Home » Sensex
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు (మే 27, 2025న) మొత్తం రెడ్లోనే దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లకుపైగా పడిపోగా, నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయింది (Stock Market Loss). దీంతో ఇన్వెస్టర్లు కొద్ది సేపట్లోనే భారీ మొత్తాలను కోల్పోయారు.
గత వారం మన దేశంలోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీలలో ఆరు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.78,166.08 కోట్లు తగ్గింది. అయితే, టాప్-10 ప్యాక్ నుండి HDFC బ్యాంక్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ ITC మంచిగా లాభపడ్డాయి.
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు (మే 26, 2025న) భారీ లాభాలతో (Stock Market Updates) మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ సహా సూచీలు మొత్తం పాజిటివ్ ధోరణిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో టాప్ 5 లాభనష్టాల స్టాక్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఇవాళ మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అయినప్పటికీ , నిఫ్టీ, సెన్సెక్స్ దాదాపు ఒక శాతం వారపు నష్టాలను నమోదు చేశాయి. పెద్ద మొత్తంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు అమ్మకాలకు పాల్పడ్డమే దీనికి ప్రధాన కారణం.
దేశీయ స్టాక్ మార్కెట్ కూప్పకూలింది. ఈ క్రమంలో నేడు (మే 22, 2025న) సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు నష్టపోగా, మిగతా సూచీలు కూడా భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock market) ఈరోజు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు వృద్ధి చెందగా, నిఫ్టీ 239 పాయింట్లు పెరిగింది. దీంతో పలువురు ఇన్వెస్టర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే మంచి లాభాలను సంపాదించారు.
మండే స్టాక్ మార్కెట్ (Indian Stock Market) ఎలా ఉంటుంది. సానుకూల లేదా ప్రతికూల ధోరణిని చూపించే అవకాశం ఉందా. నిపుణులు ఏం చెబుతున్నారనే తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ, భారతీ ఎయిర్టెల్ షేర్లలో అమ్మకాల వల్ల శుక్రవారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయాయి.
భారత మార్కెట్ల దమ్మెంతో ఈ వారం ప్రపంచానికి తెలిసొచ్చింది. ఒక పక్క యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఈ వారంలో BSE సెన్సెక్స్ 3.6 శాతం, నిఫ్టీ 50.. 4.2 శాతం పెరిగడం భారత మార్కెట్ల ధృడత్వాన్ని..
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (మే 12న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఏకంగా 2975 పాయింట్లు జంప్ చేయగా, మరోవైపు నిఫ్టీ కూడా 872 పాయింట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ లాభాలను దక్కించుకున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.