• Home » Plane Crash

Plane Crash

విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్స్‌లో అజిత్ పార్ధివదేహం.. హాజరు కానున్న మోదీ, అమిత్‌షా

విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్స్‌లో అజిత్ పార్ధివదేహం.. హాజరు కానున్న మోదీ, అమిత్‌షా

అజిత్ పవార్ అంత్యక్రియల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాల్గొనే అవకాశం ఉంది. అన్ని పార్టీల నేతలు కడసారి వీడ్కోలు పల్కేందుకు వస్తున్నట్టు ఎన్‌సీపీ నేతలు తెలిపారు

ఇందులో కుట్ర ఏమీ లేదు.. శరద్ పవార్ తొలి స్పందన

ఇందులో కుట్ర ఏమీ లేదు.. శరద్ పవార్ తొలి స్పందన

మహారాష్ట్రలోని బారామతిలో బుధవారంనాడు జరిగిన విమాన ప్రమాదంలో తన మేనల్లుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంపై శరద్ పవార్ తొలిసారి స్పందించారు.

1977లో విమాన ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ ప్రధాని..

1977లో విమాన ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ ప్రధాని..

1977 నవంబర్ 4వ తేదీన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రయాణిస్తున్న ‘టుపోలెవ్ టు 124’ విమానం ప్రమాదానికి గురైంది. అస్సాం, జోర్హాట్ జిల్లాలోని పొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే చనిపోయారు.

నాన్నా డిప్యూటీ సీఎంతో వెళ్తున్నా.. విమానం అటెండెంట్ చివరి మాటలివే

నాన్నా డిప్యూటీ సీఎంతో వెళ్తున్నా.. విమానం అటెండెంట్ చివరి మాటలివే

విమాన అటెండెంట్‌గా పింకీ మాలీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు విమానంలో వెళ్లారు. దీనికి ఒకరోజు ముందే పింకీ మాలి తన తండ్రి శివకుమార్‌తో ఫోనులో మాట్లాడారు.

అజిత్ పవార్ చివరి ఫోటో ఇదే

అజిత్ పవార్ చివరి ఫోటో ఇదే

విమాన ప్రమాద ఘటనకు ముందు అజిత్ పవార్ తన సెక్యూరిటీ సిబ్బందితో దిగిన ఫోటో ఒకటి తాజాగా వెలుగుచూసింది. బుధవారం ఉదయమే అజిత్ ఈ ఫోటో దిగారని పార్టీ నాయకులు ధ్రువీకరించారు.

రిస్ట్ వాచ్ ఆధారంగా అజిత్ మృతదేహం గుర్తింపు

రిస్ట్ వాచ్ ఆధారంగా అజిత్ మృతదేహం గుర్తింపు

విమాన ప్రమాద ఘటనా స్థలంలో లభ్యమైన శరీర భాగాలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. అయితే అజిత్ పవార్ చేతికున్న వాచ్ ఆధారంగా ఆయన మృతదేహాన్ని గుర్తించి బయటకు లాగారు.

విమాన ప్రమాదం.. కీలక వ్యాఖ్యలు చేసిన వీఎస్ఆర్ ఏవియేషన్స్ యజమాని

విమాన ప్రమాదం.. కీలక వ్యాఖ్యలు చేసిన వీఎస్ఆర్ ఏవియేషన్స్ యజమాని

లియర్‌జెట్ 45XR విమాన ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో వీఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్‌ యజమాని వీకే సింగ్ స్పందించారు. తన విమానం మంచి కండీషన్‌లో ఉందని, ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తలేదని ఆయన అన్నారు.

అజిత్ పవార్ చివరి ట్వీట్ ఇదే

అజిత్ పవార్ చివరి ట్వీట్ ఇదే

దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్‌కి సెల్యూట్ చేస్తున్నానని, ఆయన దేశభక్తి తమకు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తుందని అజిత్ పవార్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అజిత్ పవార్ విమాన ప్రమాదం.. పైలట్ శాంభవి పాఠక్ గురించి తెలుసా..

అజిత్ పవార్ విమాన ప్రమాదం.. పైలట్ శాంభవి పాఠక్ గురించి తెలుసా..

పుణెలోని బారామతిలో బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించిన సంగతి తెలిసిందే. ఆ విమానంలో ఆయనతో పాటు మరో నలుగురు ప్రయాణిస్తున్నారు.

విమాన ప్రమాదం.. ఎక్స్‌క్లూజివ్ వీడియో..

విమాన ప్రమాదం.. ఎక్స్‌క్లూజివ్ వీడియో..

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు CCTV ఫుటేజ్‌లో కనిపించాయి. ఆ భయానక క్షణాలు ప్రమాద సమయంలోని పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి