• Home » Pithapuram

Pithapuram

చిత్రాడలో 14న జనసేన ఆవిర్భావ సభ

చిత్రాడలో 14న జనసేన ఆవిర్భావ సభ

కలెక్టరేట్‌ (కాకినాడ), మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ఈనెల 14న నిర్వహించను న్న జనసేన ఆవిర్భావ సభను విజ

జనసేన ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మంత్రి నాదెండ్ల

జనసేన ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మంత్రి నాదెండ్ల

పిఠాపురం/పిఠాపురం రూరల్‌, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం వేదికగా జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. పిఠాపురం మండలం చిత్రాడ శివారు ఎస్‌బీ వెంచర్స్‌లో మార్చి 14న జరిగే జనసేన ఆవిర్భావ వేడుకల సభాస్థలిని ఆయన శుక్రవారం రాత్రి పరిశీలించారు. ప్రధా న వేదిక నిర్మాణం, గ్యాలరీ

Pithapuram: జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు

Pithapuram: జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు

పిఠాపురంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలను పార్టీ ప్రారంభించింది.

Pithapuram : పిఠాపురంలోనే జనసేన ఆవిర్భావ వేడుకలు

Pithapuram : పిఠాపురంలోనే జనసేన ఆవిర్భావ వేడుకలు

వేడుకలను మార్చి 14వ తేదీన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గమైన పిఠాపురంలో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది.

మానవజన్మకు ముక్తి ద్వారానే సార్థకత

మానవజన్మకు ముక్తి ద్వారానే సార్థకత

పిఠాపురం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మానవజన్మకు ముక్తి ద్వారా సార్థకత చేకూరుతుందని విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌ఆలీషా అన్నారు. పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 97వ వార్షిక మహాసభలను పీఠాధిపతి ఉమర్‌ఆలీషా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రా

మల్లవరం రహదారి పనులు ప్రారంభం

మల్లవరం రహదారి పనులు ప్రారంభం

గొల్లప్రోలు రూరల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మల్లవరం ఆర్‌అండ్‌బీ రహదారి పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గొల్లప్రోలు మండలం చేబ్రోలు నుంచి మల్లవరం, ఏవీ నగ రం వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి గోతులతో అధ్వానంగా మారడం... ప్రజలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుం

కూటమి అభ్యర్థి పేరాబత్తుల విజయానికి కృషి

కూటమి అభ్యర్థి పేరాబత్తుల విజయానికి కృషి

పిఠాపురం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే ఉభయ గోదావరి పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్ని కల్లో రికార్డుస్థాయి మెజార్టీతో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ విజయం సాధించేందు కు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అర్బన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి.గోవింద సత్యనారాయణ సూచించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై నియోజకవర్గ స్థాయిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి నాయకులతో కలిసి ప్రతి ఓటరు వద్దకు వెళ్లి ప్రభుత్వం చేప

పుష్‌కార్ట్‌ల ద్వారా ఇంటింటా చెత్త సేకరణ

పుష్‌కార్ట్‌ల ద్వారా ఇంటింటా చెత్త సేకరణ

పిఠాపురం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): పుష్‌కార్ట్‌ల ద్వారా ఇంటింటా చెత్త సేకరణ, డ్రెయిన్లల్లో పూడిక తొలగింపు, వీధుల్లో చెత్తాచెదారం తొలగించి ట్రాక్టర్ల ద్వారా తరలింపు ఇలా అక్కడ పారిశుధ్య సమస్యలకు పరిష్కారం చూపించింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చర్చావేదిక. గతంలో నెలకు ఒకసారి కూడా డ్రెయిన్లల్లో పూడిక

AP CM Chadrababu : పదవులపై మాట్లాడొద్దు!

AP CM Chadrababu : పదవులపై మాట్లాడొద్దు!

సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. మంత్రి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీకి చెందిన మంత్రి టీజీ భరత్‌, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పిఠాపురం నాయకుడు

సందేశమిస్తూ.. సామాజిక అంశాలను స్పృశిస్తూ

సందేశమిస్తూ.. సామాజిక అంశాలను స్పృశిస్తూ

పిఠాపురం/పిఠాపురం రూరల్‌, జనవరి 18(ఆంధ్రజ్యోతి): భార్యాభర్తలు లక్షల్లో సంపాదిస్తూ పిల్లలు కనకపోవడం, దానికి డింక్‌ (డబుల్‌ ఇన్‌కమ్‌ నో కిడ్స్‌) అని పేరు పెట్టడం ఏ సంస్కృతి. ఇందుకోసం మాతృత్వాన్ని పణంగా పెట్టడం తగదు అంటూ సందేశాన్ని ఇస్తూ, అదే సమయంలో పలు సామాజిక అంశాలను స్పృ శిస్తూ ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో భోగాపురం నాటక కళాపరిషత్‌

తాజా వార్తలు

మరిన్ని చదవండి