Home » Pakistan
కశ్మీర్ వివాదం, పహల్గాం ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందం నిలిపివేత వంటి అంశాలతో సహా చిరకాల సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భుట్టో పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కశ్మీర్ అంశాన్ని ఇరుదేశాలు పరిష్కరించుకోవాలన్నారు.
సిక్స్ కారణంగా తన పెళ్లి ఖరాబ్ అయిందంటూ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. ఇంతకీ ఆ సిక్స్ కొట్టింది ఎవరో ఇప్పుడు చూద్దాం..
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దాడిని ఆర్థిక యుద్ధ చర్యగా (Economic Warfare) జైశంకర్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిని చూడలేక అక్కడి పర్యాటకాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతోనే ఉగ్రవాదులు పహల్గాం దాడికి పాల్పడ్డారని చెప్పారు.
పదిహేడేళ్ల రవికుమార్.. పదిహేనేళ్ల శాంతి బాయి.. పాకిస్థాన్కు చెందిన హిందువులు! వారికి ఈ మధ్యే సింధ్ ప్రావిన్సులోని మీర్పూర్లో పెళ్లయింది! ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాక్లో బతకలేం అనుకున్నారో.
భారతదేశం కీలక సభ్యదేశంగా ఉన్న సార్క్(దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం)కు ప్రత్యామ్నాయంగా మరో కూటమిని ఏర్పాటు చేసేందుకు చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రయత్నిస్తున్నాయి.
పాకిస్థాన్కు సరుకు రవాణా చేసే నౌకలపై మే 2వ తేదీన నిషేధం విధించింది భారత్. ఈ నిషేధంతో పాకిస్థాన్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. దీంతొ ఎగుమతులు, దిగుమతుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోందని ఆ దేశ పత్రిక 'డాన్' వెల్లడించింది.
కరాచీలోని నేషనల్ అకాడమీలో శనివారం జరిగిన కార్యక్రమానికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన మునీర్ మరోసారి భారత్పై ద్వేషం కక్కారు. పాకిస్థాన్పై భారత్ రెండుసార్లు అకారణంగా దాడికి పాల్పడిందని వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సిందూర్లో ధ్వంసమైన ఉగ్ర శిబిరాలను పునర్నిర్మించేందుకు ఏకంగా పాకిస్థాన్ ప్రభుత్వమే ముందుకు వచ్చింది. నిధులు సమకూర్చడంతోపాటు నిపుణుల సహకారాన్ని కూడా అందిస్తోంది.
ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రంలో శనివారం తాలిబన్ అనుకూల హఫీజ్ గుల్ బహదూర్ సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో 16 మంది భద్రతా సిబ్బంది మృత్యువాత పడగా...
TTP Blast: ఈ ఏడాది మార్చి నెలలో తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ జందోలా మిలటరీ బేస్పై దాడి చేసింది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు చనిపోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది.