Home » PV Sindhu
నూతన దంపతులు, స్టార్ షట్లర్ పీవీ సింధు, వెంకట దత్తసాయి శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందుకున్నారు.
PV Sindhu: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇవాళ(శుక్రవారం) దర్శించుకున్నారు. తన భర్త వెంకట దత్తసాయి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఈరోజు పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్లోని ఉదయపూర్లో వ్యాపారవేత్త వెంకట్ దత్తా సాయితో సింధు ఏడడుగులు వేశారు. అయితే సింధు పెళ్లి సందర్భంగా తన ఆస్తి విశేషాలను ఇక్కడ చూద్దాం.
స్టార్ షట్లర్ పీవీ సింధు (29) త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. ఈ నెల 22న యువ వ్యాపారవేత్త గౌరవెల్లి వెంకట దత్త సాయితో ఆమె వివాహం జరగనుంది.
Andhrapradesh: భూమి పూజ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని పీవీ సింధు అన్నారు. అకడామీ కోసం ప్రభుత్వం భూమిని కేటాయించదని తెలిపారు. ఈ అకాడమీతో భవిష్యత్లో ఎంతో మంది క్రీడాకారాలు తయారవుతారని తెలిపారు. చాలా అకాడమీలు ఉన్నప్పటికీ విశాఖలో పెద్ద అకాడమీ ఉండాలనేది తన ఆలోచన అని చెప్పుకొచ్చారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరైనా అకాడమీకి...
Andhrapradesh: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ కోసం గత ప్రభుత్వం స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం విషయంలో వివాదం చెలరేగుతోంది. పీవీ సింధుకు ఇచ్చిన స్థలంలో జూనియర్ కాలేజ్ను ఏర్పాటు చేయాలంటూ అక్కడి స్థానికులు పట్టుబడుతున్నారు.
ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో పతకం గెలవకపోయినా.. తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు లక్ష్యసేన్. సెమీఫైనల్స్కు చేరుకుని చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్ తుదిలో పతకాన్ని కోల్పోయాడు.
ఒలింపిక్స్లో తెలుగు ప్లేయర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. తప్పకుండా పతకం కొడతారని అనుకుంటే, ఇంటిముఖం పట్టారు. తెలుగు ఆటగాళ్లు పీవీ సింధు, నిఖత్ జరీన్, సాత్విక్ సాయిరాజ్ జోడీ పేలవంగా ప్రదర్శించారు. దాంతో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించారు.
పారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్లో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పురుషుల డబుల్స్లో వరుసగా ఆడిన రెండు మ్యాచ్లు గెలవగా.. తాజాగా తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సైతం గ్రూప్ ఎంలో వరుసగా రెండో లీగ్ మ్యాచ్లో విజయం సాధించింది.
దాదాపు ఏడాది తర్వాత ఒక ప్రధాన టోర్నీ ఫైనల్.. 2022 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత టైటిల్ గెలిచింది లేదు.. మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్.. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్