• Home » NEET Exam

NEET Exam

పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026  డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం

పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026 డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం

దేశంలో నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.. 'పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026' డ్రాఫ్ట్‌ విడుదల చేసింది.

విద్యార్థులు ఆ సవాలును అవకాశంగా మార్చుకున్నారు: నిర్మలా సీతారామన్

విద్యార్థులు ఆ సవాలును అవకాశంగా మార్చుకున్నారు: నిర్మలా సీతారామన్

పరీక్షల పేపర్ లీకేజీల వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పేపర్ లీక్‌లు జరిగినప్పుడు మొదట్లో విద్యార్థులు తీవ్రంగా బాధపడినప్పటికీ, తర్వాత దాన్నే అవకాశంగా మలచుకుని మెరుగ్గా రాశామని పలువురు విద్యార్థులు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు.

NEET వివాదం.. విద్యార్థుల నిరసనలో మంత్రి కుమార్తె.. వీడియో వైరల్

NEET వివాదం.. విద్యార్థుల నిరసనలో మంత్రి కుమార్తె.. వీడియో వైరల్

అస్సాంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర సీనియర్ మంత్రి కేశబ్ మహంత కుమార్తె దిబిశా మహంత, కేంద్రానికి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఆమె నిరసనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

150 పిజ్జాలు, 1000 బిస్కెట్ ప్యాకెట్లు.. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులకు నాగాలాండ్ యువకుడి అండ..

150 పిజ్జాలు, 1000 బిస్కెట్ ప్యాకెట్లు.. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులకు నాగాలాండ్ యువకుడి అండ..

నీట్ పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. వేల మంది విద్యార్థులు ఆ నిరసనల్లో పాల్గొంటున్నారు. అక్కడకు వెళ్లలేకపోయిన వారు విద్యార్థులకు తమ వంతు సహాయం చేస్తున్నారు.

ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన.. 47 మంది అధికారుల మంది తొలగింపు!

ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన.. 47 మంది అధికారుల మంది తొలగింపు!

నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ఎన్‌టీఏలో కేంద్రం భారీ ప్రక్షాళన చేపట్టింది. సుమారు 47 మంది అధికారులను తొలగించినట్టు తెలుస్తోంది.

నీట్ పేపర్ లీక్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు: బండి సంజయ్

నీట్ పేపర్ లీక్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు: బండి సంజయ్

నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అందుకే ఈ విషయంలో అందరికంటే ప్రధాని మోదీ ఎక్కువగా బాధపడుతున్నారని చెప్పారు.

పదేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా.. కేంద్రం ఉక్కుపాదం!

పదేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా.. కేంద్రం ఉక్కుపాదం!

పోటీ పరీక్షల క్వశ్చన్ పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత గ్యాంగ్‌లు, నిందితులపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకుంది.

'నీట్' సంస్కరణలపై సుప్రీం కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు!

'నీట్' సంస్కరణలపై సుప్రీం కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు!

నీట్ పేపర్ లీక్ వ్యవహారం తర్వాత చేపట్టిన సంస్కరణల పురోగతిపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. శాశ్వత వ్యవస్థాగత సంస్కరణలు ఎలా అమలు చేస్తున్నారో వివరిస్తూ సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది.

విద్యార్థులను దేశద్రోహులుగా చూస్తున్నారు.. కేంద్రంపై సోనియా గాంధీ ధ్వజం

విద్యార్థులను దేశద్రోహులుగా చూస్తున్నారు.. కేంద్రంపై సోనియా గాంధీ ధ్వజం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. విద్యా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, విద్యార్థుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు.

ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేత.. జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్న సుప్రీంకోర్టు..

ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేత.. జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్న సుప్రీంకోర్టు..

దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసనల నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లను మూసివేయడంపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి