Home » Prathyekam
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా, ఒక మూగ జీవి ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన భారతీయ రైల్వేలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఒక వింత ముఠా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. దీనిని స్థానికులు 'చెంపదెబ్బల ముఠా' (థప్పడ్ గ్యాంగ్) అని పిలుస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు చేసే చిత్ర విచిత్రమైన పనులకు సంబంధించిన ఎన్నో వీడియోలు చూస్తుంటాం. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని మనసుకు హత్తుకునేలా ఉంటాయి.
ప్రకృతి సృష్టించే వింతలు అన్నీ ఇన్నీ కావు.. సోషల్ మీడియాలో మంచు పలకల మధ్య ఎంతో అందంగా వికసించిన ‘మంచు కమలం’ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రకృతి ప్రకోపించినప్పుడు మనుషులు, మూగ జీవాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుంది. గంగానదిలో ఒక శునకం అనుకోకుండా చిక్కుకుంది. అంతలోనే కొంతమంది యువకులు దేవదూతల్లా వచ్చి శునకాన్ని కాపాడారు. వివరాల్లోకి వెళితే..
ప్రతిరోజూ సోషల్ మీడియాలో లెక్క లేనన్ని వీడియోలు, ఫోటోలో వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తే.. మరికొన్ని వీడియోలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
ఇండోర్లోని ఓ నివాస ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వెలుగు చూశాయి. ఓ కారు బాలుడిపై నుంచి వెళ్లినా ఆశ్చర్యంగా.. ఆ పిల్లాడు కొద్ది సేపటికే లేచి నిలబడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎండలు మండిపోతున్నాయి.. మనషులే కాదు మూగజీవాలు ఎండతాపానికి విలవిలలాడిపోతున్నాయి. ఎక్కడ నీడ ఉంటే అక్కడ కొంతసేపు సేదతీరే పరిస్థితి. చల్లని పానీయాల కోసం పరుగులు తీస్తున్నారు.
ఇంట్లో సాలెగూళ్లు కనిపించడం చాలా మందికి అసహనాన్ని కలిగిస్తుంది. ఇవి ఇంటి అందాన్ని తగ్గించడమే కాకుండా, ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని ప్రముఖ విద్యాసంస్థ ‘'గల్గోటియాస్ విశ్వవిద్యాలయం' మరోసారి వార్తల్లో నిలిచింది. ఇద్దరు విద్యార్థునుల మధ్య జరిగిన వాగ్వాదం.. చివరకు ఒకరిపై ఒకరు భౌతిక దాడి చేసుకునే స్థాయికి చేరింది.