Home » South Korea
ఏఐతో తోడేలు ఇమేజ్ క్రియేట్ చేసిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది.
భారత్, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ మూడు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. ఇరు దేశాల మధ్య సోమవారం పలు ఒప్పందాలు కుదిరాయి.
దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ తన మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ (ఆదివారం) న్యూఢిల్లీ చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన కీలకం కానుంది.
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ , శాంసంగ్ ఛైర్మన్ లీ జే యాంగ్, హ్యుందాయ్ ఛైర్మన్ చుంగ్ యుయి-సన్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరు ముగ్గురు దక్షిణ కొరియా లోని జియోంగ్జులో జరుగుతున్న ఏపీఈసీ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు.
కొద్దిసేపటికే ఆ మంటలు పక్క ఫ్లాట్లకు కూడా వ్యాపించాయి. ఐదో ఫ్లోర్లో 30 ఏళ్ల ఓ మహిళ తన భర్త, రెండు నెలల బిడ్డతో నివాసం ఉంటోంది. మంటలు వారి ఇంట్లోకి వ్యాపించాయి.
దక్షిణ కొరియా హెచ్చరికలతో ట్రంప్ వెనక్కు తగ్గారు. అమెరికాలో విదేశీ వర్కర్లకు జాబ్స్ ఇవ్వొచ్చంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. విదేశీ వర్కర్ల నుంచి అమెరికన్లు నేర్చుకునేది ఎంతో ఉందని కూడా అన్నారు.
ఆసియా కప్ 2025లో భారత హాకీ జట్టు మళ్లీ రికార్డు సృష్టించింది. ఉత్కంఠభరితంగా కొనసాగిన ఫైనల్లో దక్షిణ కొరియాపై 4-1 గోల్స్ తేడాతో విజృంభించిన భారత్, తన పవర్ ఏంటో మరోసారి ప్రపంచానికి చూపించింది.
డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక సమావేశం జరపాలని ప్లాన్ చేస్తున్నారు. అటు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో కూడా మరోసారి..
Actor Drink And Drive Case: సోమవారం తెల్లవారుజామున యోగిన్ ప్రాంతంలోని ఓ రోడ్డుపై అతడి కారు ఆగి ఉంది. ఎంత సేపటికి కారు అక్కడినుంచి కదల్లేదు. దీంతో అక్కడి జనాలకు అనుమానం వచ్చింది. కారు దగ్గరకు వెళ్లారు. లోపల ఉన్న సాంగ్ యాంగ్ను పిలిచారు.
Viral Video: మంటల కారణంగా రైలులో పొగలు నిండుకున్నాయి. ఊపిరి ఆడక ప్రయాణికులు అల్లాడిపోయారు. ఐదుగురు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. కొన్ని నిమిషాల తర్వాత మెట్రో రైలు సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పేశారు.