• Home » NRI Latest News

NRI Latest News

దుబాయి రోడ్డు ప్రమాదం.. మృతుల్లో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు

దుబాయి రోడ్డు ప్రమాదం.. మృతుల్లో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు

దుబాయిలో అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించారు. వీరిలో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు ఉన్నారు.

 అమెరికాలో సత్తా చాటిన తెలుగమ్మాయి ఇషాన్వి

అమెరికాలో సత్తా చాటిన తెలుగమ్మాయి ఇషాన్వి

అమెరికాలో తెలుగు విద్యార్థిని మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఫ్లోరిడాలోని స్టెయిన్‌బ్రెన్నర్ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ఇషాన్వి సబ్నివీసు అమెరికా జాతీయ స్థాయి ఆవిష్కరణల పోటీలో ద్వితీయ బహుమతి అందుకుంది.

పాస్‌పోర్టు ఆఫీసర్ వైఎస్‌వీఎస్‌ఆర్ కృష్ణకు ఎన్నారైల ఆత్మీయ వీడ్కోలు

పాస్‌పోర్టు ఆఫీసర్ వైఎస్‌వీఎస్‌ఆర్ కృష్ణకు ఎన్నారైల ఆత్మీయ వీడ్కోలు

సింగపూర్‌లోని భారత హైకమిషన్‌లో పాస్‌పోర్ట్ ఆఫీసర్‌గా సేవలందించి, బదిలీపై స్వదేశానికి వెళ్తున్న వై.ఎస్.వి.ఎస్. ఆర్. కృష్ణకు, శ్రీ సాంస్కృతిక కళాసారథి (సింగపూర్) సంస్థ ఆధ్వర్యంలో ఘనమైన సన్మాన కార్యక్రమం, ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

న్యూజెర్సీలో తానా CPR & AED శిక్షణ కార్యక్రమం

న్యూజెర్సీలో తానా CPR & AED శిక్షణ కార్యక్రమం

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) న్యూజెర్సీ బృందం ఆధ్వర్యంలో కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్‌లో విజయవంతంగా CPR & AED శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఇరాన్ యుద్ధంతో నష్టపోయిన విద్యార్థులకులకు న్యాయం చేయాలి: ఎన్నారై టీడీపీ నేతలు

ఇరాన్ యుద్ధంతో నష్టపోయిన విద్యార్థులకులకు న్యాయం చేయాలి: ఎన్నారై టీడీపీ నేతలు

గల్ఫ్‌లో సీబీఎస్‌ఈ పరీక్షల రద్దుతో వేలాది ప్రవాస భారతీయ విద్యార్థుల ఉన్నత విద్య అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. ప్రత్యేక పరీక్షలు నిర్వహించడం లేదా గ్రేస్ మార్కులు కేటాయించడం వంటి చర్యలతో విద్యార్థులను ఆదుకోవాలని ఎన్నారై టీడీపీ నాయకులు కోరారు.

మధుర ప్రవాసంలో కఠోర బాల్యం.. స్నేహితులు కరవై ఒంటరితనం

మధుర ప్రవాసంలో కఠోర బాల్యం.. స్నేహితులు కరవై ఒంటరితనం

మెరుగైన ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే అనేక మంది క్రమేణా కుటుంబ సమేతంగా సుదీర్ఘ కాలం పాటు అక్కడ నివసిస్తుంటారు. ఈ క్రమంలో ఆ విదేశీగడ్డపై పుట్టిపెరిగే చిన్నారులు ఆప్యాయత, అనురాగాల లేమితో యాంత్రికంగా కాలం వెళ్లదీస్తున్నారు.

మెల్‌బోర్న్ మహానాడు 2026 కార్యక్రమం.. విచ్చేసిన హరీశ్ గంటి

మెల్‌బోర్న్ మహానాడు 2026 కార్యక్రమం.. విచ్చేసిన హరీశ్ గంటి

మెల్‌బోర్న్ మహానాడు 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీ హరీశ్ గంటి మెల్‌బోర్న్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం మెల్‌బోర్న్ నాయకులు, కార్యకర్తలు, ఆయన స్నేహితులు ఘన స్వాగతం పలికారు.

సౌదీ రాయబారిగా ఐఎఫ్ఎస్ అధికారి విపుల్

సౌదీ రాయబారిగా ఐఎఫ్ఎస్ అధికారి విపుల్

గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయుల వ్యవహారాలపై అవగాహన కల్గిన దౌత్యవేత్త విపుల్ ను సౌదీ అరేబియాలో నూతన రాయబారిగా భారత ప్రభుత్వం నియమించింది.

అమెరికా రాజధానిలో గన్నికి ఆత్మీయ సత్కారం

అమెరికా రాజధానిలో గన్నికి ఆత్మీయ సత్కారం

అమెరికా రాజధాని పరిధిలో భానుప్రకాశ్ మాగులూరి అధ్యక్షతన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం.. రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్, మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులును ఘనంగా సత్కరించారు.

తానా మిడ్ అట్లాంటిక్ బ్లడ్ డ్రైవ్‌కు మంచి స్పందన

తానా మిడ్ అట్లాంటిక్ బ్లడ్ డ్రైవ్‌కు మంచి స్పందన

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని తానా నిర్వహించిన మిడ్ అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చిందని బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తెలిపారు. ప్రాణాలను కాపాడే ఈ గొప్ప కార్యక్రమానికి 40 మందికి పైగా దాతలు సహకరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి