Home » Rahul Gandhi
జన్ జెడ్ను రెచ్చగొట్టి ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయాలని రాహుల్ కోరుతున్నారని, ఇది ఓటు చోరీ కాదని, ఆయన మెదడును ఎవరో చోరీ చేశారని దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.
కేంద్ర ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ స్పందించింది. ఆ క్రమంలో రాహుల్పై బీజేపీ మండిపడింది.
కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఈ చర్యలను హైడ్రోజన్ బాంబుతో పోల్చిన ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
పంజాబ్ వరదల్లో జరిగిన నష్టంపై కేంద్రం తక్షణమే పారదర్శక, కచ్చితమైన అంచనా చేపట్టాలని, సమగ్ర సహాయ పునరావాస ప్యాకేజీని ప్రకటించాలని కోరారు.
'ఓటు చోరీ' గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల కంటే, 'ఎమ్మెల్యేల చోరీ' కూడా చిన్న నేరమేమీ కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీకి సిగ్గు లేదని కేటీఆర్ అన్నారు. వీళ్లను మీరు గుర్తుపట్టగలరా? అంటూ..
ప్రస్తుతం రాహుల్ గాంధీకి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ (ASL)తో Z+ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నట్లు CRPF అధికారి తెలిపారు. Z+ ASL అనేది ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్న వ్యక్తులకు అందించే అత్యున్నత స్థాయి రక్షణల్లో ఒకటిగా పేర్కొన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత జైరామ్ రమేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ వీల్చైర్పై పార్లమెంటుకు వచ్చి ఓటు వేశారు.
బీహార్లో ఇటీవల రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’లో కొందరు మరణించిన ప్రధాని తల్లిపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై పీఎం మోదీ తాజాగా స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
ఓట్ల చోరీకి సంబంధించి ‘హైడ్రోజన్ బాంబు’లాంటి వివరాలను బయటపెట్టబోతున్నామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ప్రకటించారు. అవి చూశాక ప్రధాని మోదీ దేశానికి ముఖం చూపంచలేరని అన్నారు.
కొందరు తటస్థులు కూడా ఫోన్ చేసి తనకు మద్దతు పలికారని సుదర్శన్ రెడ్డి తెలిపారు. దేశంలో ఉండే మెజారిటీ ప్రజల అభ్యర్థినని గొప్పగా ఫీల్ అవుతున్న అని హర్షం వ్యక్తం చేశారు. పది రోజుల్లో తాను కూడా రాజకీయాల్లో ముదిరి పోయా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.