Home » Road Accident
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వీ కావారే ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు కర్నూలుకు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. బైకును ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఉగాండా రాజధాని కంపాలలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 63మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కంపాలలో ఓ రోడ్డుపై పలు వాహనాలు పరస్పరం ఢీకొనడంతో ఈ ఘోరం చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ ను అతి వేగంతో కారు ఢీకొనడం..
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో తీసుకెళ్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమంది దుర్మరణం చెందారు. తొలుత ఆరుగురు చనిపోగా..ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు.
కారు ఢీకొట్టిన వేగానికి బాలుడు సైకిల్తో సహా ఎగిరి దూరంగా పడ్డాడు. బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే బాలుడ్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు.
అనురాధ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. పోస్టుమార్టం తర్వాత అనురాధ బాడీని అతికించి కాకుండా ముక్కలుగానే ఇవ్వటంతో కుటుంబసభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
మృతులిద్దరు అన్నదమ్ములుగా పోలీసులు చెప్పారు. నాగరాజు హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. తుంగతుర్తిలో అమ్మమ్మ ఇంటికి దసరాకు వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో జరిగినట్లు పేర్కొన్నారు.
స్కూటీతో సహా కిందపడ్డ యువతి పైనుంచి లారీ దూసుకెళ్లింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ధనుశ్రీ అక్కడికక్కడే చనిపోయింది. డ్రైవర్ లారీని ఆపకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా మార్టూర్ మండలం కొల్లపూడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయిన కారు డివైడర్ను బలంగా ఢీకొట్టింది.
ప్రయాణికులు తిరుపతి నుంచి పిఠాపురం దేవాలయంలో పూర్వికులకు పిండ ప్రధానం చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతిచెందిన ముగ్గురు ఓకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.