• Home » Parliament

Parliament

స్పీకర్‌పై అవిశ్వాసం.. సభలో ఎవరి బలం ఎంత?

స్పీకర్‌పై అవిశ్వాసం.. సభలో ఎవరి బలం ఎంత?

నేటి నుంచి పార్లమెంట్ రెండో దశ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానం ఆమోదం పొందుతుందా? లేక వీగిపోతుందా? సభలో అధికార, విపక్ష పార్టీల బలాబలాలెలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం...

పార్లమెంటరీ స్నేహ బృందాలకు ఆరుగురు తెలుగు ఎంపీల నేతృత్వం

పార్లమెంటరీ స్నేహ బృందాలకు ఆరుగురు తెలుగు ఎంపీల నేతృత్వం

విదేశీ పార్లమెంటరీ బృందాలతో స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేసే దిశగా లోక్‌సభ ఏర్పాటు చేసిన పార్లమెంటరీ మిత్ర బృందాల్లో కొన్నింటికి నేతృత్వం వహించే అవకాశం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఎంపీలకు దక్కింది. మరికొందరు సభ్యులుగా ఎంపికయ్యారు.

తుర్కియే పార్లమెంట్‌లో ఎంపీల పిడిగుద్దుల వర్షం.. వీడియో వైరల్

తుర్కియే పార్లమెంట్‌లో ఎంపీల పిడిగుద్దుల వర్షం.. వీడియో వైరల్

తుర్కియే పార్లమెంటులో సభ్యులు రచ్చ చేశారు. కొత్త న్యాయశాఖ మంత్రి నియామకంపై జరిగిన ఘర్షణల్లో నేతలు పరస్పరం దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కాంగ్రెస్ ఒప్పందాలన్నీ బోఫోర్స్ వంటివే..

కాంగ్రెస్ ఒప్పందాలన్నీ బోఫోర్స్ వంటివే..

రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనలో ఒప్పందాలంటే కేవలం ‘బోఫోర్స్’ వంటి కుంభకోణాలే గుర్తుకొస్తాయంటూ ఎద్దేవా చేశారు.

ఖర్గే, నడ్డా మధ్య వాగ్వాదం.. రాజ్యసభలో హోరాహోరీ..

ఖర్గే, నడ్డా మధ్య వాగ్వాదం.. రాజ్యసభలో హోరాహోరీ..

ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య పార్లమెంటరీ విధానంపై రాజ్యసభలో తీవ్ర వాగ్వాదం జరిగింది. బుధవారం లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయాల్సిన ప్రసంగం ఆగిపోయిన సంగతి తెలిసిందే.

పార్లమెంట్ మెట్లు దిగుతూ జారిపడిన శశిథరూర్

పార్లమెంట్ మెట్లు దిగుతూ జారిపడిన శశిథరూర్

పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కిందపడిపోయారు. బుధవారం నాడు పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. అయితే..

మిత్ర ద్రోహి.. దేశ ద్రోహి.. పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ మధ్య వాగ్వాదం..

మిత్ర ద్రోహి.. దేశ ద్రోహి.. పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ మధ్య వాగ్వాదం..

బుధవారం పార్లమెంట్ వెలుపల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పటి తన సహచరుడు, ప్రస్తుతం బీజేపీ ఎంపీ అయిన రవ్‌నీత్ సింగ్ బిట్టూ మిత్ర ద్రోహి అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

యార్‌ ఏంటి?.. విపక్ష ఎంపీలపై ప్యానెల్‌ స్పీకర్ ఆగ్రహం

యార్‌ ఏంటి?.. విపక్ష ఎంపీలపై ప్యానెల్‌ స్పీకర్ ఆగ్రహం

మంగళవారం నాడు లోక్‌సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో ఎన్డీయే కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేంద్ర బడ్జెట్-2026.. ఆదాయపు పన్నులో మార్పులపై సామాన్యుల ఆశలు

కేంద్ర బడ్జెట్-2026.. ఆదాయపు పన్నులో మార్పులపై సామాన్యుల ఆశలు

ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్‌‌పై ఆశలు, అంచనాలు భారీగానే ఉన్నాయి. గతేడాది బడ్జెట్‌లో కొత్త పన్ను విధానం కింద రూ.12లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపునిచ్చారు. మరి ఈ ఏడాది బడ్జెట్లో ఎంతమేరకు మినహాయింపులు ఉంటాయన్నది చర్చనీయాంశమైంది.

2026 బడ్జెట్‌కు ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఆర్థిక అంశాలివే..

2026 బడ్జెట్‌కు ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఆర్థిక అంశాలివే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనావేసే ఆర్థిక సర్వేను నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. వివరాల్లోకి వెళితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి