Home » Nepal
నేపాల్ ఆందోళనలతో తలెత్తిన గందరగోళ పరిస్థితులను ఉపయోగించుకుని జైళ్ల నుంచి పారిపోతున్న ఖైదీల కట్టడి పెద్ద తలనొప్పిగా మారింది. భారత్ భూభాగంలోకి రావడానికి ప్రయత్నించిన 60మందిని సరిహద్దు భద్రతా బలగాలు...
నేపాల్ పరిణామాలపై ఎవరూ మాట్లాడొద్దు అని, ఏదైనా చెప్పాలనుకుంటే ముందుగా అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతి...
విహార యాత్రలో భాగంగా నేపాల్ వెళ్లారు. అక్కడ నెలకొన్న అలర్ల నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల్లో చిక్కుకున్నారు. తిరిగి ఇళ్లు చేరగలమా అని ఆందోళన చెందారు. అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలిచింది. నేపాల్ నుంచి రప్పించింది.
సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ చొరవ తీసుకుని ఫ్లైట్ ఏర్పాటు చేశారని ఎయిర్ హోస్టెస్ తెలిపారు. దీంతో భారీ ఎత్తున ప్రయాణికులు హర్షధ్వానాలు చేశారు.
నేపాల్ రాజధాని కాఠ్మండూలో ఉద్రిక్తత వాతావరణం తారాస్థాయికి చేరింది. దీంతో మంత్రులు వారి కుటుంబాల రక్షణ కోసం నేపాల్ ఆర్మీ అత్యవసర చర్యలు తీసుకుంది. ఆర్మీ హెలికాప్టర్లతో మంత్రులను తాళ్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇప్పుడు నేపాల్ రాజకీయ రంగంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఒలీ రాజీనామా చేసిన తర్వాత.. తాజాగా తాత్కాలిక ప్రధానమంత్రిగా కుల్మన్ ఘీసింగ్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
నేపాల్లో యువత సాధించింది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న ప్రభుత్వాన్ని, జెన్ Z నిరసన పేరిట కూలదోసింది. ఇక ఇప్పుడు తమకు ఇష్టమైన నాయకురాల్ని దేశ పగ్గాలు చేపట్టాల్సిందిగా కోరుతోంది. నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ..
శాసనసభ బిల్లులకు గవర్నర్ల ఆమోదంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేపాల్లో కల్లోల పరిస్థితుల గురించి ప్రస్తావించిన ఆయన తనకు భారత రాజ్యాంగం గర్వకారణమని అన్నారు.
నేపాల్లో కొనసాగుతున్న అశాంతి మధ్య చిక్కుకున్న తెలుగు పౌరులను తిరిగి తీసుకురావడానికి రెస్క్యూ కార్యకలాపాలకు ఐటీ & మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష బాధ్యత తీసుకున్నారు.
నేపాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. జెన్-జీ యువత చేపట్టిన నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారడంతో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. ఈ నేపధ్యంలో..