ తో కలిసి అదిరిపోయే డ్యాన్స్ చేసింది.
భారత మహిళలు ప్రపంచ వేదికలపై అదరగొడుతున్నారు. తాజాగా భారత మహిళల కబడ్డీ జట్టు ప్రపంచ కప్ గెలిచింది. చైనీస్ తైపీపై జరిగిన ఫైనల్ మ్యాచ్లో 35-28 తేడాతో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.
టీమిండియా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు మరీ సున్నితంగా తయారయ్యారనే వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తడబడుతోంది. మూడో రోజు 201 పరుగులకే ఆలౌటైన భారత్.. 314 పరుగుల వెనుకంజలో ఉంది. ఆట ముగిసే సమయానికి సఫారీ బ్యాటర్లు 26/0 స్కోరు చేశారు.
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్మృతి ఇన్స్టా పోస్టులో పెళ్లికి సంబంధించిన పోస్టులు కనిపించకపోవడం చర్చకు దారి తీసింది.