Home » South Africa
సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ టీ20 ప్రపంచ కప్ 2026లో అరుదైన ఘనతను సాధించాడు. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును డికాక్ సమం చేశాడు.
తూర్పు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని రుబయా ప్రాంతంలో ఉన్న కోల్టన్ గనిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 200 మందికి పైగా దుర్మరణం పాలయ్యారని అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..
సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలో అద్భుతం జరిగింది. ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశ నుంచి అనూహ్య రీతిలో పుంజుకుని గౌరవప్రదమైన స్కోర్ చేసింది. అంతేకాకుండా 21 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది.
దక్షిణాప్రికా టీ20 లీగ్ సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ లీగ్లో ఇప్పటికే లుంగి ఎంగిడి తొలి హ్యాట్రిక్ నమోదు చేయగా.. తాజాగా రెండో హ్యాట్రిక్ కూడా నమోదైంది. 2025-26 ఎడిషన్లో భాగంగా నిన్న (గురువారం) ప్రిటోరియా క్యాపిటల్స్, పార్ల్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా అదరగొట్టాడు. పార్ల్ రాయల్స్ ఆల్రౌండర్ రజా చివరి బంతిని సిక్సర్గా మలిచి.. తన జట్టును గెలిపించాడు. అనంతరం సింహగర్జన చేస్తూ విజయ సంబరాలు చేసుకున్నాడు.
సౌతాఫ్రికా టీ20 లీగ్లో ర్యాన్ రికెల్టన్ అరుదైన ఘనత సాధించాడు. ఎంఐ కేప్టౌన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రికెల్టన్ లీగ్ చరిత్రలో రెండు వ్యక్తిగత సెంచరీలు చేసిన తొలి ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు.
యంగ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ సారథ్యంలోని యువ భారత్ జట్టు సౌతాఫ్రికాను తమ స్వదేశంలోనే మట్టికరిపించింది. మూడు యూత్ వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి దక్షిణాఫ్రికా గడ్డపై జయభేరి మోగించింది.
టీమిండియా యంగ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ... తన విధ్వంసాల పర్వం కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే పలు అర్ధ శతకాలు, శతకాలు బాదిన వైభవ్.. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో సూపర్ సెంచరీ(127) కొట్టాడు.
దక్షిణాఫ్రికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. తాజా ఘటనలో 9 మంది మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు.
లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన నాలుగో టీ20.. పొగమంచు కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో చివరిదైన ఐదో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది. మరోవైపు లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన నాలుగో టీ20.. పొగమంచు కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో చివరిదైన ఐదో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది.