• Home » Siddipet

Siddipet

కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు.. సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ నేత ఫైర్

కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు.. సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ నేత ఫైర్

ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడానికి సిట్ పేరిట కుట్రలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్‌ను వేధించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు..

Siddipet News: ఘోరం.. భార్య గొంతు కోసిన భర్త.. అడ్డొచ్చిన కూతురిపైనా..

Siddipet News: ఘోరం.. భార్య గొంతు కోసిన భర్త.. అడ్డొచ్చిన కూతురిపైనా..

సిద్దిపేటలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై కత్తితో దాడి చేసిన భర్త.. అడ్డుకోబోయిన కూతురుపైనా దాడి చేశాడు. కుటుంబ కలహాలతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Free Education: శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతనం.. ఒక్క జత దుస్తులతో వస్తే PhD వరకు ఉచిత విద్య!

Free Education: శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతనం.. ఒక్క జత దుస్తులతో వస్తే PhD వరకు ఉచిత విద్య!

6వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకూ ఉచిత చదువు, హాస్టల్ వసతి, దుస్తులు, స్టైపెండ్, ఇంటర్న్‌షిప్ (1 సంవత్సరం), PG తర్వాత ఉద్యోగాలు (విద్య, ఆరోగ్య శాఖల్లో). ఇదీ.. శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతనం ప్రత్యేకత.

Harish Rao:రేవంత్‌రెడ్డికి కమీషన్లు కొట్టుడు.. చిల్లర మాటలే తెలుసు.. హరీశ్‌రావు వ్యంగ్యాస్త్రాలు

Harish Rao:రేవంత్‌రెడ్డికి కమీషన్లు కొట్టుడు.. చిల్లర మాటలే తెలుసు.. హరీశ్‌రావు వ్యంగ్యాస్త్రాలు

ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది క్రిస్టియన్లు క్రిస్మస్ పండగను చేసుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఏసుప్రభువు ఎంతో మంచి సందేశాన్ని ప్రపంచానికి అందించారని పేర్కొన్నారు.

Siddipet Tragedy: అప్పుల బాధ భరించలేక దంపతుల అత్మహత్య

Siddipet Tragedy: అప్పుల బాధ భరించలేక దంపతుల అత్మహత్య

ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ప్రేమ విఫలం, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎన్నో కారణాల వల్ల డిప్రేషన్ లోకి వెళ్లి ప్రాణాలు తీసుకుంటున్నారు.

మూడు విడతల్లో 400 పైగా కేసులు నమోదు

మూడు విడతల్లో 400 పైగా కేసులు నమోదు

సిద్ధిపేట జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా మొత్తంగా 508 గ్రామ పంచాయతీలకు, అదే విధంగా 4508 వార్డులకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 399 ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. 3000 మందిని బైండోవర్ చేశారు.

Coldwaves In Telangana: తెలంగాణాలో చలి పంజా.. మరో 2 రోజుల పాటు అంతే.!

Coldwaves In Telangana: తెలంగాణాలో చలి పంజా.. మరో 2 రోజుల పాటు అంతే.!

రాష్ట్రంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Tuesday: ఆ ఆలయంలో.. మంగళవారం మాంసంతో భోజనం!

Tuesday: ఆ ఆలయంలో.. మంగళవారం మాంసంతో భోజనం!

గ్రామదేవతలకు బోనాలు చేసి, యాటను బలివ్వడం... ఆ తర్వాత కుటుంబం, సన్నిహితులతో కలిసి వేడుక జరుపుకోవడం మామూలే. అక్కడ మాత్రం అమ్మవారి ఆలయంలో ప్రతీ మంగళవారం మాంసంతో భోజనం పెడతారు. అమ్మవారి ప్రసాదంగా భావించి భక్తులు క్యూ కడతారు.

Harish Rao: మహిళలకు రూ.60 వేలు ఇచ్చి సారె పెట్టాల్సిందే: హరీష్ రావు

Harish Rao: మహిళలకు రూ.60 వేలు ఇచ్చి సారె పెట్టాల్సిందే: హరీష్ రావు

మహిళలకు కాంగ్రెస్ సర్కార్ చీరలు పంపిణీ చేసే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు పలు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ కేవలం ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లో ఉన్న 40 లక్షల మంది మహిళకు మాత్రమే చీరలు ఇస్తున్నారని అన్నారు.

Harish Rao: రైతుల సమస్యలు పట్టించుకోరా.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై హరీశ్‌రావు ఫైర్

Harish Rao: రైతుల సమస్యలు పట్టించుకోరా.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై హరీశ్‌రావు ఫైర్

మొక్కజొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వేగం పెంచాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. మొక్కజొన్న రైతులను పట్టించుకోవడం లేదని, కొన్నవారికి కూడా డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్రేడ్‌ల పేరిట పత్తి రైతులను అరిగోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి