Home » South Africa
టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో మొదటి సెమీఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాప్రికా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ బెర్త్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 7: 00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
పొట్టి ప్రపంచ కప్ చివరి దశకు చేరుతున్న కొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈసారి టైటిల్ గెలిచే ఫేవరెట్ జట్ల జాబితా నుంచి టీమిండియాను పక్కన పెట్టేశాడు
టీ20 ప్రపంచ కప్ 2026లో నిన్న దక్షిణాఫ్రికా, వెస్టిండీస్కు మధ్య జరిగిన మ్యాచ్ను తన తండ్రి దర్శన్తో కలిసి టీవీలో వీక్షించినట్లు టీమిండియా ప్లేయర్ అర్ష్దీప్ సింగ్ తెలిపాడు. ఆ సమయంలో వెస్టిండీస్ బ్యాటర్లు బౌండరీలు కొడుతుంటే... తన తండ్రి అరిచాడని, వారిని శపించాడని వివరించాడు.
టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం చివర్లో భారత్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాఫ్రికా గెలవాలని భారత్ కోరుకోవాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. నిన్న(శనివారం) పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ్టి మ్యాచ్లకు కూడా వాన గండం ఉందేమోనని పలువురు క్రికెట్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ వెదర్ రిపోర్ట్ ఏం చెబుతోందంటే...
టీ20 ప్రపంచ కప్2026 టోర్నీలో సూపర్-8లో భాగంగా రేపు భారత్, సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీస్కు చేరాలంటే సూపర్-8లో ప్రతి మ్యాచ్ కీలకమే. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో మ్యాచ్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.
సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ టీ20 ప్రపంచ కప్ 2026లో అరుదైన ఘనతను సాధించాడు. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును డికాక్ సమం చేశాడు.
తూర్పు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని రుబయా ప్రాంతంలో ఉన్న కోల్టన్ గనిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 200 మందికి పైగా దుర్మరణం పాలయ్యారని అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..
సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలో అద్భుతం జరిగింది. ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశ నుంచి అనూహ్య రీతిలో పుంజుకుని గౌరవప్రదమైన స్కోర్ చేసింది. అంతేకాకుండా 21 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది.
దక్షిణాప్రికా టీ20 లీగ్ సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ లీగ్లో ఇప్పటికే లుంగి ఎంగిడి తొలి హ్యాట్రిక్ నమోదు చేయగా.. తాజాగా రెండో హ్యాట్రిక్ కూడా నమోదైంది. 2025-26 ఎడిషన్లో భాగంగా నిన్న (గురువారం) ప్రిటోరియా క్యాపిటల్స్, పార్ల్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది.