• Home » PM Modi

PM Modi

Yamini Sharma Fires On Jagan: జగన్ ఐదేళ్లలో వేల కోట్లు దోచుకున్నారు.. యామిని శర్మ ఫైర్

Yamini Sharma Fires On Jagan: జగన్ ఐదేళ్లలో వేల కోట్లు దోచుకున్నారు.. యామిని శర్మ ఫైర్

ఐదేళ్ల జగన్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలని అభివృద్ధి చేస్తుంటే.. జగన్‌ చూసి తట్టుకోలేకపోతున్నారని యామిని శర్మ మండిపడ్డారు.

India UK Partnership: భారత్‌ యూకే భాగస్వామ్యం ప్రపంచ సుస్థిరతకు మూల స్తంభం

India UK Partnership: భారత్‌ యూకే భాగస్వామ్యం ప్రపంచ సుస్థిరతకు మూల స్తంభం

భారత్‌, యూకేలు సహజ భాగస్వాములని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు......

Rare Earth Magnets: రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉత్పత్తికి  రూ.7,300 కోట్ల ప్రోత్సాహం

Rare Earth Magnets: రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉత్పత్తికి రూ.7,300 కోట్ల ప్రోత్సాహం

అరుదైన భూ అయస్కాంతాల ఉత్పత్తికి భారత సర్కారు చేయూత నివ్వబోతోంది. అందుకోసం రూ. 7,300 కోట్ల ప్రోత్సాహక పథకం తీసుకొస్తోంది. ఇప్పటి వరకూ భారత్ ఈ మ్యాగ్నెట్‌ల కోసం చైనా, జపాన్..

Satyakumar Minority Welfare Scheme: మైనారిటీల్లో వెలుగులు, మార్పులకు కారణం ప్రధాని: మంత్రి సత్యకుమార్

Satyakumar Minority Welfare Scheme: మైనారిటీల్లో వెలుగులు, మార్పులకు కారణం ప్రధాని: మంత్రి సత్యకుమార్

కులం మతం చూడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటికి కుళాయి నీరుని అందిస్తుందరని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆ విధంగా ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలను కులం మతం చూడకుండా పేద మధ్య తరగతి ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు.

India-UK: భారత్‌కు UK పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది: పీఎం మోదీ

India-UK: భారత్‌కు UK పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది: పీఎం మోదీ

ఇంగ్లాండ్ దేశం, భారతదేశానికి పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్-యుకె వాణిజ్య భాగస్వామ్యాన్ని అత్యంత ముఖ్యమైనదిగా ఇరు దేశాల ప్రధానులు అభివర్ణించారు.

PM Modi: ముంబై ఉగ్రదాడుల తర్వాత.. పాక్‌పై సైనిక చర్య వద్దన్నదెవరు

PM Modi: ముంబై ఉగ్రదాడుల తర్వాత.. పాక్‌పై సైనిక చర్య వద్దన్నదెవరు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముంబైలో 26/11 ఉగ్రదాడులు తర్వాత పాకిస్థాన్‌పై భారత్‌ సైనిక చర్య ఎందుకు చేపట్టలేదో కాంగ్రెస్‌ పార్టీ చెప్పాలని బుధవారం డిమాండ్‌ చేశారు.....

  PM Modi: 26/11 తర్వాత పాక్‌పై ఎందుకు దాడి చేయలేదో కాంగ్రెస్ చెప్పాలి: మోదీ

PM Modi: 26/11 తర్వాత పాక్‌పై ఎందుకు దాడి చేయలేదో కాంగ్రెస్ చెప్పాలి: మోదీ

ఉగ్రదాడికి దీటుగా సైనిక చర్య తీసుకోకుండా ఇండియాపై ఒక దేశం ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. నాటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో కాంగ్రెస్ చెప్పాలన్నారు.

PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ

PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ

ముంబై మెట్రో లైన్-3కి చెందిన ఫేజ్ 2బిను కూడా ప్రధానమంత్రి బుధవారంనాడిక్కడ ప్రారంభించారు. అచార్య అత్రే చౌక్ (ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మనల్ దగ్గర) నుండి కఫే పెరేడ్ వరకూ ప్రయాణం సాగించే ఈ నిర్మాణానికి రూ.12,200 కోట్లు ఖర్చు చేసారు.

UK PM Keir Starmer: భారత్‌కు 135 మందితో వచ్చిన బ్రిటిష్ ప్రధాని స్టార్మర్

UK PM Keir Starmer: భారత్‌కు 135 మందితో వచ్చిన బ్రిటిష్ ప్రధాని స్టార్మర్

బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌‌కు ముంబైలో ఘన స్వాగతం దక్కింది. ముంబైలో వ్యాపార వేత్తలతో కీర్ సమావేశమయ్యారు. రేపు ప్రధానితో భేటీ ఉంటుంది. తన పర్యటన గురించి, కీర్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

PM Modi On Srisailam Visit: ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన.. అధికారులకు  కీలక ఆదేశాలు

PM Modi On Srisailam Visit: ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 16వ తేదీన శ్రీశైలంలో పర్యటించనున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రం మల్లికార్జునస్వామి ఆలయానికి ప్రధాని మోదీ తొలిసారిగా రానున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి