• Home » Railway Zone

Railway Zone

 కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. రూ. 1.52 లక్షల కోట్లతో అభివృద్ధి పథకాలకు గ్రీన్ సిగ్నల్

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. రూ. 1.52 లక్షల కోట్లతో అభివృద్ధి పథకాలకు గ్రీన్ సిగ్నల్

దేశాభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా కేంద్ర క్యాబినెట్ ఇవాళ సంచలన నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు ఆమోదం తెలుపుతూ దాదాపు రూ. 1,52,702 కోట్ల నిధులు మంజూరు చేసింది. మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, సెమీకండక్టర్, తదితర రంగాలకు ఈ నిధులను కేటాయించారు.

నిడదవోలు - దువ్వాడ మధ్య మూడు, నాలుగు రైల్వేలైన్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

నిడదవోలు - దువ్వాడ మధ్య మూడు, నాలుగు రైల్వేలైన్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర రైల్వేశాఖ ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అత్యంత రద్దీగా ఉండే చెన్నై - హౌరా ప్రధాన మార్గంలో భాగంగా, నిడదవోలు నుంచి దువ్వాడ వరకు మూడు, నాలుగో రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం..

భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం..

భారతీయ రైల్వేలో పార్సిల్ యాప్‌తో సరికొత్త అధ్యాయానికి దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. రైల్వే వినియోగదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

Viral Video: కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడ్డాడు.. చివరకు సడన్‌గా..

Viral Video: కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడ్డాడు.. చివరకు సడన్‌గా..

రైల్వే స్టేషన్‌లో రైలు వచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎప్పుడూ అనౌన్స్‌మెంట్ చేస్తున్నా కొంతమంది నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అదృష్టం బాగుండి ప్రమాద సమయానికి పోలీసులు కాపాడుతున్న వీడియోలు ఎన్నో వైరల్ అవుతున్నాయి.

Mirzapur Train Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఆరుగురు మృతి

Mirzapur Train Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన కొందరు భక్తులు.. స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది.

Cannabis Eradication: గంజాయి నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళిక

Cannabis Eradication: గంజాయి నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళిక

రాష్ట్రంలో గంజాయిని రూపుమాపేందుకు ప్రత్యేక ప్రణాళికతో ‘ఆపరేషన్‌ విజయ్‌’ నిర్వహిస్తున్నామని ఈగల్‌ టీమ్‌ ఐజీ ఎ.రవికృష్ణ పేర్కొన్నారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా కేంద్రం ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్‌లో...

Secundrabad: రైల్వేల్లో అత్యుత్తమ జోన్‌ ఎస్‌సీఆర్‌..

Secundrabad: రైల్వేల్లో అత్యుత్తమ జోన్‌ ఎస్‌సీఆర్‌..

దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) గత మూడేళ్లలో పలు సవాళ్లను విజయవంతంగా అధిగమించి గణనీయ ఆర్థిక ప్రగతి సాధించింది.

Indian Railway Board: విశాఖ జోన్‌పై ముందడుగు

Indian Railway Board: విశాఖ జోన్‌పై ముందడుగు

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యరూపం దిశగా ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్‌కు జనరల్‌ మేనేజర్‌ (జీఎం)గా సీనియర్‌ అధికారి సందీప్‌ మాథుర్‌ను నియమిస్తూ గురువారం రైల్వేబోర్డు ఉత్తర్వులు జారీచేసింది.

Tuni Train Burning Case: తుని రైలు దహనం కేసు తిరగదోడం

Tuni Train Burning Case: తుని రైలు దహనం కేసు తిరగదోడం

తుని రైలు దహనం కేసులో రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ జీవో 852 రద్దు చేసి అప్పీలకు వెళ్లనట్లు స్పష్టీకరించింది. ఈ చర్యతో కేసు తిరగదోదామని, గందరగోళానికి కారణమైన అప్పీలపై పరిశీలన జరుపాలని ఆదేశించింది.

Railway Station: నేరస్థులు ఇక తప్పించుకోవడం కష్టమే.. ఈ స్టేషన్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే..

Railway Station: నేరస్థులు ఇక తప్పించుకోవడం కష్టమే.. ఈ స్టేషన్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే..

రైల్వే స్టేషన్లలో జరిగే నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నేరస్థుల ముఖ కవళికలను గుర్తించి నేరగాళ్లను పట్టించే ఫేషియల్​ రికగ్నిషన్​ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ ఒకటి. అయితే ఈ స్టేషన్‌లోకి అడుగుపెట్టే నేరస్థులను వెంటనే పట్టుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి