• Home » PV Sindhu

PV Sindhu

PV Sindhu: తోటగరువులో పీవీ సింధు భూమి పూజ

PV Sindhu: తోటగరువులో పీవీ సింధు భూమి పూజ

Andhrapradesh: భూమి పూజ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని పీవీ సింధు అన్నారు. అకడామీ కోసం ప్రభుత్వం భూమిని కేటాయించదని తెలిపారు. ఈ అకాడమీతో భవిష్యత్‌లో ఎంతో మంది క్రీడాకారాలు తయారవుతారని తెలిపారు. చాలా అకాడమీలు ఉన్నప్పటికీ విశాఖలో పెద్ద అకాడమీ ఉండాలనేది తన ఆలోచన అని చెప్పుకొచ్చారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరైనా అకాడమీకి...

PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి  పీవీ సింధు స్థల వివాదం

PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్థల వివాదం

Andhrapradesh: బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్‌ స్కూల్‌ కోసం గత ప్రభుత్వం స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం విషయంలో వివాదం చెలరేగుతోంది. పీవీ సింధుకు ఇచ్చిన స్థలంలో జూనియర్ కాలేజ్‌ను ఏర్పాటు చేయాలంటూ అక్కడి స్థానికులు పట్టుబడుతున్నారు.

Lakshya Sen: కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకుని..

Lakshya Sen: కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకుని..

ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో పతకం గెలవకపోయినా.. తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు లక్ష్యసేన్. సెమీఫైనల్స్‌కు చేరుకుని చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్ తుదిలో పతకాన్ని కోల్పోయాడు.

Olympics 2024: ఒలింపిక్స్‌ నుంచి ఔట్..!!

Olympics 2024: ఒలింపిక్స్‌ నుంచి ఔట్..!!

ఒలింపిక్స్‌లో తెలుగు ప్లేయర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. తప్పకుండా పతకం కొడతారని అనుకుంటే, ఇంటిముఖం పట్టారు. తెలుగు ఆటగాళ్లు పీవీ సింధు, నిఖత్ జరీన్, సాత్విక్ సాయిరాజ్ జోడీ పేలవంగా ప్రదర్శించారు. దాంతో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించారు.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో కొనసాగుతున్న పీవీ సింధు జైత్రయాత్ర..

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో కొనసాగుతున్న పీవీ సింధు జైత్రయాత్ర..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌లో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పురుషుల డబుల్స్‌లో వరుసగా ఆడిన రెండు మ్యాచ్‌లు గెలవగా.. తాజాగా తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సైతం గ్రూప్ ఎంలో వరుసగా రెండో లీగ్‌ మ్యాచ్‌లో విజయం సాధించింది.

Sindhu : విజయం వాకిట బోల్తా

Sindhu : విజయం వాకిట బోల్తా

దాదాపు ఏడాది తర్వాత ఒక ప్రధాన టోర్నీ ఫైనల్‌.. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ తర్వాత టైటిల్‌ గెలిచింది లేదు.. మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్‌.. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్‌

PV Sindhu: తెలుగు తేజం పీవీ సింధుకు నిరాశ.. 3 గేమ్‌ల తర్వాత

PV Sindhu: తెలుగు తేజం పీవీ సింధుకు నిరాశ.. 3 గేమ్‌ల తర్వాత

చాలా రోజుల నుంచి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న పీవీ సింధుకు(PV Sindhu) మళ్లీ నిరాశ ఎదురైంది. మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్(Malaysia Masters 2024) మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు ఓడిపోయింది. మరోవైపు రాబోయే పారిస్ ఒలింపిక్స్‌కు(paris olympics 2024) ముందే ఓటమి పాలవ్వడం ఆమెను మరింత ఒత్తడిలోకి నెట్టింది.

 Malaysia Masters 2024: మలేసియా ఓపెన్‌లో ఫైనల్ చేరిన పీవీ సింధు

Malaysia Masters 2024: మలేసియా ఓపెన్‌లో ఫైనల్ చేరిన పీవీ సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మలేసియా ఓపెన్ -2024లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన క్రీడాకారిణి బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌పై ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.

French Open: పాపం పీవీ సింధు.. సెమీస్‌కు లక్ష్య సేన్, సాత్విక్‌-చిరాగ్

French Open: పాపం పీవీ సింధు.. సెమీస్‌కు లక్ష్య సేన్, సాత్విక్‌-చిరాగ్

ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో నాలుగు నెలల తర్వాత పునరాగమనం చేసిన పీవీ సింధుకి మళ్లీ పరాభవం ఎదురైంది. ఇదే టోర్నమెంట్‌లో లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్‌లో, సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ కోసం తమ జోరును కొనసాగించారు.

Badminton: చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. చరిత్రలోనే తొలిసారిగా..

Badminton: చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. చరిత్రలోనే తొలిసారిగా..

భారత బ్యాడ్మింటన్ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ మహిళల జట్టు తొలిసారిగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పటికే సెమీస్ చేరి పతకం ఖరారు చేసుకున్న అమ్మాయిలు ప్రస్తుతం ఫైనల్లో అడుగుపెట్టి కనీసం సిల్వర్ పతకం ఖరారు చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి