Home » Pawan Kalyan
చంద్రబాబు.. నా టెక్నాలజీ వాడకం గురించి చెప్పారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని నేను గమనించాను. చంద్రబాబును చూసి నేర్చుకొన్నా.
దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
ఉపాధి కూలీలు ఇకపై “ఉపాధి శ్రామికులు”గా గుర్తింపు పొందనున్నారు. పల్లె అభివృద్ధి, ఉపాధి హామీ పథకం, బీమా రక్షణలతో కూటమి ప్రభుత్వం శ్రామికుల సంక్షేమానికి కట్టుబడి ఉంది.
Pawan On Pahalgam Attack: ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందని.. పహల్గామ్ ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయని ఉపముఖ్యమంత్రి పవన్ తెలిపారు. షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను వేటాడారని.. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pawan On Pahalgam Attack: మంగళగిరిలో జరిగిన పహల్గాం అమరవీరుల సంతాపసభలో మధుసూదన్ భార్య అన్న మాటలు చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు. నా భర్తే చనిపోవడానికి మీరే కారణమని కోపంతో ఆమె అన్నప్పుడు..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళా ఉపాధి శ్రామికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆయా గాయపడినవారికి ఆర్థిక సహాయం కూడా అందించాలని చెప్పారు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఎన్నికల వేళ ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.
Pahalgam Terror Attack: నెల్లూరులోని కావలికి చెందిన మధుసూదన్ రావు.. విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళిలు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధుసూదన్ రావు ఇంటికి వెళ్లారు.
పౌర సమాజంలో ఉగ్రవాదానికి చోటు లేదని, అందరూ కలిసికట్టుగా మృుతుల కుటుంబాలకు సంతాపం తెలియజేయాలని పవన్ కల్యాణ్ ఆ ప్రకటనలో తెలిపారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అమానవీయమని, ఎంతమాత్రం సహించరాదని అన్నారు.
Gorantla Madhav: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసుల కస్టడీకి ఇస్తూ గుంటూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తమకు ఐదు రోజుల కావాలంటూ పోలీసులు కోర్టుకు విన్నవించారు. కానీ రెండు రోజుల మాత్రము పోలీసుల కస్టడీకి గోరంట్ల మాధవ్ను విచారించేందుకు అనుమతి ఇచ్చింది.