Home » Singareni
సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు జేఏసీ నాయకుడు దయానందరావు ఇటీవల ఫిర్యాదు చేశారు.
సింగరేణి సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు పరిశ్రమ రక్షణ, నూతన బొగ్గు గనుల ఏర్పాటు, రూ.26వేల కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం తదితర 17 డిమాండ్ల పరిష్కారానికి సింగరేణిలో సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి.
సింగరేణి సంస్థలో క్యాటగిరి - 1 మజ్దూర్లను జనరల్ అసిస్టెంట్లుగా గుర్తించాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల 14,000 మంది మజ్దూర్లకు గౌరవం కల్పించడం జరిగింది.
సింగరేణి కార్మికులు, అధికారుల పిల్లలకు ఇవ్వనున్న వార్షిక ఉపకార వేతనాన్ని రూ.10,000 నుండి రూ.16,000 వరకు పెంచడం జరిగింది. ర్యాంకులు 2000 వరకు ఉండే అర్హతను 8000 వరకు పెంచారు
తెలంగాణలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి సంస్థ ఒడిసాలోని నైనీ ప్రాజెక్ట్ ద్వారా విశ్వవ్యాప్త విస్తరణ వైపు పరుగుల తీస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో పని చేస్తున్న అధికారులు, కార్మికులకు డ్రెస్ కోడ్ అమలు కానుంది.
సింగరేణి ఓపెన్కా్స్ట గనుల విస్తరణ అక్రమార్కులకు వరంగా మారింది. కోల్బెల్ట్లో గనుల కోసం ఎక్కడ భూ సేకరణ జరిగినా.. కేటుగాళ్లు వాలిపోతున్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో 800 మెగావాట్లతో మరో ప్లాంట్ నిర్మించేందు సింగరేణి సిద్ధమవుతోంది.
దేశవ్యాప్తంగా బొగ్గు రంగంలో వస్తున్న సవాళ్లను అధిగమించి సింగరేణి సంస్థను ప్రగతిపథంలో నడిపిస్తామని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం విశ్వాసం వ్యక్తం చేశారు.
పర్యావరణహిత సుస్థిర మైనింగ్తో పాటు సంప్రదాయేతర విద్యుత్రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్నందుకుగాను సింగరేణికి జాతీయస్థాయిలో మరోప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.