Home » Pakistan
ఆపరేషన్ సిందూర్పై ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గూస్బమ్స్ కామెంట్లు చేశారు. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టామని అన్నారు. ఐఏఎఫ్ సత్తా ఎలాంటిదో ప్రపంచం చూసిందని, శత్రువుల స్థావరాలపై కచ్చితత్వంతో దాడి చేశామని ఆయన చెప్పారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ తీవ్ర ఉద్రిక్తతలతో అల్లకల్లోలంగా మారింది. లోయంతా ప్రత్యేక దేశం డిమాండ్లు, ఆర్థిక అసంతృప్తి, రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఘర్షణలు దాదాపు పది మంది మృతికి కారణమయ్యాయి.
పీఓకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు సైతం నిరాకరిస్తున్నారంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JACC) ఇచ్చిన పిలుపు మేరకు గత 72 గంటలుగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. మార్కెట్లు, దుకాణాలు, స్థానిక వ్యాపారాలు మూతపడ్డాయి.
పాక్ ఆక్రమిత కశ్మీర్లో రెండో రోజూ నిరసనలు కొనసాగుతున్నాయి. పాక్ ప్రభుత్వ బెదిరింపులను లెక్క చేయకుండా నిరసనకారులు ఉద్యమిస్తున్నారు. ప్రాథమిక హక్కులను సాధించుకునే వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని అన్నారు
బలోచిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి భక్త్ మహమ్మద్ కాకర్ సిటీలోని అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. కన్సల్టెంట్లు, డాక్టర్లు, ఫార్మసిస్టులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తక్షణం డ్యూటీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పేలుడుకు కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
దసరా ఉత్సవాలు మన దేశంలో మాత్రమే చేసుకుంటారని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ మన బద్ధ శత్రువైన పాకిస్తాన్లో కూడా దసరా ఉత్సవాలను ఘనంగా చేసుకుంటారనే విషయం.. తాజాగా వైరల్ అవుతున్న వీడియో స్పష్టం చేస్తోంది..
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. కానీ పాకిస్థాన్ ఆటగాళ్లు.. భారత ఆటగాళ్లను రెచ్చగొట్టేందుకు పలు మార్లు ప్రయత్నించారు. అయితే వాటిని ఎలా ఎదుర్కొన్నారని ఓ మీడియా ప్రశ్నించగా సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో బదులిచ్చారు.
పాక్ ప్రభుత్వం పీఓకేలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. పెద్దఎత్తున భద్రతా దళాలను రంగంలోకి దించింది. పంజాబ్ నుంచి వేల మంది సైనికులు పీఓకేకు వెళ్లారు.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్-2025 చివరి రోజు రానే వచ్చింది. ఈరోజు దుబాయ్ వేదికగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. భారత్- పాకిస్థాన్ జట్లు ఫైనల్ మ్యాచ్లో నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. సాధారణంగా క్రికెట్ అంటేనే పిచ్చెక్కే అభిమానులు.. భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటిది.. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో ఈ రెండు జట్లు ఢీ అంటే ఢీ అన్నట్లు గ్రౌండ్ లోకి దిగాయి. ఈ మ్యాచ్కి సంబంధించిన బాల్ టు బాల్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి..
ఐక్యరాజ్య సమితి వేదికగా తన ద్వంద్వ వైఖరిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన పాక్ ప్రధానికి భారత్ గట్టిగా బదులిచ్చింది. పాక్ దుర్నీతిని భారత దౌత్య వేత్త పేటల్ ఎండగట్టారు. పాక్ శాంతిని కోరుకుంటే ఉగ్రవాదులను భారత్కు అప్పగించి నిజాయతీ నిరూపించుకోవాలని అన్నారు.