Home » Sensex
దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ ఐపీఓల హంగామాకు సిద్ధమైంది. జూలై 28తో ప్రారంభమయ్యే ఈ వారం నిజంగా ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి ఏకంగా 14 కొత్త ఐపీఓలు బరిలోకి దిగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు (జూలై 14, 2025) కూడా పడిపోయాయి. ఐటీ రంగం 1.1 శాతం నష్టంతో మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే రానున్న రోజుల్లో కూడా ఇలాగే కొనసాగుతుందా?. అసలు ఐటీ రంగం ఎందుకు పడిపోయిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్లో ప్రతి వారం కూడా కొన్ని కొత్త ఐపీఓలు వస్తున్నాయి. ఇదే మాదిరిగా వచ్చే వారం కూడా మూడు కంపెనీలు తమ IPOలను ప్రారంభించబోతున్నాయి. వీటిలో స్పన్వెబ్ నాన్వోవెన్, మోనికా అల్కోబెవ్, ఆంథెమ్ బయోసైన్సెస్ IPOలు ఉన్నాయి.
స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వారాంతం ట్రేడింగ్లో ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ, చివర్లో బ్యాంకింగ్ సహా ఇతర బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లతో లాభాల్లో ముగిశాయి.
1992లో హర్షద్ మెహతా స్కాం భారత స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన చేసిన తర్వాత, ఇటీవల మరో పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఐదు వేల కోట్లు కాగా, ఈసారి మాత్రం రూ.36 వేల కోట్లకుపైగా స్కాం (SEBI Jane Street) జరిగినట్లు తెలుస్తోంది.
ఇంట్రాడేలో నిఫ్టీని 25,500 కంటే దిగువకు లాగడంతో భారత ఈక్విటీ సూచీలు వారాన్ని ఈ ఉదయం బలహీనంగా ప్రారంభించాయి. మెటల్, ఆటో, రియాల్టీ, FMCG షేర్లలో బలమైన అమ్మకాలు కనిపించాయి. అయితే, PSU బ్యాంక్, ఐటీ, మీడియాలో కొనుగోళ్లు ..
వచ్చే వారం భారత స్టాక్ మార్కెట్ (Stock Market Outlook) ఎలా ఉంటుందోనని అనేక మంది ఇన్వెస్టర్లు ఆసక్తితో ఉన్నారు. లాభాల వైపు వెళ్తుందా, లేదంటే మళ్లీ నష్టాల బాట పడుతుందా అని ఆలోచిస్తున్నారు. అయితే నిపుణులు ఏం చెబుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు నెలకు కొంత పెట్టుబడి పెట్టి భవిష్యత్లో కోటీశ్వరులు కావాలని చూస్తున్నారా. ఈ కలను ఎలా నిజం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే (Investment Tips). ఎందుకంటే ఇక్కడ చెప్పిన దాని ప్రకారం మీరు నెలకు కొంత ఇన్వెస్టే చేస్తే రూ.10 కోట్లు పొందే ఛాన్సుంది. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ వరుసగా నాలుగవరోజు కూడా గ్రీన్ లో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ నేడు రికార్డ్ హై కి చేరుకోవడం విశేషం. యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా స్పందించడం కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. ఇక, ఈ వారంలో నిఫ్టీ, సెన్సెక్స్ రెండు శాతం పెరగడం మరో విశేషం.
దేశీయ స్టాక్ మార్కెట్లు (Indian Stock Market) బుధవారం పాజిటివ్ ధోరణితో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, తగ్గిన క్రూడ్ ధరలు, స్థిరమైన అమెరికా డాలర్ వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్ను బలంగా మార్చాయి.