• Home » Pakistan

Pakistan

పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 9 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు..

పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 9 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు..

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రం లక్కీ మార్వాత్‌లో బాంబు పేలుడు ఘటన సంచలనం రేపుతోంది. ఉగ్రవాదులు ఓ రిక్షాకు పెట్టిన బాంబు పేలి సుమారు 9 మంది మృతిచెందగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

పాక్ ఆర్మీ చీఫ్ చెప్పినవన్నీ అబద్దాలే.. బయటపడిన అసలు నిజం..

పాక్ ఆర్మీ చీఫ్ చెప్పినవన్నీ అబద్దాలే.. బయటపడిన అసలు నిజం..

గతేడాది భారత్-పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అబద్దాలేనని తేలింది. తాజాగా బయటకు వచ్చిన అమెరికా లాబీయింగ్ రికార్డులు ఈ వాదనలు తప్పని నిరూపించాయి.

భారత్‌కు పాక్ ఆర్మీ చీఫ్ వార్నింగ్

భారత్‌కు పాక్ ఆర్మీ చీఫ్ వార్నింగ్

ఆపరేషన్ సిందూర్ లాంటి దుస్సాహసానికి మరోసారి పూనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ భారత్‌ను పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ హెచ్చరించారు.

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 15 మంది పోలీసుల మృతి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 15 మంది పోలీసుల మృతి

పాకిస్థాన్‌లోని బన్నులో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి ఓ సూసైడ్ బాంబర్ పేలుడు పదార్థాలు ఉన్న వాహనంతో ఫతే ఖేల్ పోలీస్ చెక్‌పాయింట్‌ను ఢీకొట్టాడు. దీంతో భారీ పేలుడు సంభవించింది.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్కాట్లాండ్‌ జట్టులో చేరిన బాబర్ ఆజం క్లోజ్ ఫ్రెండ్

స్కాట్లాండ్‌ జట్టులో చేరిన బాబర్ ఆజం క్లోజ్ ఫ్రెండ్

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ అజహర్‌ అలీ స్కాట్లాండ్‌ క్రికెట్‌ జట్టులో చేరాడు. త్వరలో జరిగే ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌-2 టోర్నీ కోసం ఆ జట్టు బ్యాక్‌రూమ్‌ స్టాఫ్‌ కన్సల్టెంట్‌గా భాగమయ్యాడు.

పాక్ జట్టులో  భారత ప్లేయర్ల పేర్లు.. వీడియో వైరల్!

పాక్ జట్టులో భారత ప్లేయర్ల పేర్లు.. వీడియో వైరల్!

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ ఘోర తప్పిదం జరిగింది. బ్రాడ్‌కాస్టర్‌ చేసిన ఓ భారీ పొరపాటు నెట్టింట వైరల్‌గా మారింది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా సహాయం.. ధ్రువీకరించిన డ్రాగన్ మీడియా..

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా సహాయం.. ధ్రువీకరించిన డ్రాగన్ మీడియా..

పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) పేరుతో దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసింది.

భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి

భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి

పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. భవిష్యత్తులో భారత్ నుంచి ఎలాంటి దాడి జరిగినా పాకిస్థాన్ మరింత తీవ్రంగా, నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని హెచ్చరించారు.

మరో రెండు మూడు రోజుల్లో యూఎస్, ఇరాన్ మధ్య డీల్.. పాక్ వర్గాల ధీమా

మరో రెండు మూడు రోజుల్లో యూఎస్, ఇరాన్ మధ్య డీల్.. పాక్ వర్గాల ధీమా

మరో రెండు మూడు రోజుల్లో అమెరికా, ఇరాన్ మధ్య డీల్ కుదిరే అవకాశం ఉందని పాక్ వర్గాలు చెబుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి