• Home » Sabarimala

Sabarimala

శబరిమల కేసు.. జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు..

శబరిమల కేసు.. జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు..

శబరిమలలో మహిళలకు ప్రవేశంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 9 మంది సభ్యుల ధర్మాసనం ఎదుట సుదీర్ఘ వాదనలు నడిచాయి.

మత విశ్వాసం న్యాయ సమీక్షకు అతీతమైంది.. శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీం సమీక్షలో కేంద్రం వాదన

మత విశ్వాసం న్యాయ సమీక్షకు అతీతమైంది.. శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీం సమీక్షలో కేంద్రం వాదన

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి ఉన్న ఆంక్షలను కొనసాగించాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనానికి విన్నవించారు. ఈ అంశం పూర్తిగా మత విశ్వాసాలకు సంబంధించినదని, ఇందులో విపక్ష లేదని, న్యాయ సమీక్షకు అతీతమైందని పేర్కొన్నారు.

నిందితులు ఎవరైనా అయ్యప్ప స్వామి వదిలిపెట్టరు..

నిందితులు ఎవరైనా అయ్యప్ప స్వామి వదిలిపెట్టరు..

శబరిమల బంగారు తాపడాల అదృశ్యం కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇవాళ ఈడీ ఎదుట సినీ నటుడు జయరాం విచారణకు హాజరయ్యారు.

శబరిమలలో మహిళలకు ప్రవేశం.. 9 మందితో సుప్రీం దర్మాసనం

శబరిమలలో మహిళలకు ప్రవేశం.. 9 మందితో సుప్రీం దర్మాసనం

మందిరంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు శబరిమల శ్రీ ధర్మాశాస్త ఆలయం దశాబ్దాలుగా నిరాకరిస్తోంది. దీనికి 2018లో అత్యున్నత న్యాయస్థానం స్వస్తి చెప్పింది.

Sabarimala Gold Theft Case: శబరిమల బంగారం చోరీ కేసు.. కేరళ, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

Sabarimala Gold Theft Case: శబరిమల బంగారం చోరీ కేసు.. కేరళ, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

శబరిమల బంగారం చోరీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం కేరళ, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోని పలు చోట్ల సోదాలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాని నిందితుడు ఉన్నికృష్ణన్, దేవశ్వం బోర్డు మాజీ ప్రెసిడెంట్‌‌ పద్మకుమార్‌కు సంబంధించిన పలు చోట్ల రెయిడ్స్ నిర్వహించింది.

Sabarimala Gold Theft Cae: శబరిమల బంగారం చోరీ కేసు.. ప్రధాన పూజారి అరెస్టు

Sabarimala Gold Theft Cae: శబరిమల బంగారం చోరీ కేసు.. ప్రధాన పూజారి అరెస్టు

శబరిమల బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహత సంబంధాలు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. బంగారం తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర ఉన్నట్టు విచారణలో తేలడంతో తాజాగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

Sabarimala: శబరిమల భక్తులు అటువైపు వెళ్లకండి.. అటవీ శాఖ కీలక సూచన

Sabarimala: శబరిమల భక్తులు అటువైపు వెళ్లకండి.. అటవీ శాఖ కీలక సూచన

సన్నిధానానికి అటవీ మార్గం గుండా వెళ్తే భక్తులు ఉరక్కుళి జలపాతం వద్ద స్నానం చేసి స్వా్మిని దర్శించుకుంటారని, పండితావళానికి సుమారు 400 మీటర్ల దూరంలోని ఈ జలపాతం వద్ద తరచు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని బాలకృష్ణన్ తెలిపారు.

Sabarimala Temple: శబరిమలకు వెళ్లలేని స్వాములు.. ఇక్కడ కూడా మాల విరమణ చేయొచ్చు..

Sabarimala Temple: శబరిమలకు వెళ్లలేని స్వాములు.. ఇక్కడ కూడా మాల విరమణ చేయొచ్చు..

ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం కొన్ని వేల మంది అయ్యప్ప భక్తులు.. స్వామి మాల ధరించి, భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఒక్కసారి మాలధారణ చేసిన స్వాములు.. 41 రోజుల పాటు కఠినమైన దీక్షను పాటిస్తుంటారు. బ్రహ్మచర్యం పాటించడంతో పాటూ..

Sabarimala Gold Case: శబరిమల బంగారం చోరీ కేసులో ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ అరెస్ట్

Sabarimala Gold Case: శబరిమల బంగారం చోరీ కేసులో ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ అరెస్ట్

శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడానికి వినియోగించిన పసిడి చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఇవాళ మరో అరెస్ట్ చేసింది. ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడైన పద్మకుమార్‌‌ను విచారణ అనంతరం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.

Sabarimala Piligrims: అయ్యప్ప భక్తులకు ముఖ్య సూచన

Sabarimala Piligrims: అయ్యప్ప భక్తులకు ముఖ్య సూచన

హరిహర తనయుడు అయ్యప్పను దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో శబరిమలకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా మండలపూజ, మకర విళక్కు మహోత్సవ సమయంలో లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు మాలధారణతో శబరిగిరీశుడిని దర్శించుకునేందుకు కోట్లాదిమంది వస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.. అదంటంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి