Home » Pakistan
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. భారత్, పాకిస్థాన్ ఓకే గ్రూపులో ఉన్నాయి. ఈ క్రమంలో భారత్తో జరిగే మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోతుందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
పాక్ జాతీయుడిని పెళ్లాడి ఇక్కట్ల పాలయ్యానంటూ ఓ భారతీయ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. పాక్లో వేధింపులు ఎదురవుతున్నాయని, భారత్కు తిరిగొచ్చేస్తానని అన్నారు.
అండర్-19 ప్రపంచ కప్లో వింత రనౌట్ జరిగింది. అది కూడా పాకిస్థాన్, ఇంగ్లాండ్ మ్యాచులో చోటుచేసుకుంది. ఆ రనౌట్ కారణంగా పాకిస్థాన్ ఓడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..
భారత్- పాక్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తలు పెరిగాయి. జమ్మూ బార్డర్లో పాకిస్థాన్ డ్రోన్ల కదలికలు కలకలం రేపుతున్నాయి. రిపబ్లిక్ డే వేడుకలకు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో భారత్ సైన్యం అలర్ట్ అయ్యింది.
గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయకులు చనిపోయారు. దీంతో భారత్ లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది భారత సైన్యం.
పాకిస్థాన్లోని నార్త్ వెస్టర్న్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో పోలీస్ వ్యాన్ని టార్గెట్ చేసుకొని జరిపిన బాంబ్ బ్లాస్ట్ లో ఏడుగురు మృతి చెందారు. దానికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివాదాస్పద షక్సాగామ్ లోయ ప్రాంతం తమ భూభాగానికి చెందినదేనని చైనా చేస్తున్న వాదనను భారత్ మరోసారి తిప్పి కొట్టింది. ఆ వ్యాలీ అప్పగింతకు..
పాకిస్థాన్ ఆర్మీకి చెందిన కొన్ని డ్రోన్లు ముఖ్యంలో నౌషెరా-రాజౌరీ సెక్టార్లో సంచరిస్తున్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే భారత సైనిక విభాగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. మీడియం, లైట్ మిషన్గన్లతో కాల్పులు జరిపాయి.
భారత్తో శత్రుత్వం పాటిస్తున్న పొరుగుదేశం బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్థాన్కు చేరువ అవుతోంది. షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత బంగ్లా అనేక రంగాల్లో పాక్తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి.
అమెరికా నిషేధించిన రెండు ఉగ్రవాద సంస్థలు ఒకేచోట సమవేశం కావడం సంచలనవుతుండగా, రెండు ఉగ్రవాద గ్రూపుల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది.