Home » Republic day
77వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం జరిగే పరేడ్ను సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసు, పారామిలిటరీ దళాలు, సైన్యం సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లు చేశాయి.
గత ఏడాది జూన్లో జరిగిన 'యాక్సియమ్-4' మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా 40 ఏళ్ల శుభాంశు శుక్లా రికార్డు నెలకొల్పారు. సుమారు 18 రోజులు అక్కడే ఉండి అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన కీలక ప్రయోగాలు చేశారు.
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య గణతంత్ర దేశమైన భారతదేశానికి మూలస్తంభమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలకు ఘనంగా నివాళులర్పించారు.
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్యపథ్ సిద్ధమైంది. గత ఏడాది కంటే ఈ ఏడాది భారీగా వేడుకలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. రిపబ్లిక్ డే వేడుకల ప్రదర్శనలో 30 శకటాలు ఉన్నాయి.
ఆదివారం (జనవరి 26) భారత దేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. రాజ్యాంగాన్ని ఆమోదించి, తనను తాను గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నప్పటి నుంచి దేశం చాలా దూరం ప్రయాణించింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించి సగర్వంగా ముందుకు వెళ్తోంది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 982 మంది పోలీసులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, హోంగార్డులు గ్యాలెంటరీ, సర్వీస్ మెడల్స్ అందుకోనున్నారు. అలానే రాష్ట్రపతి అవార్డులకు ఆరుగురు సీబీఐ అధికారులు ఎంపికయ్యారు.
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ ముస్తాబు అయింది. సోమవారం జరిగే ఈ వేడుకల్లో ముఖ్య అతిథి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.
గణతంత్ర దినోత్సవానికి ముందు పంజాబ్ లో అల్లర్లు సృష్టించడానికి పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. నిషేధిత సంస్థ బీకేఐకి చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..
సికింద్రాబాద్ ఏరియాలో డ్రోన్ల ఎగరవేతపై ఆంక్షలు విధించినట్లు మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26న ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
రిపబ్లిక్ డేకు ముందు.. పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నొయిడా, అహ్మదాబాద్లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.