• Home » Puttaparthy

Puttaparthy

SHIVARATRI: శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

SHIVARATRI: శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

స్థానిక బోగసముద్రం చెరువులోని యోగముద్ర ఈశ్వరుడి వద్ద రెండ్రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తీ చేసినట్లు చెరువు జలవన సంరక్షణ సమితి సభ్యులు తెలిపారు.

MLA KANDIKUNTA: వేసవిలో తాగునీటి ఎద్దడి రానివ్వద్దు

MLA KANDIKUNTA: వేసవిలో తాగునీటి ఎద్దడి రానివ్వద్దు

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకూడదని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

TELUDU DAY: ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

TELUDU DAY: ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

COLLECTOR: బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలి

COLLECTOR: బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలి

ల్లాలో రేషన బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి సవిల్‌ సప్లై తహసీల్దార్లు (సీఎ్‌సడీటీలు) తనిఖీలు ముమ్మరం చేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన ఆదేశించారు.

MP BK: భగీరథుడి విగ్రహావిష్కరణ

MP BK: భగీరథుడి విగ్రహావిష్కరణ

మండలంలోని జంగాలపల్లి గ్రామంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథ భగీరథ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ANGANWADI: అంగనవాడీ కార్యకర్తల ఆందోళన

ANGANWADI: అంగనవాడీ కార్యకర్తల ఆందోళన

అంగనవాడీ ఉద్యోగులు తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం పట్టణంలోని ఐసీడీఎస్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

AGRICULTURE: పొలుసు పురుగు నివారణపై అవగాహన

AGRICULTURE: పొలుసు పురుగు నివారణపై అవగాహన

పొలసు పురుగు నివారణపై చీనీ రైతులకు జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్‌ అవగాహన కల్పించారు. చీనీని పీడిస్తున్న పొలుసు అన్న శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది.

MLA KANDIKUNTA: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

MLA KANDIKUNTA: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. బుఽధవారం సాయంత్రం శమీనారాయణస్వామి ఆలయంలో చేనేతల సర్వసభ్యసమావేశాన్ని నిర్వహించారు.

MLA RAJU: అభివృద్ధి పనుల ప్రారంభం

MLA RAJU: అభివృద్ధి పనుల ప్రారంభం

మండలంలోని హేమావతి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ సుజల స్రవంతి తాగునీటి బోరును, సీసీ రోడ్డు, గోకులంషెడ్డులను ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎం.ఎ్‌స.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు.

SCIENTIST: పొలుసుపై జాగ్రత్త వహించండి

SCIENTIST: పొలుసుపై జాగ్రత్త వహించండి

చీనీ పంటకు వ్యాపించే పొలుసు పురుగుపై రైతులు జాగ్రత్త వహించాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ కిశోర్‌ పేర్కొన్నారు. సోమవారం తాడిమర్రి మండలంలోని ఏకపాదంపల్లి వద్ద చీనీ తోటను పరిశీలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి