• Home » Sangareddy

Sangareddy

తగ్గేదేలేదంటున్న హైడ్రా.. అక్రమ నిర్మాణాలపై కొరడా

తగ్గేదేలేదంటున్న హైడ్రా.. అక్రమ నిర్మాణాలపై కొరడా

సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఐలాపూర్‌లో ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను తొలగించే ప్రక్రియలో భాగంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అగ్నిప్రమాదం.. గడ్డపోతారం పారిశ్రామికవాడలో చెలరేగుతున్న మంటలు..

అగ్నిప్రమాదం.. గడ్డపోతారం పారిశ్రామికవాడలో చెలరేగుతున్న మంటలు..

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. న్యూట్రల్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

కాంగ్రెస్ హయాంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారు: ఎంపీ రఘునందన్ రావు

కాంగ్రెస్ హయాంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారు: ఎంపీ రఘునందన్ రావు

కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేశారని విమర్శించారు.

భర్తపై కోపంతో భార్యను చెట్టుకు కట్టేసి.. ఆపై దారుణంగా

భర్తపై కోపంతో భార్యను చెట్టుకు కట్టేసి.. ఆపై దారుణంగా

సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. భర్తపై కోపంపై భార్యను చిత్రహింసలకు గురిచేశారు గ్రామస్థులు.

మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను.. అతి కిరాతకంగా చంపిన భర్త..

మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను.. అతి కిరాతకంగా చంపిన భర్త..

వివాహేతర సంబంధం పెట్టుకుని మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

మా ఊళ్లో మద్యం వద్దు..

మా ఊళ్లో మద్యం వద్దు..

ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తున్న మద్యాన్ని కట్టడి చేసేందుకు మద్యం వద్దే వద్దని తీర్మానం చేశామని సర్పంచ్‌ అనంతపల్లి సుశీల అన్నారు.

సంగారెడ్డి జిల్లాలో దారుణం.. దంపతుల హత్య

సంగారెడ్డి జిల్లాలో దారుణం.. దంపతుల హత్య

సంగారెడ్డి జిల్లాలోని పఠాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల హత్య జరిగింది. ఈ ఘటన ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటిజన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో చోటుచేసుకుంది. వాచ్‌మన్‌గా ఉన్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

తవ్వుకో.. అమ్ముకో..!

తవ్వుకో.. అమ్ముకో..!

జహీరాబాద్‌ ప్రాంతంలో సహజసంపదను కొల్లగొట్టేందుకు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఎర్రరాయి, మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకునే క్రమంలో ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు.

పారిశ్రామికవాడలో చిరుత కలకలం

పారిశ్రామికవాడలో చిరుత కలకలం

పారిశ్రామిక ప్రాంతాలు కాజీపల్లి, గడ్డపోతారం పరిధిలో చిరుత సంచారం స్థానికంగా భయాందోళనలు కలిగిస్తుండగా.. గురువారం దూడ పై దాడి చేసి చంపివేసిన ఘటన కార్మిక వర్గలు, స్థానిక గ్రామాలలో కలకలం రేపింది.

గాంధీ విగ్రహానికి అవమానం

గాంధీ విగ్రహానికి అవమానం

మెదక్‌ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అవమానపరిచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పట్టణం నడిబొడ్డున ఉన్న రాందాస్‌ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు పేడ పూసి పరారయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి