Home » Sensex
మీరు నెలకు కొంత పెట్టుబడి పెట్టి భవిష్యత్లో కోటీశ్వరులు కావాలని చూస్తున్నారా. ఈ కలను ఎలా నిజం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే (Investment Tips). ఎందుకంటే ఇక్కడ చెప్పిన దాని ప్రకారం మీరు నెలకు కొంత ఇన్వెస్టే చేస్తే రూ.10 కోట్లు పొందే ఛాన్సుంది. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ వరుసగా నాలుగవరోజు కూడా గ్రీన్ లో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ నేడు రికార్డ్ హై కి చేరుకోవడం విశేషం. యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా స్పందించడం కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. ఇక, ఈ వారంలో నిఫ్టీ, సెన్సెక్స్ రెండు శాతం పెరగడం మరో విశేషం.
దేశీయ స్టాక్ మార్కెట్లు (Indian Stock Market) బుధవారం పాజిటివ్ ధోరణితో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, తగ్గిన క్రూడ్ ధరలు, స్థిరమైన అమెరికా డాలర్ వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్ను బలంగా మార్చాయి.
భారత స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) సోమవారం (జూన్ 23, 2025న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగా కూడా మార్కెట్లు తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య గత కొన్ని సెషన్లలో భారత మార్కెట్లలో అస్థిరమైన ట్రేడింగ్ సెషన్ చూశాం. అయితే, ఇవాళ శుక్రవారం నిఫ్టీ, సెన్సెక్స్ తదితర మార్కెట్ సూచీలు ఒక అద్భుతమైన బ్రేక్అవుట్ను చూశాయి.
ఈ ఉదయం మన మార్కెట్లు ఫ్లాట్-టు-నెగటివ్ ప్రారంభం తర్వాత, మిశ్రమ ప్రపంచ మార్కెట్ల మధ్య మన మార్కెట్ సెషన్ అంతటా రేంజ్బౌండ్ కదలికను చూసింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా సెంటిమెంట్పై ప్రభావం చూపాయి.
ఈ రాత్రి తరువాత అమెరికాలో US ఫెడరల్ రిజర్వ్ ప్రకటన ఉండబోతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయోనని మదుపర్లు అప్రమత్తమయ్యారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) మంగళవారం (2025 జూన్ 17న) నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 81,630 వద్ద ప్రారంభమై 166 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 24,881 వద్ద ప్రారంభమై 65 పాయింట్లు తగ్గింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ రంగాలు నష్టాలను ఎదుర్కొన్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఐపీఓల పండుగ వచ్చింది. జూన్ 16 నుంచి ప్రారంభమయ్యే వారంలో (Next Week IPOs) మార్కెట్ చాలా చురుగ్గా కొనసాగనుంది. ఎందుకంటే ఈసారి కొత్తగా ఆరు ఐపీఓలతోపాటు మరో ఐదు కంపెనీలు కూడా మార్కెట్లోకి రానున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
భారత్ స్టాక్ మార్కెట్లో ఈరోజు (జూన్ 9, 2025న) బుల్ జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగం మార్కెట్లలో సంచలనం సృష్టించింది. దీంతో బ్యాంక్ నిఫ్టీ (Bank Nifty Record) సూచీ సరికొత్త గరిష్టాన్ని తాకి మరో స్థాయికి చేరుకుంది.