• Home » Sangareddy

Sangareddy

Sangareddy: పాపం.. పిల్లలు..

Sangareddy: పాపం.. పిల్లలు..

ఆ దంపతులకు పదేళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలున్నారు. రాత్రి చిన్నారులతో కలిసి భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారుజామున భార్య కడుపునొప్పి భరించలేక హాహాకారులు చేయగా.. పడుకున్న ముగ్గురు పిల్లలు పడుకున్నట్లుగానే చనిపోయి ఉన్నారు.

Indian Army: అత్యాధునిక ఎఫ్‌పీవీ డ్రోన్‌ పరీక్ష విజయవంతం

Indian Army: అత్యాధునిక ఎఫ్‌పీవీ డ్రోన్‌ పరీక్ష విజయవంతం

డ్రోన్ల తయారీపై దృష్టి సారించిన భారత ఆర్మీ తాజాగా అత్యాధునిక ఫస్ట్‌ పర్సన్‌ వ్యూ (ఎఫ్‌పీవీ) కమికాజె (ఆత్మాహుతి) డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. శుక్రవారం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో నిర్వహించిన ఈ పరీక్షలో నిర్దేశిత లక్ష్యం వద్దకు మందుగుండు సామగ్రితో వెళ్లిన డ్రోన్‌ దాన్ని సమర్థంగా పేల్చివేసింది.

Jagga Reddy: హోలీ వేడుకల్లో జగ్గారెడ్డి సందడి

Jagga Reddy: హోలీ వేడుకల్లో జగ్గారెడ్డి సందడి

హోలీ వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందడి చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో తన చిన్ననాటి మిత్రులు, సన్నిహితులు, స్థానిక ప్రజలపై రంగులు చల్లారు.

Bird Flu: 8,000 కోళ్లు మృతి

Bird Flu: 8,000 కోళ్లు మృతి

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం రేగింది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటమే ఇందుకు కారణం. సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలం బొమ్మారెడ్డిగూడెం సమీపంలోని ఓ పౌల్ర్టీఫాంలో మూడు రోజుల వ్యవధిలో ఏడు వేల కోళ్లు మరణించాయి.

Jagdeep Dhankhar: ఐఐటీహెచ్‌ ఆవిష్కరణలకు కేంద్ర బిందువు కావాలి

Jagdeep Dhankhar: ఐఐటీహెచ్‌ ఆవిష్కరణలకు కేంద్ర బిందువు కావాలి

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌) ఆవిష్కరణలకు కేంద్ర బిందు వు కావాలని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ పిలుపునిచ్చారు.

Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి

Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి

Road Accident: కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి వాసులు మృత్యువాతపడ్డారు. వారణాసిలో రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ, అతడి భార్య ఈ ప్రమాదంలో మరణించారు.

Sangareddy: ఆ ఊర్లో 500ఇళ్లు ప్రభుత్వ స్థలాల్లోనే...!

Sangareddy: ఆ ఊర్లో 500ఇళ్లు ప్రభుత్వ స్థలాల్లోనే...!

ఆ స్థలాలు వారి తాతముత్తాల నుంచి వారసత్వంగా వచ్చాయి. స్థలాల పత్రాలు వారి పేరిటే ఉన్నాయి. ఇళ్లు కట్టుకుని ఉంటున్నారు. కానీ అవన్నీ సర్కారు స్థలాలని తాజా రికార్డులు చెబుతుండటంతో ఆ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

Sangareddy: ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

Sangareddy: ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో గురువారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది.

అక్రమంగా అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌

అక్రమంగా అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కుమార్‌ తమ్ముడు అరుణ్‌కుమార్‌ గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని సంగారెడ్డి కలెక్టర్‌కు బుధవారం ఫిర్యాదు అందింది.

బావ పేరిట 30 లక్షల లోన్‌తో పొక్లెయిన్‌

బావ పేరిట 30 లక్షల లోన్‌తో పొక్లెయిన్‌

అమీన్‌పూర్‌లో ఇన్సూరెన్స్‌ డబ్బులతో పాటు పొక్లెయిన్‌ను సొంతం చేసుకునేందుకు సొంత బావను హత్య చేసిన బావమరిది కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి