• Home » Road Accident

Road Accident

జనగామలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

జనగామలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బమ్మెర శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.

గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం, కారు ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

అదుపుతప్పి మూడు వాహనాలను ఢీకొన్న వాటర్ ట్యాంకర్.. ఒకరి మృతి

అదుపుతప్పి మూడు వాహనాలను ఢీకొన్న వాటర్ ట్యాంకర్.. ఒకరి మృతి

రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి-పుప్పాలగూడ టోల్‌గేట్ వద్ద వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్.. బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ క్రషర్ నగర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

విశాఖలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

విశాఖలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనం నుంచి సరుకును అన్‌లోడ్ చేస్తున్న కళాసిలను రెడీమిక్స్ కాంక్రీట్ (RMC) లారీ ఢీకొట్టింది.

మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాఘవేంద్రస్వామి దర్శనం కోసం రవిశెట్టి కుటుంబ సభ్యులతో బయలుదేరారు.

సమృద్ధి మహామార్గ్‌పై ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి..

సమృద్ధి మహామార్గ్‌పై ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి..

మహారాష్ట్రలోని సమృద్ధి మహామార్గ్‌లో ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొని ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.

ఆ ఘటనపై  హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి

ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి

పెందుర్తి జాతీయ రహదారి గండిగుండం వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కీసర ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అక్కడికక్కడే మృతి

కీసర ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అక్కడికక్కడే మృతి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓఆర్‌ఆర్‌‌పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి