Home » Parliament
డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలకమైన పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికేందుకు ఉద్దేశించిన 'ది ఆటమిక్ ఎనర్జీ బిల్లు-2025'తో సహా 10 కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీలు వెల్లడయ్యాయి. డిసెంబర్ 1 నుంచి 19 వరకు సమావేశాలు జరుగుతాయని సంబంధిత శాఖా మంత్రి కిరణ్ రిజిజూ తెలిపారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత జైరామ్ రమేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ వీల్చైర్పై పార్లమెంటుకు వచ్చి ఓటు వేశారు.
పార్టీ విప్లు లేకుండా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఉప రాష్ట్రపతి పదవికి ఓటింగ్ జరుగుతోంది. దీంతో ఎన్డీయే, 'ఇండియా' కూటమి నేతలు క్రాస్ ఓటింగ్ జరగవచ్చని, తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
లోక్సభ స్వీకర్ ఓం బిర్లా పూరీ జగన్నాథ ఆలయాన్ని ఇటీవల దర్శించిన సందర్భంగా పార్లమెంటు ఆవరణలో జగన్నాథ రథ చక్రాలను ఏర్పాటు చేయాలని శ్రీ జగన్నాథ ఆలయ యంత్రాంగం ఒక ప్రతిపాదన చేసింది.
ఆన్లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించిన తర్వాత పలు ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారమ్లు మూతపడ్డాయి. Dream11, My11Circle, WinZO, Zupee, Nazara Technologies- మద్దతుగల PokerBaazi వంటి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారమ్లు తమ రియల్-మనీ ఆన్లైన్ గేమింగ్ ఆఫర్లను నిలిపివేసాయి.
ఎంపీ లక్ష్మణ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.. పదిహేను బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం తెలిపితే ఒక్క చర్చలో కూడా కాంగ్రెస్ పాల్గొనలేదని తెలిపారు. చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్కి ఎజెండా లేకుండా పోయిందని విమర్శించారు.
బిహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), ఆపరేషన్ సిందూర్ సహా పలు అంశాలపై అధికార, విపక్షాల నడుమ వాగ్యుద్ధాలతో అట్టుడికిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి
పార్లమెంట్ సమావేశాలు నిరాశపర్చాయని బిఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. గోదావరి జలాలు, బనకచర్ల ఇష్యూపై సభలో లేవనెత్తామని తెలిపారు. వర్షాకాల సమావేశాల్లో రైతుల సమస్యల గురించి చర్చ జరగాలి..
ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఇష్టారాజ్యంగా, ఏకపక్షంగా తొలగిస్తామనే బెదిరింపు వాతావరణాన్ని ఈ బిల్లు సృష్టిస్తుందని రాహుల్ అన్నారు