• Home » NRI Latest News

NRI Latest News

డల్లాస్‌లో ‘అమానా’ ఈద్ మిలాప్ వేడుకలు

డల్లాస్‌లో ‘అమానా’ ఈద్ మిలాప్ వేడుకలు

ఆంధ్రప్రదేశ్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(AMANA) టెక్సాస్ విభాగం ఆధ్వర్యంలో డల్లాస్ పరిసర ప్రాంతమైన ప్లేనోలో ఈద్ మిలాప్ వేడుకలు జరిగాయి.

ఘనంగా ముగిసిన తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్

ఘనంగా ముగిసిన తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్

టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10 - తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్-2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా టెరుసాన్ రిక్రియేషన్ సెంటర్‌‌లో ఘనంగా ముగిసింది.

విశాఖపట్టణంలో కొత్త శాఖను ప్రారంభించిన సౌదీ ఐ.టి సంస్థ

విశాఖపట్టణంలో కొత్త శాఖను ప్రారంభించిన సౌదీ ఐ.టి సంస్థ

అర్బ సాఫ్ట్‌వేర్ ఇప్పుడు విశాఖపట్టణంలో ఆరంగ్రేటం చేసింది. సౌదీ అరేబియాలోని అనేక ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు సాప్ సాల్యూషన్ సేవలందిస్తున్న అర్బ సాఫ్ట్‌వేర్ ఇప్పటికే హైదరాబాద్, మంగళూర్ నగరాలలో కార్యాలయాలుండగా తాజాగా విశాఖకూ విస్తరించింది.

కువైత్‌లోని టీడీపీ కార్యకర్తకు అండగా తెలుగు తమ్ముళ్ళు

కువైత్‌లోని టీడీపీ కార్యకర్తకు అండగా తెలుగు తమ్ముళ్ళు

క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డ టీడీపీ కార్యకర్తకు కువైత్ పార్టీ నేతలు అండగా నిలిచారు. రూ.1.21 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

వైభవంగా సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

వైభవంగా సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో కరేబీయన్ దీవుల్లో నిర్వహిస్తున్న సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ(SMU) 2026 గ్రాడ్యుయేషన్ వేడుక ఘనంగా జరిగింది.

ఆస్ట్రేలియాలకు వలస వెళ్లిన వారిలో భారతీయులే టాప్

ఆస్ట్రేలియాలకు వలస వెళ్లిన వారిలో భారతీయులే టాప్

విదేశాల్లో పుట్టి ఆస్ట్రేలియాలో ఉంటున్న వారిలో భారతీయులు సంఖ్యాపరంగా నెం.1 స్థానంలోకి వచ్చారు.

కెనడా నుంచి అత్యధికంగా భారతీయుల డిపోర్టేషన్

కెనడా నుంచి అత్యధికంగా భారతీయుల డిపోర్టేషన్

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కెనడా నుంచి డిపోర్టేషన్‌కు గురైన వారిలో భారతీయులు టాప్‌లో నిలిచారు. మెక్సికన్లను అధిగమించి సంఖ్యా పరంగా తొలిస్థానంలో నిలిచారు.

సౌదీలో ఇరుక్కుపోయిన తెలుగు యువకులు.. ఆదుకున్న ఎన్నారై సంఘాల సభ్యులు

సౌదీలో ఇరుక్కుపోయిన తెలుగు యువకులు.. ఆదుకున్న ఎన్నారై సంఘాల సభ్యులు

తెలియక తప్పులు చేసి సౌదీలో చేరుకుని ఇరుక్కుపోయిన తెలుగు యువకులను ఎన్నారై సంఘాల సభ్యులు ఆదుకుని క్షేమంగా స్వదేశానికి పంపించారు.

పెరిగిన విమాన టికెట్ల ధరలు! అత్యధిక ధర చెల్లిస్తున్న రాయలసీమ వాసులు

పెరిగిన విమాన టికెట్ల ధరలు! అత్యధిక ధర చెల్లిస్తున్న రాయలసీమ వాసులు

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ప్రరయాణికులు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. రాయలసీన ప్రయాణికులు దేశంలో కెల్లా ఎక్కువ అత్యధిక టిక్కెట్ ధర చెల్లిస్తున్నారు.

మంత్రి సత్య కుమార్ యాదవ్‌తో ఎన్నారైల ముఖాముఖీ కార్యక్రమం

మంత్రి సత్య కుమార్ యాదవ్‌తో ఎన్నారైల ముఖాముఖీ కార్యక్రమం

శ్రీ సాంస్కృతిక కళాసారథి (సింగపూర్) సంస్థ ఆధ్వర్యంలో ఏపీ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖామంత్రి వర్యులు సత్య కుమార్ యాదవ్‌తో ముఖాముఖీ కార్యక్రమం ఆదివారం సెంగ్కాంగ్‌లోని లా ఫియెస్టా కాండోమినియంలో ఘనంగా జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి