Home » Sports
భారత క్రికెట్ నియంత్రణ మండలి 2025-26 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులలో భారీ మార్పులు చేసిందని సమాచారం. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఈ కొత్త జాబితాలో డిమోషన్ లభించినట్టు తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్-2026 వేళ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్.. ప్రత్యేక డూడుల్ను రూపొందించింది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి గుర్తుగా వివిధ రంగులతో క్రికెట్ను సూచిస్తూ డూడుల్ను క్రియేట్ చేసింది..
జింబాంబ్వేలోని హరారే వేదికగా శుక్రవారం జరిగిన అండర్-19 వరల్డ్ కప్-2026 ఫైనల్లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది.
అండర్-19 ప్రపంచ కప్-2026లో యువ భారత్ చరిత్ర సృష్టించింది. శుక్రవారం హరారే వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ ను ఓడించి.. విశ్వవిజేతగా నిలిచింది. ఇప్పటి వరకు 10 సార్లు ఫైనల్కు చేరిన భారత్.. ఆరోసారి టైటిల్ను ముద్దాడింది.
అండర్-19 ప్రపంచ కప్-2026లో భాగంగా 412 పరుగుల ఛేదనలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లీష్ జట్టు పోరాడుతోంది. ఆరంభంలో నిదానంగా ఆడిన ఇంగ్లీష్ బ్యాటర్లు.. 10 ఓవర్ల తర్వాత జోరు పెంచారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 411 పరుగుల భారీ స్కోర్ చేసింది.
పొట్టి ప్రపంచ కప్-2026 ముగింట భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. పేసర్ హర్షిత్ రాణా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. మోకాలి నొప్పి కారణంగా టీ20 ప్రపంచ కప్కు దూరం కానున్నారని సమాచారం. అతడి స్థానంలో..
అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో యువ భారత్ 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న తుదిపోరులో టీమిండియా యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ(175) చెలరేగి ఆడాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన భారత్ 411 పరుగులు చేసింది.
అండర్-19 ప్రపంచ కప్-2026లో భారత యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
హరారే వేదికగా జరుగుతోన్న అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ లో యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ శతకంతో చెలరేగి ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై దండయాత్ర చేస్తున్నాడు. ఇంగ్లాండ్తో జరుగుతోన్న తుది పోరులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
డబ్ల్యూపీఎల్-2026 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతున్నాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 203 పరుగుల భారీ స్కోర్ చేసింది.