• Home » Phone tapping

Phone tapping

కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయి: బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయి: బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో కేసీఆర్ కుటుంబమే సింగరేణిని దోచుకుందని ఆరోపించారు.

ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి

ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి

ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులను కఠినంగా శిక్షపడేలా చూస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమని.. రాజకీయ కక్ష్య అని అనడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేటీఆర్‌ విచారణపై సజ్జనార్‌ ఏమన్నారంటే..

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేటీఆర్‌ విచారణపై సజ్జనార్‌ ఏమన్నారంటే..

మాజీ మంత్రి కేటీఆర్‌ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు శుక్రవారం హాజరైన విషయం తెలిసిందే. ఈ విచారణ అనంతరం సిట్‌ చీఫ్‌ సజ్జనార్‌ స్పందించారు. ఆధారాలు, రికార్డులు ముందుంచి కేటీఆర్‌ను విచారణ జరిపామని స్పష్టం చేశారు.

లీకుల పేరిట మభ్యపెడుతున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

లీకుల పేరిట మభ్యపెడుతున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును సిట్ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. ఈ కేసులో కేటీఆర్‌ను అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. కేటీఆర్‌ను సుమారుగా 7 గంటలకు పైగా ప్రశ్నించారు.

అందుకే సిట్‌ నోటీసుల పేరుతో డ్రామాలు.. సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్

అందుకే సిట్‌ నోటీసుల పేరుతో డ్రామాలు.. సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్

సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉంటే సిట్‌ విచారణ వీడియో బయటపెట్టాలని సవాల్ విసిరారు. లీకులతో ప్రభుత్వాన్ని ఎంతకాలం నడుపుతారు? అని ప్రశ్నించారు.

ట్యాపింగ్ పేరుతో రాజకీయ క్రీడ.. రేవంత్‌పై ప్రవీణ్ తీవ్ర విమర్శలు

ట్యాపింగ్ పేరుతో రాజకీయ క్రీడ.. రేవంత్‌పై ప్రవీణ్ తీవ్ర విమర్శలు

ఫోన్ ట్యాపింగ్‌‌పై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రత, రాష్ట్ర భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ అవసరం ఉంటుందని తెలిపారు.

జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ నేతల ఆందోళన

జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ నేతల ఆందోళన

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు పెద్దఎత్తున జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌కు తరలివచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

సిట్ ముందుకు కేటీఆర్.. ఆ విషయాలపైనే విచారణ

సిట్ ముందుకు కేటీఆర్.. ఆ విషయాలపైనే విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణను ప్రారంభించిన సిట్ అధికారులు.. కేటీఆర్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు.

ఏ అక్రమాలకు పాల్పడలేదు.. మానసిక క్షోభకు గురిచేశారు: కేటీఆర్

ఏ అక్రమాలకు పాల్పడలేదు.. మానసిక క్షోభకు గురిచేశారు: కేటీఆర్

తెలంగాణ భవన్‌ నుంచి సిట్ కార్యాలయానికి బయల్దేరే ముందు మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం నిబద్ధతతో పనిచేశానని, కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి టైమ్ పాస్ రాజకీయాలు చేయలేదన్నారు.

ఈ సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ విచారణ ఎందుకు?: కవిత సూటి ప్రశ్న

ఈ సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ విచారణ ఎందుకు?: కవిత సూటి ప్రశ్న

ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ తుది దశకు చేరుతుందని తాను అనుకోవడంలేదని ఆమె అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి