Home » Rohit Sharma
క్వాలిఫయర్-1కి చేరుకునే సువర్ణావకాశాన్ని ముంబై ఇండియన్స్ చేజార్చుకుంది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఓడటంతో ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితికి చేరుకుంది ముంబై.
టీమిండియా మూలస్తంభాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకున్నారు. దీంతో సుదర్ఘ ఫార్మాట్లో వాళ్లను ఎవరు భర్తీ చేస్తారనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో రోకో రిటైర్మెంట్పై స్పందించాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్. అతడేం అన్నాడంటే..
భారత జట్టు సారథి రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇద్దరూ కొద్ది రోజుల గ్యాప్లోనే సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. వైట్ జెర్సీలో వీళ్లను చూడలేమనే బాధ ఫ్యాన్స్ను నిరాశకు గురిచేస్తోంది. ఈ తరుణంలో ఓ అవార్డుతో వీళ్ల అభిమానుల మధ్య ఫైట్ మొదలైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ముంబైలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరుతో శుక్రవారం కొత్త స్టాండ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టీమిండియాతో పాటు ముంబై క్రికెట్కు రోహిత్ అందించిన సేవలకు గానూ ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్కు అతడి పేరును పెట్టి గౌరవించింది.
రోహిత్ శర్మ ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా ఉంటాడు. అనవసర వివాదాల్లో తలదూర్చడు. అయితే రోహిత్ కోపంగా ఉంటే ఎలా ఉంటుందో చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రోహిత్ తన తమ్ముడిని తిడుతున్నాడు.
BCCI: టెస్టుల నుంచి తప్పుకున్నారు టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ. ఇంగ్లండ్ టూర్కు ముందు వీళ్లు తీసుకున్న అనూహ్య నిర్ణయంపై అభిమానులు షాక్ అవుతున్నారు. వీళ్లు లేని జట్టును ఊహించలేమని అంటున్నారు.
దాదాపు దశాబ్దంన్నర కాలంగా రోహిత్, కోహ్లీ టీమిండియాకు ఎన్నో విజయాలు అందించారు. వీరిద్దరూ అనూహ్యంగా ఒకేసారి టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ మే 7వ తేదీన రిటైర్మెంట్ ప్రకటించగా, కోహ్లీ మే 12న వీడ్కోలు పలికాడు. దీంతో క్రీడా లోకం విస్మయానికి గురైంది.
Anushka Sharma: రిటైర్మెంట్ అనంతరం విరాట్ కోహ్లీ దంపతులు ఓ ఆధ్యాత్మిక గురువును కలిశారు. దీంతో ఎవరా గురువు.. అని అంతా చర్చించుకుంటున్నారు. మరి.. ఆ గురువు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
BCCI: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పేశాడు. ఐపీఎల్-2025 మధ్యలో హిట్మ్యాన్ ఈ అనౌన్స్మెంట్ చేశాడు. తాజాగా రిటైర్మెంట్పై అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ రోహిత్ ఏమన్నాడంటే..
BCCI: భారత జట్టుకు మూలస్తంభాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. లాంగ్ ఫార్మాట్కు గుడ్బై చెబుతున్నట్లు హిట్మ్యాన్ ప్రకటించిన కొంత గ్యాప్లోనే కింగ్ కూడా ఇదే బాటలో నడుస్తూ తన డెసిషన్ వెల్లడించాడు. అయితే ఇద్దరికీ ఫేర్వెల్ మ్యాచ్ లభించకపోవడం బాధాకరమనే చెప్పాలి. దీనికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..