Home » NDA Alliance
Sajjala Ramakrishna Reddy: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ భూ ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కడప జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్లో భూఆక్రమణలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
Minister Anagani Satya Prasad: కూటమిలో ఉన్న పార్టీల్లోని కార్యకర్తలకూ ఏదోక సమయంలో తప్పకుండా అవకాశం వస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి ఒక్కరినీ బాగా చూసుకునే బాధ్యత తమదని మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు.
విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డి నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు.
Kakinada Land Grabbing Case: కాకినాడలో వైసీపీ కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి అనుచరుడు చేసిన భూ కబ్జా బయటకు వచ్చింది. తన భూమిని ద్వారంపూడి అనుచరుడు కబ్జా చేశారని పోలీసులకు రిటైర్డు ఎయిర్ఫోర్స్ అధికారి వెంకట రామానాయుడు ఫిర్యాదు చేశారు.
MLC Addanki Dayakar: మాజీ మంత్రి కేటీఆర్కి దమ్ముంటే బీఆర్ఎస్ అధ్యక్ష పదవి తీసుకొని.. ఆపార్టీని అధికారంలోకి తేవాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. అధ్యక్ష పదవి చేపట్టిన రెండు సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీని రేవంత్రెడ్డి అధికారంలోకి తెచ్చారని అద్దంకి దయాకర్ గుర్తుచేశారు.
YSRCP Leaders: వైసీపీ ప్రభుత్వంలో భారీ మద్యం కుంభకోణాన్ని కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకు వచ్చింది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వైసీపీ నేతల అరెస్ట్తో ఆ పార్టీ నేతలు టెన్షన్కు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారోనని భయాందోళనలు చెందుతున్నారు.
Yalamanchili Municipal Chairperson: ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్పై మంగళవారం నాడు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అవిశ్వాస తీర్మాన సందర్భంగా ఎలమంచిలిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
విదేశీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం ఆయన కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, అర్జున్ రామ్ మేఘవాల్, అమిత్ షా లతో భేటీ కానున్నారు.
Mega DSC Notification: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదివారం నాడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం..
Kirti Vardhan Singh: 2047 వికసిత్ భారత్లో భాగంగా ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుందని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉద్ఘాటించారు. ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుందని ఉద్ఘాటించారు.