Home » Priyanka Gandhi
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవల్పమెంట్కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను సీఎం రేవంత్రెడ్డి కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవల్పమెంట్కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను సీఎం రేవంత్రెడ్డి కోరారు.
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 82వ జన్మదిన(Mallikarjun Kharge Birthday) వేడుకలు ఆదివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి.
కన్వర్ యాత్ర సాగే మార్గంలో హోటల్ యజమానులు, సిబ్బంది పేర్లు తప్పక ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు.
మణిపూర్లోని జిరిబమ్లో భద్రత దళాల కాన్వాయిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖండించారు. మణిపూర్లో జాతుల మధ్య సంఘర్ణణకు ముగింపు పలికేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె విజ్జప్తి చేశారు.
రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన తొలి ప్రసంగంలోనే హిందువులను కించపరచేలా వ్యాఖ్యలు చేసారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తోసిపుచ్చారు. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. తన సోదరుడు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరని, రాహుల్ సైతం ఇదే విషయాన్ని లోక్సభలో స్పష్టం చేశారని అన్నారు.
టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ప్రియాంకా గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు.
తమిళనాడులోని కళ్లకురిచ్చి కల్తీ సారా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించక పోవడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విస్మయం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సోమవారం న్యూడిల్లీలో ప్రశంసల జల్లు కురిపించారు. ప్రతిపక్ష పార్టీల బాధ్యతను రాహుల్ గాంధీ బాగా అర్థం చేసుకున్నారన్నారు. ఆ క్రమంలో అధికార బీజేపీకి రాహుల్ ప్రతి విషయంలో సవాల్ విసురుతారని రాబర్ట్ వాద్రా ఆశాభావం వ్యక్తం చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీలోని రాయ్బరేలి(Raebareli), కేరళలోని వయనాడ్(Wayanad) పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఒకరు ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాలి. దీంతో రాహుల్ (Rahul Gandhi) వయనాడ్ని వదులుకోవడానికి సిద్ధమయ్యారు.