Home » Sports
క్రికెట్ ప్రపంచంలో మరో సిక్సర్ల విధ్వంసం చోటుచేసుకుంది. మేజర్ లీగ్ క్రికెట్ 2026లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ బ్యాటర్ రోవ్మన్ పావెల్ ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. సియాటెల్ ఓర్కాస్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఐపీఎల్లో మరో భారీ ట్రేడ్ చర్చలు క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య ట్రేడ్ చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 253 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది.
ఫిఫా ప్రపంచ కప్లో ఇరాన్ జట్టు ప్లేయర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బెల్జియంతో మ్యాచ్ అనంతరం ఇరాన్ ప్లేయర్లు భావోద్వేగంతో ఓ లేఖ రాసి లాకర్ రూమ్లో వదిలి వెళ్లారు.
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా విరాట్ టెస్టుల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై కోహ్లీ స్పందించాడు.
92 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈజిప్ట్ జట్టు ఫిఫా ప్రపంచ కప్లో విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్ జట్టుపై 3-1తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. పాకిస్థాన్, నెదర్లాండ్స్పై సునాయసంగా గెలిచేసిన టీమిండియాకు.. సౌతాఫ్రికా చేతిలో పరాభవం ఎదురైంది. మ్యాచ్ అనంతరం ఓటమిపై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్పందించింది.
టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ మరోసారి వింబుల్డన్ కోర్టులో సందడి చేయనుంది. నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సెరెనా.. వింబుల్డన్ ఛాంపియన్షిప్ సింగిల్స్ విభాగంలో చోటు దక్కించుకుంది.
ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్-ఎ జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. శ్రీలంక-ఎతో జరిగిన ఫైనల్ పోరులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.