Home » Road Accident
హైదరాబాద్ నగర సమీపంలోని మేడిపల్లి ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద అత్యంత విషాదకరమైన ఘటన జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు చూపిన సమయస్ఫూర్తి వల్ల 19 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడగా, ఆయనే మృత్యువాత పడటం అందరినీ కలచివేస్తోంది.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో ఈ తెల్లవారుజామున ఒకే విధమైన రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఎదురుగా వెళ్తోన్న లారీలను ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదాలు జరిగాయి.
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్ను దాటి వెళ్లి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సు డ్రైవర్ భాస్కర్ సహా మరో ఇద్దరు మృతిచెందారు.
సికింద్రాబాద్లోని తిరుమలగిరి ఆర్మీ పబ్లిక్ స్కూల్ వద్ద బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఆర్మీ వాహనం ఓ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో స్కూలుకు వెళ్తున్న ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు.
అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ప్రాణాలు పోతాయని అధికారులు ఎన్నిసార్లు సూచించినా యువత పెడచెవిన పెడుతున్నారు. హ్యాపీగా బర్త్డే పార్టీ చేసుకున్న నలుగురు యువకులు వేగంగా కారు నడిపి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
బేగంపేట ఫ్లైఓవర్పై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి కారు గాల్లోకి లేచి రోడ్డుపై బోల్తా పడింది.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్చెరువు పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విహారయాత్ర నుంచి తిరిగి వస్తున్న విద్యార్థులతో కూడిన రెండు బస్సులు, రెండు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు..
ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 ఏళ్ల యువతి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ ట్రక్కును ఓవర్ టేక్ చేస్తుండగా.. కారు ప్రమాదానికి గురైంది.