Home » Rajasthan
కొడుకును చూసొచ్చి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఆమె మరణానికి కారణం తెలిసి అందరూ విస్తుపోతున్నారు
జైపూర్కు (Jaipur) చెందిన ఓ వ్యక్తి ఒంటరి మహిళను కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు.. అతడు ఆమెకు ఎలా దగ్గరయ్యాడో, ఆ తర్వాత ఏం చేశాడో తెలుసుకుంటే మాత్రం అతడిని మించి శాడిస్ట్ ఉండడేమో అనిపిస్తుంది..
అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి.. వారు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మొద్దు.. అని పదే పదే పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా చాలా మంది తరచూ మోసపోతూనే ఉంటారు. రాజస్థాన్లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ వ్యక్తి..
అతడు బస్ డ్రైవర్.. ఆ బాలిక అతడు నడిపే బస్లో రోజూ కాలేజీకి వెళ్లి వచ్చే విద్యార్థిని.. ఇద్దరూ కలిసి గురువారం రాత్రి 2 గంటల సమయంలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి చనిపోయారు.. శుక్రవారం ఉదయం ట్రాక్పై ఇద్దరి మృతదేహాలు చెల్లాచెదురుగా కనిపించాయి..
జైపూర్కు (Jaipur) చెందిన ఓ మహిళ పదిహేనేళ్ల తర్వాత ఓ వ్యక్తిపై అత్యాచారం కేసు పెట్టింది. పెళ్లి పేరుతో తనతో 15 ఏళ్లుగా శారీరక సంబంధం పెట్టుకున్నాడని, తను నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ముక్కూ, మొహం తెలియకుండా సోషల్ మీడియాలో పరిచయమైన వారితో చేసే స్నేహాలు చాలా మంది యువతీ యువకులను ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. జైపూర్కు చెందిన ఓ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ స్నేహితుడు (Instagram friend) బెదిరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్లో శనివారం చార్టర్డ్ విమానం కుప్ప కూలిపోయింది....
దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు ఆనందోత్సాహాలతో జరుగుతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన కార్యక్రమాల్లో
రాజస్థాన్లోని (Rajasthan) డియోలి పట్టణంలో దారుణం జరిగింది. ఆడుకోవడానికని బయటకు వెళ్లిని ముగ్గురు చిన్నారులు మళ్లీ తిరిగి ఇళ్లకు చేరలేదు. సాయంత్రం వరకు గాలించాక సమీపంలోని చెరువులో వారి మృతదేహాలు కనిపించాయి.
జైపూర్లోని (Jaipur) ఓ కాలేజ్లో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అమిత్ మీనా (17) ఆత్మహత్య చేసుకున్నాడు. అమిత్ మృతదేహం తన గదిలోనే వేలాడుతూ కనిపించింది. పోలీసులు, కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గదిలో సోదా చేయగా నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది