Home » Prakasam
ఈ భూమి మీద అమ్మపై ప్రేమలేని వారు ఉండరు. ఇక తల్లి కోసం ఏదైనా చేసేందుకు చాలా మంది బిడ్డలు ఉంటారు. అయితే తాజాగా తన తల్లి ప్రాణాలు కాపాడేందుకు ఓ బాలుడు చేసిన ప్రయత్నం అందరని కంటతడి పెట్టించింది. కళ్లెదుటే తల్లి ఉరేసుకుంటుంటే అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు ఆమెను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నించినా కాపాడుకోలేకపోయాడు.
ప్రకాశం జిల్లా కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో భార్యను కట్టేసి బెల్టు, చేతులు కాళ్లతో కొడుతూ..
అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏండీ ప్రఖర్ జైన్ తెలిపారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 46.8 అడుగులు నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 2.29, ఔట్ ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 3.94 లక్షల క్యూసెక్కలు, ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 6.59 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ప్రేమ వివాహానికి పెద్దలు ససేమిరా అనడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల...
కలిసి జీవించలేమనుకున్న ఓ ప్రేమ జంట మరణంతో ఒకటయ్యారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం అక్కపల్లి సమీపంలో జరిగింది. పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆ ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో అపారమైన ఖనిజాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. జగన్ హయాంలో అభివృద్ధిలో ఈ జిల్లాని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తి పరిసర ప్రాంతాల్లో విస్తరించిన గెలాక్సీ గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
YSRCP: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 200 మంది బాధితులను లక్ష్మీ విజయ్ కుమార్ మోసం చేసినట్లు తెలుస్తోంది. వెయ్యి కోట్లు టర్నోవర్ ఉన్న పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అంటూ జోరుగా ప్రచారం చేశాడు.
Podili Attack Case: పొదిలి దాడి కేసులో మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మహిళలు, పోలీసులపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి.