• Home » Polavaram

Polavaram

 Polavaram Project : శరవేగంగా జంటగుహల విస్తరణ పనులు

Polavaram Project : శరవేగంగా జంటగుహల విస్తరణ పనులు

ప్రధానమైన కుడి కాలువ కనెక్టివిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు రిజర్వాయర్‌ నుంచి కుడి కాల్వకు నీటిని పంపిణీ..

Polavaram Dam  : నేడు పోలవరం ప్రగతిపై కేంద్ర జలశక్తి సమీక్ష

Polavaram Dam : నేడు పోలవరం ప్రగతిపై కేంద్ర జలశక్తి సమీక్ష

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ అధ్యక్షతన సోమవారం న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించనున్నారు.

Irrigation Board : పోలవరం, ఎత్తిపోతలను పరిశీలించిన గోదావరి రివర్‌ బోర్డు

Irrigation Board : పోలవరం, ఎత్తిపోతలను పరిశీలించిన గోదావరి రివర్‌ బోర్డు

పరిసర ప్రాంతాల మేజర్‌ ఎత్తిపోతల పథకాలను గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు బృందం శనివారం పరిశీలించింది.

 Engineering Experts : డయాఫ్రం వాల్‌ పనులపై నిపుణుల సంతృప్తి

Engineering Experts : డయాఫ్రం వాల్‌ పనులపై నిపుణుల సంతృప్తి

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ పనులను చేపడుతూనే.. నిధుల కోసం జల వనరుల శాఖ ఉరుకులు, పరుగులు పెడుతోంది.

పోలవరం ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్ర, సీమకు తీరనినష్టం: బొత్స

పోలవరం ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్ర, సీమకు తీరనినష్టం: బొత్స

శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

President Draupadi Murmu : పోలవరం ప్రాజెక్టుకి 12 వేల కోట్లు

President Draupadi Murmu : పోలవరం ప్రాజెక్టుకి 12 వేల కోట్లు

పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వమే గాక.. కేంద్రంలోని మోదీ సర్కారు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం మరోసారి వెల్లడైంది.

Water Supply : పోలవరం ఎడమ కాలువ ప్యాకేజీలకు ఆమోదం

Water Supply : పోలవరం ఎడమ కాలువ ప్యాకేజీలకు ఆమోదం

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా ఎడమ ప్రధాన కాలువ ద్వారా పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు...

Nimmala Ramanaidu: రైతులు కన్నీరు పెట్టినా కనికరించలేదు.. జగన్‌పై నిమ్మల ఫైర్

Nimmala Ramanaidu: రైతులు కన్నీరు పెట్టినా కనికరించలేదు.. జగన్‌పై నిమ్మల ఫైర్

Nimmala Ramanaidu: పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి 2025 జులైకు ఉత్తరాంధ్రకు నీరు ఇవ్వనున్నారని మంత్రి నిమ్మల తెలిపారు. రూ.1050 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులకు అన్ని అనుమతులు ఇప్పించారన్నారు. బాటిల్ నెక్‌పై సమీక్ష చేసి పురుషోత్తం పట్నం మీదుగా ఉత్తరాంధ్రకు నీరు ఇస్తామని.. దీని పై అధికారులతో సమీక్ష చేసి పలు సూచనలు చేశామన్నారు.

Polavaram Project : సొమ్మూ పాయె.. కాలమూ వృథా

Polavaram Project : సొమ్మూ పాయె.. కాలమూ వృథా

జగన్‌ నిర్వాకాలకు పోలవరం ప్రాజెక్టును బలిపెట్టారు. ఐదేళ్ల పాలనలో ఒక్క పనీచేయకుండా.. కట్టినవాటినే ధ్వంసం చేసేశారు.

 Nimmala Ramanaidu : డిసెంబరుకల్లా డయాఫ్రం వాల్‌ పూర్తి చేస్తాం

Nimmala Ramanaidu : డిసెంబరుకల్లా డయాఫ్రం వాల్‌ పూర్తి చేస్తాం

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు....

తాజా వార్తలు

మరిన్ని చదవండి