• Home » Revanth Reddy

Revanth Reddy

ఉప సంఘాలు.. ఉత్తుత్తివేనా?

ఉప సంఘాలు.. ఉత్తుత్తివేనా?

సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు సంబంధించిన అంశాలు, క్లిష్టమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటవుతున్న మంత్రి వర్గ ఉప సంఘాల పని తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా అంశంపై లోతైన అధ్యయనం......

ప్రజావాణి సేవల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ప్రజావాణి సేవల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజావాణి వ్యవస్థపై సీఎం ఆదివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మారిన మనిషి.. మర మనిషి

మారిన మనిషి.. మర మనిషి

బీఆర్‌ఎస్‌ కోసం నా చెమట, రక్తం, సమయం ధారపోసి పనిచేశా. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నం. కానీ, మనం కలలు కన్న తెలంగాణ రాలేదు....

ఏరోస్పేస్‌ హబ్‌గా తెలంగాణ

ఏరోస్పేస్‌ హబ్‌గా తెలంగాణ

తెలంగాణ త్వరలోనే ఏరోస్పేస్‌ హబ్‌గా అవతరించనుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ దిశగా ప్రజా ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోందని తెలిపారు.

తెలంగాణ ప్రజలను... కవిత తప్పుదోవ పట్టిస్తున్నారు: కిరణ్ కుమార్ రెడ్డి

తెలంగాణ ప్రజలను... కవిత తప్పుదోవ పట్టిస్తున్నారు: కిరణ్ కుమార్ రెడ్డి

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టినందుకు కవితకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మగా జేబులు చూసి కాదని.. కడుపు చూసి పాలిస్తానని ఆమె చెప్పారని ప్రస్తావించారు.

ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 రెడీ.. పాల్గొన్న సీఎం రేవంత్..

ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 రెడీ.. పాల్గొన్న సీఎం రేవంత్..

శంషాబాద్‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్‌లో ఏర్పాటు చేసిన.. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

శంకర్‌ గౌడ్ మృతికి సీఎం రేవంత్‌ రెడ్డిదే బాధ్యత: హరీశ్ రావు

శంకర్‌ గౌడ్ మృతికి సీఎం రేవంత్‌ రెడ్డిదే బాధ్యత: హరీశ్ రావు

ఆర్టీసీ కార్మికుడు శంకర్‌ గౌడ్‌ మృతికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శంకర్ గౌడ్ అమరుడైన రోజును ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ములేకే మాపై విమర్శలు: కిషన్ రెడ్డి

కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ములేకే మాపై విమర్శలు: కిషన్ రెడ్డి

కేసీఆర్‌ కుటుంబంపై అనేక ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. వారిపై చర్యలు తీసుకునే దమ్ములేక తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

నేడు తెలంగాణ క్యాబినెట్‌ భేటీ

నేడు తెలంగాణ క్యాబినెట్‌ భేటీ

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది.

పెట్టుబడుల పరిస్థితేంటి?

పెట్టుబడుల పరిస్థితేంటి?

వివిధ వేదికలపై ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) వేగంగా అమల్లోకి వచ్చేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి