• Home » NEET Exam

NEET Exam

'నీట్‌' రాష్ట్రంలో అసమానతల్ని సృష్టిస్తోంది: సీఎం విజయ్

'నీట్‌' రాష్ట్రంలో అసమానతల్ని సృష్టిస్తోంది: సీఎం విజయ్

నీట్ విధానం రాష్ట్రంలో అసమానతల్ని సృష్టిస్తోందని తమిళనాడు సీఎం విజయ్ అన్నారు. దీనిని వెంటనే రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏఐ సాయంతో ఫేక్ 'నీట్' క్వశ్చన్ పేపర్ సృష్టించి విక్రయం.. లా స్టూడెంట్ అరెస్ట్

ఏఐ సాయంతో ఫేక్ 'నీట్' క్వశ్చన్ పేపర్ సృష్టించి విక్రయం.. లా స్టూడెంట్ అరెస్ట్

AI సాంకేతికతను ఉపయోగించి నకిలీ 'నీట్' ప్రశ్నపత్రాన్ని సృష్టించి, దాన్ని సోషల్ మీడియాలో విక్రయించిన ఒక లా (Law) విద్యార్థిని మధ్యప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నీట్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్.. మొబైల్‌తో గూగుల్‌లో సమాధానాలు వెతికిన విద్యార్థి అరెస్ట్

నీట్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్.. మొబైల్‌తో గూగుల్‌లో సమాధానాలు వెతికిన విద్యార్థి అరెస్ట్

హైదరాబాద్‌ శివారులోని ఆదిబట్ల పరిధిలో జరిగిన నీట్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షా కేంద్రంలో ముందుగానే పథకం ప్రకారం మొబైల్ ఫోన్‌ను దాచిపెట్టి, పరీక్ష జరుగుతున్న సమయంలో గూగుల్ ద్వారా సమాధానాలు వెతుకుతూ పట్టుబడిన ఘటన కలకలం రేపింది.

నీట్‌ కఠినం

నీట్‌ కఠినం

ఉద్విగ్నభరిత వాతావరణం మధ్య నీట్‌-2026 పునః పరీక్ష పూర్తయింది. దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాలలో పరీక్ష కోసం 22.74 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకోగా, 19.95 లక్షల మంది పరీక్ష రాసినట్టు ఎన్‌టీఏ తెలిపింది.

NEET: నీట్‌గా పరీక్ష

NEET: నీట్‌గా పరీక్ష

చిత్తూరు, తిరుపతిలో ఆదివారం ‘నీట్‌’ పునఃపరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

పటిష్ఠ భద్రత మధ్య ముగిసిన  నీట్-యూజీ రీ-టెస్ట్

పటిష్ఠ భద్రత మధ్య ముగిసిన నీట్-యూజీ రీ-టెస్ట్

'నీట్-యూజీ' రీ-ఎగ్జామ్ ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. దేశంలోని 551 నగరాల్లో ఉన్న 5,440 కేంద్రాలతో పాటు విదేశాల్లోని మరో 14 కేంద్రాలలో ఈ రీ-టెస్ట్ జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ రీ ఎగ్జామ్‌

ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ రీ ఎగ్జామ్‌

దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ప్రశాంతమైన వాతావరణంలో ముగిసింది. 551 నగరాలు, 14 అంతర్జాతీయ కేంద్రాలలో ఈ పరీక్షను NTA అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించింది.

రీ-నీట్: బురఖా, కలవ దారాల వివాదం.. చివరకు?

రీ-నీట్: బురఖా, కలవ దారాల వివాదం.. చివరకు?

పటిష్ఠ భద్రతా చర్యల నడుమ ఎన్‌టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్‌ ప్రారంభ సమయంలో పలుచోట్ల స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి. హిజాబ్‌లు, కలవ దారాలతో పాటు ఓ అభ్యర్థి పాత అడ్మిట్ కార్డుతో వేరొక పరీక్ష కేంద్రానికి రావడం మున్నగునవి ఇందులో ఉన్నాయి.

రీ-నీట్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ ప్రయాణం వాయిదా

రీ-నీట్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ ప్రయాణం వాయిదా

ఎన్‌టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్ నేడు ప్రారంభమైంది. ఢిల్లీలోని ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రధాని మోదీ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

నేడు నీట్ ఎగ్జామ్.. అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎన్‌టీఏ

నేడు నీట్ ఎగ్జామ్.. అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎన్‌టీఏ

నీట్ పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అందరికీ ఈ పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆల్ ది బెస్ట్ చెప్పింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి