Home » Parigi
ఏటీఎం వద్ద రైతుకు సాయం చేస్తున్నట్లు నమ్మించి.. అతడి ఖాతాలోని నగదును ఆగంతకుడు కొట్టేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద జరిగింది.
వికారాబాద్ జిల్లాలోని పరిగి పట్టణం బీసీ కాలనీలో గురువారం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వీధి పందుల విషయంలో తలెత్తిన చిన్న వివాదం కాస్తా, ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంది.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి ఇవాళ తృటిలో ప్రమాదం తప్పింది. PACS ఆధ్వర్యంలో రైతుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన డ్రోన్ ప్రదర్శన నిర్వహిస్తుండగా, అది ఒక్కసారిగా అదుపు తప్పి ఎమ్మెల్యే బృందంపైకి దూసుకొచ్చింది.
ఆస్తి కోసం కన్న తండ్రిని, తోబుట్టువులను చంపాలని చూడటం అత్యంత దారుణం. రైతులకు అండగా ఉండాల్సిన రైతుబీమా డబ్బులు ఒక కుటుంబంలో చిచ్చుపెట్టడం విషాదకరం. ఈ ఘటనపై పరిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి నాయకత్వ లోపం ఏర్పడింది. దేశంలో ఆ పార్టీకి అనుకూల పవనాలున్నా పరిగిలో మాత్రం పార్టీని నడిపే నాయకుడు లేకుండా పోయాడు.
గోదావరి నీళ్లతో తాండూరు, వికారాబాద్, పరిగి ప్రజల కాళ్లు కడుగుతామని, వికారాబాద్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ పరిగి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీలది చీకటి ఒప్పందమని రేవంత్ విమర్శించారు.
నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో వీధి కుక్కలు ఆదివారం రెచ్చిపోయాయి. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 30 మందిపై దాడి చేసి గాయపరిచాయి. బాధితుల్లో రెండేళ్లు, నాలుగేళ్ల వయస్సు ఉన్న చిన్నారులతోపాటు
వికారాబాద్ జిల్లా పరిగిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆరు నెలల గర్భిణికి అబార్షన్ చేసిన ఉదంతం ఉద్రిక్తతకు దారితీసింది. తమకు తెలియకుండా అబార్షన్ చేశారని ఆమె అత్తమామలు, వారి తరపు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
వికారాబాద్ పరిగి మండలంలో పెళ్లి బస్సు రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మంది మృతి, 14 మంది తీవ్ర గాయాలు పొందారు.
RTC Staff Scandal: సీజ్ చేసిన బోరుబండి వాహనాన్ని సెక్యూరిటీ కోసం పరిగి బస్ డిపోలో ఉంచారు పోలీసులు. ఈ క్రమంలో ఆర్టీసీ సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి వాహన ఇంజన్ నంబర్, చేసిస్ నంబర్ను మార్చేశారు.