• Home » Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: శ్రామికులతోనే దేశ ప్రగతి

Pawan Kalyan: శ్రామికులతోనే దేశ ప్రగతి

ఉపాధి కూలీలు ఇకపై “ఉపాధి శ్రామికులు”గా గుర్తింపు పొందనున్నారు. పల్లె అభివృద్ధి, ఉపాధి హామీ పథకం, బీమా రక్షణలతో కూటమి ప్రభుత్వం శ్రామికుల సంక్షేమానికి కట్టుబడి ఉంది.

Pawan On Pahalgam Attack: కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవాలా.. అతిమంచితనం వద్దు

Pawan On Pahalgam Attack: కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవాలా.. అతిమంచితనం వద్దు

Pawan On Pahalgam Attack: ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందని.. పహల్గామ్‌ ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయని ఉపముఖ్యమంత్రి పవన్ తెలిపారు. షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను వేటాడారని.. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan On Pahalgam Attack: మీ వల్లే నా భర్త చనిపోయాడు అనగానే.. పవన్ భావోద్వేగం..

Pawan On Pahalgam Attack: మీ వల్లే నా భర్త చనిపోయాడు అనగానే.. పవన్ భావోద్వేగం..

Pawan On Pahalgam Attack: మంగళగిరిలో జరిగిన పహల్గాం అమరవీరుల సంతాపసభలో మధుసూదన్ భార్య అన్న మాటలు చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు. నా భర్తే చనిపోవడానికి మీరే కారణమని కోపంతో ఆమె అన్నప్పుడు..

Pawan Kalyan: అవిడి ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సేవలు

Pawan Kalyan: అవిడి ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సేవలు

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళా ఉపాధి శ్రామికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆయా గాయపడినవారికి ఆర్థిక సహాయం కూడా అందించాలని చెప్పారు

Andhra Pradesh: ఇచ్చిన మాట నిలబెట్టకున్న పవన్ కల్యాణ్..

Andhra Pradesh: ఇచ్చిన మాట నిలబెట్టకున్న పవన్ కల్యాణ్..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఎన్నికల వేళ ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్

Pahalgam Terror Attack: నెల్లూరులోని కావలికి చెందిన మధుసూదన్ రావు.. విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళిలు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధుసూదన్ రావు ఇంటికి వెళ్లారు.

Pahalgam Terror Attack: జనసేన మూడు రోజుల సంతాప దినాలు.. జెండాల అవనతం

Pahalgam Terror Attack: జనసేన మూడు రోజుల సంతాప దినాలు.. జెండాల అవనతం

పౌర సమాజంలో ఉగ్రవాదానికి చోటు లేదని, అందరూ కలిసికట్టుగా మృుతుల కుటుంబాలకు సంతాపం తెలియజేయాలని పవన్ కల్యాణ్ ఆ ప్రకటనలో తెలిపారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అమానవీయమని, ఎంతమాత్రం సహించరాదని అన్నారు.

Gorantla Madhav: పోలీసుల కస్టడీకి గోరంట్ల మాధవ్.. ఎన్ని రోజులంటే..

Gorantla Madhav: పోలీసుల కస్టడీకి గోరంట్ల మాధవ్.. ఎన్ని రోజులంటే..

Gorantla Madhav: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసుల కస్టడీకి ఇస్తూ గుంటూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తమకు ఐదు రోజుల కావాలంటూ పోలీసులు కోర్టుకు విన్నవించారు. కానీ రెండు రోజుల మాత్రము పోలీసుల కస్టడీకి గోరంట్ల మాధవ్‌ను విచారించేందుకు అనుమతి ఇచ్చింది.

Pawan Kalyan: విజనరీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

Pawan Kalyan: విజనరీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా పతనమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబునాయుడిలాంటి విజనరీ నాయకుడే కావాలని పవన్‌ అన్నారు. ఆయన నిరంతర కృషిని కొనియాడారు

Pawan Kalyan: భూకబ్జాలను సహించం

Pawan Kalyan: భూకబ్జాలను సహించం

భూకబ్జాలను సహించబోమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. బాధితుల సమస్యలు తెలుసుకోవడానికి ఆయనే స్వయంగా కాకినాడ, విశాఖలో పర్యటించనున్నారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి