• Home » Nellore

Nellore

అడవిలో తప్పిపోయిన వృద్ధురాలు.. ఆ తర్వాత ఏమైందంటే..

అడవిలో తప్పిపోయిన వృద్ధురాలు.. ఆ తర్వాత ఏమైందంటే..

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడు అటవీ ప్రాంతంలో ఓ వృద్ధురాలు తప్పిపోయింది. దారి తప్పిపోయిన ఆమె కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

సీఎం చంద్రబాబుపై దుర్భాషలు.. మాజీ మంత్రి కాకాణికి నోటీసులు..

సీఎం చంద్రబాబుపై దుర్భాషలు.. మాజీ మంత్రి కాకాణికి నోటీసులు..

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదు అయ్యాయి.

కాలుష్య రహిత నగరంగా నెల్లూరును తీర్చిదిద్దుతాం: మంత్రి నారాయణ

కాలుష్య రహిత నగరంగా నెల్లూరును తీర్చిదిద్దుతాం: మంత్రి నారాయణ

నెల్లూరును కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు రూ.11 కోట్ల 75 లక్షలతో రోడ్ల పనులు చేపట్టామని మంత్రి నారాయణ తెలిపారు. మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు.

దారుణం.. భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త

దారుణం.. భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త

నెల్లూరులో భార్యను అతికిరాతకంగా హత్య చేశాడో భర్త. శ్రీహరి అనే వ్యక్తి తన భార్య శ్రీనందినిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు.

ఏపీలో భారీ ఆపరేషన్..  అలుగును విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్

ఏపీలో భారీ ఆపరేషన్.. అలుగును విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్

నెల్లూరు జిల్లాలో అత్యంత అరుదైన, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న వన్యప్రాణి అక్రమ రవాణా గుట్టును అధికారులు రట్టు చేశారు. కోట్లాది రూపాయల విలువైన అలుగును విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు..

నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు..

నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు..

నెల్లూరు జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు ఆదివారం మెరుపు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ పోలీసు సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

ఘోర విషాదం.. ఇద్దరు యువకుల సజీవ దహనం

ఘోర విషాదం.. ఇద్దరు యువకుల సజీవ దహనం

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వరికుంటపాడు మండలం బోనిగర్లపాడులో ఇద్దరు యువకులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.

కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ.. ఛార్జ్‌షీట్‌పై ఉత్కంఠ

కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ.. ఛార్జ్‌షీట్‌పై ఉత్కంఠ

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ పూర్తయింది. ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయగా.. సుప్రీం ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది.

నెల్లూరు, అనకాపల్లి మీదుగా కొత్త రైళ్లు

నెల్లూరు, అనకాపల్లి మీదుగా కొత్త రైళ్లు

ఎస్‌ఎంటీవీ బెంగళూరు- బాలూర్‌ఘాట్‌ (పశ్చిమబెంగాల్‌) మధ్య నేటి నుంచి రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆయా స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

Somireddy: జగన్, కేసీఆర్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన ఆరోపణలు

Somireddy: జగన్, కేసీఆర్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన ఆరోపణలు

మాజీ సీఎంలు కేసీఆర్, జగన్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2020లో తెలంగాణ ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి