Home » NEET Exam
నీట్ పరీక్ష వివాదం.. విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన ఒక అధికారిక లేఖ రాశారు.
నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై, మితవాద రాజకీయ వ్యాఖ్యాత టీజీ మోహన్దాస్ను ఆదివారం కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ వెనుక 'యాష్ యాదవ్' కీలక పాత్ర పోషించినట్లు సీబీఐకి ఆధారాలు లభ్యమయ్యాయి.
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దేశవ్యాప్తంగా 'క్యా బోల్తీ పబ్లిక్' (ప్రజలు ఏమంటున్నారు) పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు.
విద్యార్థుల ఆందోళనల సందర్భంగా నమోదైన ఎఫ్ఐఆర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశంపై ఆందోళనలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సీజేపీ సంస్థ ఆగస్టు 5న కీలక సమావేశాన్ని నిర్వహించనుంది.
తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల బాలికను క్షమిస్తున్నట్టు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఆ బాలిక తల్లి ధన్యవాదాలు తెలియజేశారు.
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు ల్లో ప్రవేశాలకు ఈ నెల 4 నుంచి నీట్ యూజీ- 2026 కౌన్సెలింగ్ జరగనుంది. అఖిల భారత కోటా సీట్లకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) శనివారం షెడ్యూల్ విడుదల చేసింది.
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి మొదటి 50 మంది ర్యాంకర్ల పేర్లతో జాబితాను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సిద్ధం చేసింది.
నీట్ పేపర్ లీక్కు సంబంధించి సీబీఐ దర్యాప్తులో పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.