Home » NRI Latest News
ఆంధ్రప్రదేశ్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(AMANA) టెక్సాస్ విభాగం ఆధ్వర్యంలో డల్లాస్ పరిసర ప్రాంతమైన ప్లేనోలో ఈద్ మిలాప్ వేడుకలు జరిగాయి.
టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10 - తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్-2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా టెరుసాన్ రిక్రియేషన్ సెంటర్లో ఘనంగా ముగిసింది.
అర్బ సాఫ్ట్వేర్ ఇప్పుడు విశాఖపట్టణంలో ఆరంగ్రేటం చేసింది. సౌదీ అరేబియాలోని అనేక ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు సాప్ సాల్యూషన్ సేవలందిస్తున్న అర్బ సాఫ్ట్వేర్ ఇప్పటికే హైదరాబాద్, మంగళూర్ నగరాలలో కార్యాలయాలుండగా తాజాగా విశాఖకూ విస్తరించింది.
క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డ టీడీపీ కార్యకర్తకు కువైత్ పార్టీ నేతలు అండగా నిలిచారు. రూ.1.21 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో కరేబీయన్ దీవుల్లో నిర్వహిస్తున్న సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ(SMU) 2026 గ్రాడ్యుయేషన్ వేడుక ఘనంగా జరిగింది.
విదేశాల్లో పుట్టి ఆస్ట్రేలియాలో ఉంటున్న వారిలో భారతీయులు సంఖ్యాపరంగా నెం.1 స్థానంలోకి వచ్చారు.
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కెనడా నుంచి డిపోర్టేషన్కు గురైన వారిలో భారతీయులు టాప్లో నిలిచారు. మెక్సికన్లను అధిగమించి సంఖ్యా పరంగా తొలిస్థానంలో నిలిచారు.
తెలియక తప్పులు చేసి సౌదీలో చేరుకుని ఇరుక్కుపోయిన తెలుగు యువకులను ఎన్నారై సంఘాల సభ్యులు ఆదుకుని క్షేమంగా స్వదేశానికి పంపించారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ప్రరయాణికులు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. రాయలసీన ప్రయాణికులు దేశంలో కెల్లా ఎక్కువ అత్యధిక టిక్కెట్ ధర చెల్లిస్తున్నారు.
శ్రీ సాంస్కృతిక కళాసారథి (సింగపూర్) సంస్థ ఆధ్వర్యంలో ఏపీ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖామంత్రి వర్యులు సత్య కుమార్ యాదవ్తో ముఖాముఖీ కార్యక్రమం ఆదివారం సెంగ్కాంగ్లోని లా ఫియెస్టా కాండోమినియంలో ఘనంగా జరిగింది.