Home » Sports news
సాధారణంగా 10 ఏళ్ల చిన్నారి అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది స్కూల్కి వెళ్లడం, ఆటలు ఆడటం, కార్టూన్లు చూడడం. కానీ బోధనా శివానందన్ అనే ఈ చిన్నారి మాత్రం తన చెస్ ఆట తీరుతో మాయ చేస్తోంది. చిన్న వయసులోనే అద్భుతమైన విజయాలు సాధిస్తూ వార్తల్లో నిలిచింది.
ఐపీఎల్ చర్చలు మళ్లీ హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, భారత T20I ఓపెనర్ సంజు సామ్సన్ గురించి జోరుగా చర్చలు వినిపిస్తున్నాయి. వచ్చే సీజన్కు ముందు సంజు మరో ఫ్రాంచైజీకి మారనున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్, జాతీయ జట్టు మొదటి పూర్తి సమయం కోచ్ అయిన బాబ్ సింప్సన్, 89 ఏళ్ల వయస్సులో సిడ్నీలో మరణించారు. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఈ విషాదకర వార్తను ధృవీకరించింది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
భారత యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఈసారి తన ఆటతోనే కాదు, ఫుడ్ గేమ్తో కూడా వార్తల్లో నిలిచాడు. ఓ యూట్యూబ్ ఛానెల్లో Snack Wars అనే ఆసక్తికర సెగ్మెంట్లో పాల్గొన్న బుమ్రా, ఇండియా వర్సెస్ యూకే స్నాక్స్ గురించి కీలక విషయాలను ప్రస్తావించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆసియా కప్ 2025 టీ20 టోర్నీ దగ్గరపడడంతో టీమిండియా జట్టులో ఎవరెవరు రాణిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. యంగ్ స్టార్ శుభ్మాన్ గిల్, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్, ఫామ్ పరంగా టీమిండియాలోకి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? సెలక్షన్ టీం ఎవరికి ఛాన్స్ ఇస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ఐపీఎల్ తర్వాత టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చిన కోహ్లీ గతేడాదే టీ-20లకు కూడా వీడ్కోలు పలికాడు. కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అక్టోబర్ 19-25 మధ్య ఆస్ట్రేలియాలో టీమిండియా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడబోతోంది.
విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-4 ఈ రోజు సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో జరిగే ఈ క్రీడా వేడుకలు క్రీడాభిమానులను అలరించనున్నాయి.