• Home » Phone tapping

Phone tapping

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ విచారణ ప్రారంభం

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ విచారణ ప్రారంభం

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను సిట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

కేసీఆర్ సిట్ విచారణ.. పోలీసులకు ఇంటెలిజెన్స్ చీఫ్ అలర్ట్ మెసేజ్

కేసీఆర్ సిట్ విచారణ.. పోలీసులకు ఇంటెలిజెన్స్ చీఫ్ అలర్ట్ మెసేజ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖను హైఅలర్ట్ చేస్తూ ఇంటెలిజెన్స్ చీఫ్ మెసేజ్‌ జారీ చేశారు.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి నందినగర్‌కు కేసీఆర్.. పోలీసుల అలర్ట్

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి నందినగర్‌కు కేసీఆర్.. పోలీసుల అలర్ట్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలోనే విచారణ జరుగనుంది.

కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు.. సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ నేత ఫైర్

కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు.. సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ నేత ఫైర్

ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడానికి సిట్ పేరిట కుట్రలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్‌ను వేధించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు..

కాంగ్రెస్ సర్కార్ సాధించిందేమీలేదు.. ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ

కాంగ్రెస్ సర్కార్ సాధించిందేమీలేదు.. ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ

ఫోన్ ట్యాపింగ్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమీ లేదని, ఇందులో సూత్రధారులను శిక్షించిన పాపాన పోలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు.. రోజువారీ టీవీ సీరియల్‌గా మారిందన్నారు.

వేధింపులకు భయపడం.. ప్రజలంతా కేసీఆర్ వెంటే: హరీశ్ రావు

వేధింపులకు భయపడం.. ప్రజలంతా కేసీఆర్ వెంటే: హరీశ్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని వ్యాఖ్యానించారు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు!

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు!

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయనుంది సిట్. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు వెళ్లి మరీ సిట్ అధికారులు నోటీసులు అందజేయనున్నట్లు తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. సిట్ విచారణకు మాజీ ఎంపీ.. స్టేట్‌మెంట్ రికార్డ్

ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. సిట్ విచారణకు మాజీ ఎంపీ.. స్టేట్‌మెంట్ రికార్డ్

మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీని ప్రశ్నించనున్న సిట్ అధికారులు.. వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయి: బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయి: బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో కేసీఆర్ కుటుంబమే సింగరేణిని దోచుకుందని ఆరోపించారు.

ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి

ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి

ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులను కఠినంగా శిక్షపడేలా చూస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమని.. రాజకీయ కక్ష్య అని అనడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి