Home » Shafali Verma
టీమిండియా భవిష్యత్తు స్టార్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మ చిక్కుల్లో పడ్డారు. గతేడాది నిర్ణీత డోప్ పరీక్షలకు హాజరుకాకపోవడంతో వారిద్దరికి జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నోటీసులు జారీ చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్లో భాగంగా గుజరాత్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నవీ ముంబై వేదికగా ఆదివారం తలపడ్డాయి. ఈ మ్యాచులో గుజరాత్ జెయింట్స్ జట్టు ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. మ్యాచ్ ఓడినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ యువ పేసర్ నందని శర్మ చరిత్ర సృష్టించింది.
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత మహిళా క్రికెటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లకు 221 పరుగులు చేశారు. లంకకు 222 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్దేశించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు సన్నాహక మ్యాచులు ఆడుతుంది. శ్రీలంకతో టీ20 సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచుల్లో గెలిచింది. కానీ ఫీల్డింగ్లో ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.
విశాఖ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన భారత్.. 11.5 ఓవర్లలోనే ఆటను ముగించింది.
టీమిండియా మహిళా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ.. ఐసీసీ మహిళల టీ20 అంతర్జాతీయ బౌలర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాటర్లలో సౌతాఫ్రికా కెప్టె్న్ లారా వోల్వార్ట్.. మరోసారి తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో అటు బ్యాటుతోనూ, ఇటు బంతితోనూ అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ ఐసీసీ ‘ఉత్తమ ప్లేయర్ అవార్డు’ కైవసం చేసుకుంది.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు టీమిండియా స్టార్ బ్యాటర్ షఫాలీ వర్మ నామినేట్ అయింది. మహిళల వన్డే ప్రపంచ కప్లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షఫాలీ ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.
డాషింగ్ బ్యాటర్ షఫాలీ వర్మ (37 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 71) శివాలెత్తడంతో.. లీగ్ దశను అగ్రస్థానంతో ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్కు దూసుకెళ్లింది. డబ్ల్యూపీఎల్లో బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ బ్యాటర్లు చెలరేగారు. దీంతో బెంగళూరు ముందు ఢిల్లీ 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ జట్టులో షఫాలీ వర్మ(50), అలిస్ కాప్సే(46), జెస్ జోనాస్సెస్(36*), మారిజానే కాప్(32) చెలరేగారు.