Home » Pakistan
భారత్, పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల జరిగిన పరిణామలతో ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి ఆంక్షలు విధించుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
చైనా తాజాగా మరో యుద్ధ విమానాన్ని ఆవిష్కరించింది. తన జే-35 ఫైటర్ జెట్కు మార్పులు చేసి ఎగుమతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జే-35ఏఈని తాజాగా ఆవిష్కరించింది. తొలి విమానాన్ని పాక్కు ఎగుమతి చేసే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి
గతేడాది భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్'లో హతమైన ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిందని పాక్ నేత షహీర్ సియాల్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. నజ్రియాతీ పార్టీ చైర్మన్ అయిన షహీర్ సియాల్వి, తాజాగా లష్కరే తోయిబా నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోర్ముజ్ జలసంధిలో చేపట్టిన 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ఆపరేషన్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
జింబాబ్వే మహిళల క్రికెట్ జట్టు తొలిసారి పాకిస్థాన్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు పసికూన జింబాబ్వేపై ప్రతాపం చూపింది.
భారత్లో ఇంధన ధరలు పెరగకపోవడంపై పాక్ మంత్రి ఒకరు పలు అభినందనపూర్వక వ్యాఖ్యలు చేశారు. పాక్ దుస్థితికి గల కారణాలను కూడా వివరించారు.
తమ భూభాగం మీదుగా ఇరాన్ ఎగుమతులకు పాక్ అనుమతించిందని అమెరికా భద్రతా వ్యవహారాల నిపుణుడు ఒకరు తెలిపారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.
ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (OPEC) నుంచి వైదొలగాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నిర్ణయించుకుంది. దాదాపు 60 సంవత్సరాల పాటు ఒపెక్లో సభ్య దేశంగా ఉన్న యూఏఈ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది?
పాకిస్థాన్ క్రికెట్లో మరో వివాదం చెలరేగింది. పాక్ క్రికెటర్ హసన్ నవాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో ఆడుతున్న నవాజ్.. ఓ టీవీ ఇంటర్వ్యూలో భారత బౌలర్లపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
భారీ అవినీతి, మనీలాండరింగ్ కేసులో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కుమార్తె రబియా ఇమ్రాన్, ఆమె భర్త ఇమ్రాన్ యూసఫ్లకు లాహోర్ ప్రత్యేక కోర్టు మంగళవారం నాడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.