• Home » Sangareddy

Sangareddy

Jagga Reddy Daughter Wedding : వైభవంగా జగ్గారెడ్డి కుమార్తె వివాహం

Jagga Reddy Daughter Wedding : వైభవంగా జగ్గారెడ్డి కుమార్తె వివాహం

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల దంపతుల కుమార్తె జయారెడ్డి వివాహం గుణచైతన్యరెడ్డితో ఘనంగా జరిగింది.

Sangareddy: సంజీవనగర్‌ పాఠశాలలో బాత్రూం నిర్మాణానికి 7 లక్షలు మంజూరు

Sangareddy: సంజీవనగర్‌ పాఠశాలలో బాత్రూం నిర్మాణానికి 7 లక్షలు మంజూరు

సంగారెడ్డిలోని సంజీవనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాత్రూంల నిర్మాణానికి సంగారెడ్డి కలెక్టర్‌ ప్రావీణ్య రూ.7 లక్షలు మంజూరు చేశారు.

Sangareddy: 113 మంది విద్యార్థులకు ఒక్కటే బాత్రూమ్‌!

Sangareddy: 113 మంది విద్యార్థులకు ఒక్కటే బాత్రూమ్‌!

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సంజీవనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బండరాయితో కొడుకు తలపై కొట్టిన మహిళ.. బాలుడికి తీవ్రగాయాలు..

బండరాయితో కొడుకు తలపై కొట్టిన మహిళ.. బాలుడికి తీవ్రగాయాలు..

కన్నప్రేమను మర్చిపోయి..మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది ఓ మహిళ. అకారణంగా కొడుకు తలపై బండరాయితో దారుణంగా కొట్టి హింసించింది. తీవ్రగాయాలైన బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Sighachi Tragedy: నెలరోజులైనా పరిహారమేదీ?

Sighachi Tragedy: నెలరోజులైనా పరిహారమేదీ?

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్న సిగాచి రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి, 46మంది చనిపోయి బుధవారానికి నెలరోజులు. నెల రోజులవుతున్నా మృతుల కుటుంబాలకు ఇంతవరకు పరిహారం అందలేదు.

Social Media Threats: పెళ్లి చేయకుంటే నగ్న ఫొటోలు బయటపెడతా

Social Media Threats: పెళ్లి చేయకుంటే నగ్న ఫొటోలు బయటపెడతా

బాలికతో పెళ్లి వద్దన్నందుకు ఆమె నగ్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ ఆమె కుటుంబసభ్యులను ఓ యువకుడు బెదిరించాడు.

Factory Accident Worker Tragedy: ‘సిగాచి’ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం

Factory Accident Worker Tragedy: ‘సిగాచి’ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం

పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం మధ్యంతర పరిహారంగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తోంది.

Food Poisoning: కలుషితాహారం తిని 11 మంది బాలికలకు అస్వస్థత

Food Poisoning: కలుషితాహారం తిని 11 మంది బాలికలకు అస్వస్థత

కలుషిత ఆహారం తిని 11 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డిలోని నాగల్‌గిద్ద మండలం మోర్గి మోడల్‌ స్కూల్‌లో జరిగింది.

JaggaReddy Bonalu Festival: గంజాయి తాగితే నరాలు పనిచేయవు.. దూరంగా ఉండండి

JaggaReddy Bonalu Festival: గంజాయి తాగితే నరాలు పనిచేయవు.. దూరంగా ఉండండి

నిత్యం పొలిటికల్‌ ప్రసంగాలు, ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు ఇచ్చే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కొత్త పాత్రలో కనిపించారు. సంగారెడ్డిలో ఆదివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించిన బోనాల జాతర వేదికగా యువతకు హితబోధ చేశారు.

ACB: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ కలెక్టర్‌ అరెస్ట్‌

ACB: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ కలెక్టర్‌ అరెస్ట్‌

ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ నిమ్జ్‌ (నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌, మాన్యుఫాక్చరింగ్‌ జోన్స్‌) స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ సతీష్‌, డ్రైవర్‌ దుర్గయ్య ఏసీబీకి పట్టుబడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి