• Home » NRI Latest News

NRI Latest News

సిలికానాంధ్ర రజతోత్సవం ప్రారంభం

సిలికానాంధ్ర రజతోత్సవం ప్రారంభం

సిలికానాంధ్ర సంస్థ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలిఫోర్నియాలోని ఓక్‌ల్యాండ్‌లో రజతోత్సవ సంబరాలను శనివారం నాడు నిర్వహిస్తున్నారు.

బ్యాంక్వెట్ విందుతో ప్రారంభమైన ఆటా వేడుకలు

బ్యాంక్వెట్ విందుతో ప్రారంభమైన ఆటా వేడుకలు

అమెరికా తెలుగు సంఘం (ATA) 19వ మహాసభలు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

19వ ఆటా సభలకు బాల్టిమోర్ రెడీ! ఎన్నారైలకు ఆహ్వానం

19వ ఆటా సభలకు బాల్టిమోర్ రెడీ! ఎన్నారైలకు ఆహ్వానం

మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో నేటి సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ప్రారంభం కానున్న ఆటా 19వ మహాసభలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

విదేశీ విద్యార్థులకు ట్రంప్ షాక్.. పీజీ వర్క్ పర్మిట్‌కు లక్ష డాలర్ల రుసుము?

విదేశీ విద్యార్థులకు ట్రంప్ షాక్.. పీజీ వర్క్ పర్మిట్‌కు లక్ష డాలర్ల రుసుము?

అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి, అక్కడే ఉద్యోగం చేయాలని భావిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద షాకివ్వబోతున్నారా? ఇందుకోసం ఏకంగా లక్ష డాలర్ల రుసుము విధించబోతున్నారా? దీనిపై 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' సంచలన కథనం రాసింది.

సౌదీలో హైదరాబాదీ రోగిని ఆదుకున్న మలయాళీ!

సౌదీలో హైదరాబాదీ రోగిని ఆదుకున్న మలయాళీ!

ఒక్క మాట కూడా పలుకలేని దీనావస్థలో మంచంపై కన్నీరుమున్నీరవుతున్న ఓ హైదరాబాదీని సౌదీలోని ఒక మలయాళీ ఆదుకున్నారు.

ఎమిరేట్స్‌లో వైభవంగా జగన్నాథుడి  రథ యాత్ర

ఎమిరేట్స్‌లో వైభవంగా జగన్నాథుడి రథ యాత్ర

రాస్ అల్ ఖైమాలోని ప్రవాసీ సంఘం తెలుగు తరంగిణి ఇస్కాన్ సౌజన్యంతో ఇటీవల నిర్వహించిన పూరీ జగన్నాథ యాత్రలో దుబాయి, షార్జా, ఇతర ఎమిరేట్ల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎడారినాట కాపుల బాట.. దుబాయిలో ముద్రగడకు నివాళి

ఎడారినాట కాపుల బాట.. దుబాయిలో ముద్రగడకు నివాళి

దుబాయిలో దివంగత నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభకు రాజకీయాలకు అతీతంగా కాపులలో అత్యధికులు హాజరై నివాళులు ఆర్పించి తమ మహానేతను స్మరించుకొన్నారు.

గ్రీన్ కార్డ్ కోసం నిరీక్షిస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్.. US సెనేట్‌లో కీలక బిల్లు

గ్రీన్ కార్డ్ కోసం నిరీక్షిస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్.. US సెనేట్‌లో కీలక బిల్లు

అమెరికాలో దశాబ్దాలుగా నివసిస్తున్న మిలియన్ల మంది వలసదారులకు, ముఖ్యంగా గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న భారతీయ హెచ్-1బి నిపుణులకు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది.

దుబాయ్‌లో అత్యున్నత భారతీయ అధికారిగా విష్ణువర్ధన్ రెడ్డి

దుబాయ్‌లో అత్యున్నత భారతీయ అధికారిగా విష్ణువర్ధన్ రెడ్డి

ప్రపంచంలో అత్యంత కీలకమైనదిగా భావించే దుబాయ్‌లోని భారతీయ కాన్సులేటులో అత్యున్నత అధికారిగా తెలుగు దౌత్యవేత్త నియామకం దాదాపు ఖరారైంది. దుబాయ్ అర్ధ శతాబ్ది చరిత్రలో ప్రపథమంగా ఒక తెలుగు అధికారి రానున్నారు.

తెలంగాణ గ్రామీణాభివృద్ధికి ప్రవాసులు తోడ్పడాలి: మంత్రి సీతక్క

తెలంగాణ గ్రామీణాభివృద్ధికి ప్రవాసులు తోడ్పడాలి: మంత్రి సీతక్క

పల్లెలు దేశానికి పట్టుకొమ్మలన్న బాపూజీ స్ఫూర్తితో ప్రవాసులు తెలంగాణ గ్రామీణాభివృద్ధికి సహకరించాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి