• Home » Pakistan

Pakistan

Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్

Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్

భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 ప్రపంచ కప్ లో ఆడే జట్టును పాకిస్థాన్ ప్రకటించింది. 16 మంది ఆటగాళ్లతో కూడిన ప్రొవిజనల్ జట్టును ఇవాళ(ఆదివారం) పీసీబీ ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా‌ను కెప్టెన్ గా పీసీబీ ఎంపిక చేసింది

S Jaishankar: మన పొరుగున చెడ్డోళ్లున్నారు.. పాక్‌పై జైశంకర్ పంజా

S Jaishankar: మన పొరుగున చెడ్డోళ్లున్నారు.. పాక్‌పై జైశంకర్ పంజా

పొరుగుదేశాలతో నిర్మాణాత్మక సహకారానికి భారత్ కట్టుబడి ఉంటుందని, రెండ్రోజుల క్రితమే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా అంత్యక్రియలకు భారత్ ప్రతినిధిగా తాను ఢాకా వెళ్లాలని ఎస్ జైశంకర్ చెప్పారు.

Jason Gillespie: పీసీబీ అవమానించింది.. అందుకే రాజీనామా: పాక్ మాజీ కోచ్ జేసన్ గిలెస్పీ

Jason Gillespie: పీసీబీ అవమానించింది.. అందుకే రాజీనామా: పాక్ మాజీ కోచ్ జేసన్ గిలెస్పీ

తరచూ పాకిస్థాన్ హెడ్‌కోచ్‌లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. సెలక్టర్లు, మెంటార్లు, సహాయక సిబ్బంది విషయంలో కూడా తరచూ మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ జట్టు మాజీ టెస్ట్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ జేసన్ గిలెస్పీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

MEA: ఎవరూ మధ్యవర్తిత్వం వహించ‌లేదు: చైనా వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ

MEA: ఎవరూ మధ్యవర్తిత్వం వహించ‌లేదు: చైనా వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా చేసిన వ్యాఖ్యలను కేంద్రం తిరస్కరించింది. మధ్యవర్తిత్వం విషయంలో భారత్ ఎప్పటికీ ఒకే విధానాన్ని అనుసరిస్తోందని తేల్చి చెప్పింది.

China: భారత్-పాక్ యుద్ధం మధ్యవర్తిత్వంపై చైనా సంచలన వ్యాఖ్యలు

China: భారత్-పాక్ యుద్ధం మధ్యవర్తిత్వంపై చైనా సంచలన వ్యాఖ్యలు

భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్దాన్ని తానే మధ్యవర్తిత్వం వహించి ఆపినట్లు ట్రంప్ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇప్పుడు అదే బాటలో చైనా నడుస్తోంది.

Operation Sindoor news: ఆపరేషన్ సిందూర్ సమయంలో బంకర్‌లోకి వెళ్లి దాక్కోమన్నారు: పాక్ అధ్యక్షుడు

Operation Sindoor news: ఆపరేషన్ సిందూర్ సమయంలో బంకర్‌లోకి వెళ్లి దాక్కోమన్నారు: పాక్ అధ్యక్షుడు

ఆపరేషన్ సిందూర్ పాక్ నాయకత్వానికి తీవ్ర ఆందోళన కలిగించిందనే విషయం తాజాగా బయటకు వచ్చింది. మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తాజాగా మాట్లాడారు. శనివారం జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో జర్దారీ మాట్లాడారు.

Pakistan: సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు

Pakistan: సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో సన్నాహకంగా జనవరి 7 నుంచి శ్రీలంకతో పాకిస్తాన్ మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ మ్యాచుల కోసం పాక్ సీనియర్ సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును తాజాగా ప్రకటించింది.

Trump-India: భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపా.. ట్రంప్ నోటి వెంట మళ్లీ పాత పాట

Trump-India: భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపా.. ట్రంప్ నోటి వెంట మళ్లీ పాత పాట

ట్రంప్ మళ్లీ పాత పాట అందుకున్నారు. తాను భారత్, పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానని చెప్పుకొచ్చారు. 10 మిలియన్ ప్రాణాలు లేదా అంతకంటే ఎక్కువ రక్షించానని పాక్ ప్రధాని తనకు కితాబిచ్చారని చెప్పుకొచ్చారు..

Asim Munir: ఆపరేషన్ సిందూర్‌లో మమ్మల్ని ఆదుకుంది అదే: పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్

Asim Munir: ఆపరేషన్ సిందూర్‌లో మమ్మల్ని ఆదుకుంది అదే: పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తమకు దైవిక సాయం అందిందని పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అన్నారు. తాము ఆ అనుభూతిని చెందామని చెప్పుకొచ్చారు. పాక్ చిన్నారుల రక్తం చిందడానికి అఫ్గానిస్థాన్ కారణమని నిందించారు. పాక్ కావాలో, ఉగ్ర సంస్థ టీటీపీ కావాలో తేల్చుకోవాలని తాలిబన్లకు తేల్చి చెప్పారు.

U19 Asia Cup 2025 Final: రేపు భారత్, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్

U19 Asia Cup 2025 Final: రేపు భారత్, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్

అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా రేపు(ఆదివారం) తుది పోరు జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫేవరెట్ గా ఉంది. లీగ్ దశలో పాక్‌ను యువ భారత్ 90 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి