Home » Plane Crash
Air India Crash: డీఎన్ఏ పరీక్షలు చేయకుండానే దాదాపు 12 శవాలను ఎయిర్ ఇండియా యూకేకు పంపినట్లు సమాచారం. ఆ శవాల అప్పగింతలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. ప్రముఖ యూకే మీడియా దీనిపై ఓ కథనం ప్రచురించింది.
ఎయిర్ ఇండియా సంస్థ తమ దగ్గరున్న బోయింగ్ విమానాల ఫ్యూయల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై స్వచ్ఛంద తనిఖీలు పూర్తి చేసింది. ఎలాంటి సమస్యలు లేవని తేల్చింది. డీజీసీఏ నిర్దేశించిన కాలపరిమితిలోపు..
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఎయిర్ఫోర్స్ శిక్షణ విమానం కూలి, 20 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 171 మంది గాయపడ్డారు...
పైలట్ల తప్పిదం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిందంటూ పశ్చిమ దేశాల
Air India Plane Crash: వాల్ స్ట్రీట్ జర్నల్ కథనానికి .. ప్రమాదానికి మధ్య లెక్కలు సరిపోవటం లేదని ఏవియేషన్ ఎక్స్పర్ట్ క్యాప్టన్ ఈషన్ ఖలీద్ అన్నారు. ఒక సెకన్ తేడా మీడియా ప్రచారం తప్పని తేలుస్తుందన్నారు. ఆయన ఓ జాతీయ మీడియాతో పలు కీలక విషయాలు చెప్పారు.
ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కోసం 500 కోట్ల రూపాయలతో ఓ చారిటబుల్ ట్రస్టును..
Air India Crash Audio: వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై ‘ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్’ ప్రెసిడెంట్ సీఎస్ రంద్వా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్ స్ట్రీట్ సరైన ఆధారాలు లేకుండా కథనం రాసిందంటూ మండిపడ్డారు.
లండన్ నుంచి నెదర్లాండ్స్లోని లెలిస్టాడ్కు బయల్దేరిన చిన్నపాటి విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది.
Plane Crash: ఇక, ప్రమాదానికి గురైన విమానంలో ఎంత మంది ఉన్నారన్నదానిపై సమాచారం లేదు. అది మెడికల్ ట్రాన్స్పోర్ట్ జెట్గా తెలుస్తోంది. ఆ మినీ విమానంలో పేషంట్లను తరలిస్తూ ఉంటారు.
Ahmedabad Crash Survivor: 242 మంది ప్రయాణిస్తున్న విమానంలో రమేష్ ఒక్కడే బతకటం అదృష్టం అని అందరూ అనుకున్నారు. అతడికి మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డ సంతోషం లేదు. మానసికంగా కృంగిపోతున్నాడు.