• Home » Road Accident

Road Accident

Road Accident:  ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఉయ్యూరు- మచిలీపట్నం జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండిగుంట సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.

Private Bus Accident: హైవేపై ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన ట్రావెల్స్ బస్సు..

Private Bus Accident: హైవేపై ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన ట్రావెల్స్ బస్సు..

హైదరాబాద్-విజయవాడ 65 వ జాతీయ రహదారిపై మరో ప్రమాదం సంభవించింది. విహారీ ట్రావెల్స్‌ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. చిట్యాల మండలం పిట్టంపల్లి దగ్గరకు చేరుకోగానే బస్సులో మంటలు చెలరేగాయి.

Class 11 Student: ప్రాణం తీసిన పుట్టిన రోజు కానుక.. బైకుపై వెళుతూ..

Class 11 Student: ప్రాణం తీసిన పుట్టిన రోజు కానుక.. బైకుపై వెళుతూ..

తండ్రి కొనిచ్చిన పుట్టిన రోజు కానుక ఓ యువకుడి ప్రాణాలు పోవడానికి కారణం అయింది. బైకుపై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఆ యువకుడు చనిపోయాడు. అతడి స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు.

Lorry Driver Funny Fideos: రోడ్డు పక్కన పడిపోయిన లారీ.. డ్రైవర్ నిర్వాకం చూసి అంతా షాక్..

Lorry Driver Funny Fideos: రోడ్డు పక్కన పడిపోయిన లారీ.. డ్రైవర్ నిర్వాకం చూసి అంతా షాక్..

ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. ఇందులో అంతా అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. ప్రమాదం నుంచి అతను బయటపడడంతో వింతేమీ లేకున్నా..

Bapatla Accident: బాపట్లలో లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకులు దుర్మరణం

Bapatla Accident: బాపట్లలో లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకులు దుర్మరణం

బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుంటూరు వైపు వెళ్తున్న బైక్.. లారీని ఢీకొన్న ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

India accidents: ఒక్క వారంలో 50 మంది మృత్యువాత.. దేశవ్యాప్తంగా జరిగిన ఘోర విషాదాలు..

India accidents: ఒక్క వారంలో 50 మంది మృత్యువాత.. దేశవ్యాప్తంగా జరిగిన ఘోర విషాదాలు..

గత వారం భారతదేశం అనేక పెద్ద ప్రమాదాలను, ఘోర విషాదాలను చవిచూసింది. దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన ఘోర ప్రమాదాలు ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నాయి.

Karimnagar Bus Accident: రాష్ట్రంలో మరో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బస్సు..

Karimnagar Bus Accident: రాష్ట్రంలో మరో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బస్సు..

ఇవాళ(మంగళవారం) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి రాజీవ్ రహదారిపై ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి బస్సు ఢీ కొట్టినట్లు సమాచారం.

An Overloaded Tipper Accident: టిప్పర్ టెర్రర్

An Overloaded Tipper Accident: టిప్పర్ టెర్రర్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో వికారాబాద్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు...

 Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం..  మృతదేహాలకి పోస్టుమార్టం పూర్తి.. బంధువులకు అప్పగింత

Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతదేహాలకి పోస్టుమార్టం పూర్తి.. బంధువులకు అప్పగింత

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లతో పాటు 19 మంది మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.

Minister Ponnam Prabhakar: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు

Minister Ponnam Prabhakar: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు

తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ... ప్రమాదాలు జరుగకుండా రవాణా శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ఈరోజు జరిగిన చేవెళ్ల ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ .

తాజా వార్తలు

మరిన్ని చదవండి