Home » Rajamahendravaram
రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారని.. మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ ప్రజలు ఓటు వేసి గెలిపించాలన్నారు.
రాజమండ్రి నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని కేంద్ర పౌర విమానాయన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య ఎమ్ సింధియా ( Jyotiraditya M. Scindia ) తెలిపారు. కోరుకొండ మండలం బూరుగుపల్లిలో ఆదివారం నాడు జరిగిన వికాసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) హెల్త్ బులెటిన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు
పరుగులు పెడుతున్న రైలులో పండంటి బిడ్డకు ఓ తల్లి జన్మనిచ్చింది. బుధవారం బొకారో ఎక్స్ప్రెస్లో మరో
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉండవల్లి ఓ ఊసరవెల్లి అని వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణిని టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్ధ వెంకన్న, నాగులు మీరా మంగళవారం కలిశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail )లో రిమాండ్లో ఉన్న ఖైదీ గంజేటి వీరవెంకట సత్యనారాయణ ఈ రోజు మృతిచెందాడు.
తూర్పుగోదావరి జిల్లాలో ఓ దళిత యువకుడిపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. విచారణ పేరుతో దళిత యువకుడ్ని చిత్ర హింసలకు గురిచేశారంటూ కడియం పోలీసులపై కుటుంబ సభ్యులు ఆరోపించారు. చాగల్లు మండలానికి చెందిన వడ్డి వెంకటప్రసాద్ను
రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నాలుగేళ్ళలో సిటీ నియోజకవర్గానికి శ్రీనివాస్ ఐదో కృష్ణుడు. సోమవారం ఎంపీ భరత్ డాక్టర్ శ్రీనివాస్ను సీఎం దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేసి పార్టీలో చేర్పించారు.
చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్కు బుధవారం ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే ‘కోరమాం