Home » Pakistan
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రం లక్కీ మార్వాత్లో బాంబు పేలుడు ఘటన సంచలనం రేపుతోంది. ఉగ్రవాదులు ఓ రిక్షాకు పెట్టిన బాంబు పేలి సుమారు 9 మంది మృతిచెందగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
గతేడాది భారత్-పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అబద్దాలేనని తేలింది. తాజాగా బయటకు వచ్చిన అమెరికా లాబీయింగ్ రికార్డులు ఈ వాదనలు తప్పని నిరూపించాయి.
ఆపరేషన్ సిందూర్ లాంటి దుస్సాహసానికి మరోసారి పూనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ భారత్ను పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ హెచ్చరించారు.
పాకిస్థాన్లోని బన్నులో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి ఓ సూసైడ్ బాంబర్ పేలుడు పదార్థాలు ఉన్న వాహనంతో ఫతే ఖేల్ పోలీస్ చెక్పాయింట్ను ఢీకొట్టాడు. దీంతో భారీ పేలుడు సంభవించింది.
పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అజహర్ అలీ స్కాట్లాండ్ క్రికెట్ జట్టులో చేరాడు. త్వరలో జరిగే ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ లీగ్-2 టోర్నీ కోసం ఆ జట్టు బ్యాక్రూమ్ స్టాఫ్ కన్సల్టెంట్గా భాగమయ్యాడు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ ఘోర తప్పిదం జరిగింది. బ్రాడ్కాస్టర్ చేసిన ఓ భారీ పొరపాటు నెట్టింట వైరల్గా మారింది.
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) పేరుతో దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత్ కశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసింది.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్పై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. భవిష్యత్తులో భారత్ నుంచి ఎలాంటి దాడి జరిగినా పాకిస్థాన్ మరింత తీవ్రంగా, నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని హెచ్చరించారు.
మరో రెండు మూడు రోజుల్లో అమెరికా, ఇరాన్ మధ్య డీల్ కుదిరే అవకాశం ఉందని పాక్ వర్గాలు చెబుతున్నాయి.