Home » Pakistan
సంచలనాలకు కేంద్రబిందువైన పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రిన్ - ఇ- ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు ఊహించని షాక్ తగిలింది.
ఈ ఏడాది ఇప్పటివరకూ సౌదీ అరేబియా దాదాపు 56 వేల మంది పాక్ బిచ్చగాళ్లను స్వదేశానికి పంపించింది. ఈ బిచ్చగాళ్ల మాఫియాతో భయపడి పోయిన యూఏఈ కూడా పాక్ జాతీయులకు వీసాల జారీని తగ్గించేసింది.
శ్రీ సత్యసాయి జిల్లా దేవరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అలియాస్ ఆసిఫ్ ఇటీవల పాకిస్థాన్ అనుకూల నినాదాలతో సంచలనం రేపాడు. అతను ‘ఐ లవ్ పాకిస్థాన్, పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశాడు.
కండోమ్స్పై జీఎస్టీని తగ్గించేందుకు అనుమతించాలంటూ పాక్ చేసిన ప్రతిపాదనను ఐఎమ్ఎఫ్ తిరస్కరించింది. ఆదాయం ఆశించిన మేర పెరగని ప్రస్తుత పరిస్థితుల్లో పన్ను రేటును తగ్గించేందుకు అనుమతించలేమని పేర్కొంది.
తమ గగనతలంలోకి రాకుండా భారత్ విమానాలపై విధించిన నిషేధాన్ని పాక్ జనవరి 23 వరకూ పొడిగించింది. ఇందుకు సంబంధించి నోటామ్ జారీ చేసింది.
అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు పాకిస్థాన్కు అనుకూలంగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు.
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్ కూడా ఆలస్యంగానే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆపరేషన్ సిందూర్పై భారత త్రివిధ దళాధిపతి అనిల్ చౌహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. సైన్యం ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
ప్రధాని షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలవడానికి 40 నిమిషాలు పాటు వెయిట్ చేశారు. ఎంతకీ ఆయనకు పిలుపు రాలేదు. దీంతో ఆయనే మీటింగ్ జరుగుతున్న రూముకు వెళ్లారు. అయినా కూడా పుతిన్ షరీఫ్ను పట్టించుకోలేదు. పది నిమిషాల తర్వాత ఆయన కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయారు.
పాక్లోని లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ప్రవేశపెట్టిన సంస్కృతం కోర్సు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సంస్కృతంపై విద్యార్థుల్లో ఆసక్తిని గమనించి ఈ కోర్సును ప్రవేశపెట్టినట్టు అక్కడి ప్రొఫెసర్ ఒకరు తెలిపారు.