• Home » Sports

Sports

కాబూల్‌ ఘటన.. బాధితులను పరామర్శించిన అఫ్గాన్ క్రికెటర్లు

కాబూల్‌ ఘటన.. బాధితులను పరామర్శించిన అఫ్గాన్ క్రికెటర్లు

కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో 400 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని అఫ్గానిస్థాన్ జాతీయ జట్టులోని పలువురు క్రికెటర్లు పరామర్శించారు.

పదవీకాలాన్ని పొడిగించమని బీసీసీఐని కోరిన అజిత్ అగార్కర్!

పదవీకాలాన్ని పొడిగించమని బీసీసీఐని కోరిన అజిత్ అగార్కర్!

భారత జట్టు వరుస విజయాల నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన పదవీకాలాన్ని వన్డే ప్రపంచ కప్ 2027 వరకు పొడిగించాలని బీసీసీఐని కోరినట్లు సమాచారం.

ఐపీఎల్ 2026: సీఎస్కే వైస్ కెప్టెన్‌గా సంజు శాంసన్.. టీమిండియా దిగ్గజం ఏమన్నాడంటే!

ఐపీఎల్ 2026: సీఎస్కే వైస్ కెప్టెన్‌గా సంజు శాంసన్.. టీమిండియా దిగ్గజం ఏమన్నాడంటే!

మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సమరం ప్రారంభం కానుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్.. ట్రేడ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చేరిన సంగతి తెలిసిందే. అయితే అతడు సీఎస్కేకి వైస్ కెప్టెన్ అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కెప్టెన్‌గా ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వొద్దు.. అక్షర్ పటేల్‌కు పుజారా సూచన

కెప్టెన్‌గా ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వొద్దు.. అక్షర్ పటేల్‌కు పుజారా సూచన

గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచుల్లో అదరగొట్టి.. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు కూడా చేరని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు టీమిండియా మాజీ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా కీలక సూచనలు చేశాడు.

‘ఐపీఎల్’పై పిటిషన్ దాఖలు.. కేసును కొట్టేసిన కేరళ హైకోర్టు

‘ఐపీఎల్’పై పిటిషన్ దాఖలు.. కేసును కొట్టేసిన కేరళ హైకోర్టు

ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ పేరుపై వచ్చిన వివాదానికి కేరళ హైకోర్టు ఫుల్‌స్టాప్ పెట్టింది.

ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేశా.. టీమిండియా స్టార్ స్పిన్నర్

ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేశా.. టీమిండియా స్టార్ స్పిన్నర్

తాను ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేశానని టీమిండియా స్టార్ యుజ్వేంద్ర చాహల్ అన్నాడు. ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

విరాట్ కోహ్లీ ఆర్సీబీకి గుండెలాంటోడు: ఏబీ డివిలియర్స్

విరాట్ కోహ్లీ ఆర్సీబీకి గుండెలాంటోడు: ఏబీ డివిలియర్స్

ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి ఇప్పటికే బెంగళూరు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం, ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ విరాట్ గురించి మాట్లాడాడు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ రిలీజ్.. కోహ్లీ, రోహిత్ స్థానాలు ఇవే

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ రిలీజ్.. కోహ్లీ, రోహిత్ స్థానాలు ఇవే

అత్యుత్తమ ఆటగాళ్ల ర్యాంకులను తాజాగా ఐసీసీ ప్రకటించింది. వన్డే ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఇటీవల వన్డేలు ఆడకపోయినా.. బ్యాటర్ల విభాగంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్ టాప్-5లో కొనసాగుతున్నారు.

ఐసీసీ ర్యాంకింగ్స్‌.. 2వ స్థానానికి చేరుకున్న బంగ్లా ప్లేయర్

ఐసీసీ ర్యాంకింగ్స్‌.. 2వ స్థానానికి చేరుకున్న బంగ్లా ప్లేయర్

ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మీరాజ్ వన్డే ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మెహిదీ తొమ్మిది స్థానాలు ఎగబాకి ఏడవ స్థానానికి చేరాడు.

ఐపీఎల్2026: రోహిత్ అభిమానులకు అదిరిపోయే న్యూస్..

ఐపీఎల్2026: రోహిత్ అభిమానులకు అదిరిపోయే న్యూస్..

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గురించి ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. అతడి అభిమానులకు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే గుడ్ న్యూస్ చెప్పాడు. ఏంటంటే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి