• Home » National

National

Rahul Gandhi: హరియాణాలోనూ ఓట్‌ చోరీ

Rahul Gandhi: హరియాణాలోనూ ఓట్‌ చోరీ

బీజేపీ నేతల్లారా సిద్ధంగా ఉండండి.. ఆటంబాంబు తర్వాత హైడ్రోజన్‌ బాంబు రాబోతోంది.

 Jagan Criticizes: ఆ ఐదేళ్లూ రైతులకు నరకం

Jagan Criticizes: ఆ ఐదేళ్లూ రైతులకు నరకం

మొంథా తుఫాన్‌ బాధితుల పరామర్శకు కృష్ణా జిల్లా వెళ్లిన వైసీపీ అధినేత జగన్‌ రైతులపై ఎనలేని ప్రేమ ఒలకబోశారు. ‘నష్టపరిహారం ఇస్తే ధాన్యం కొనరంట......

 Mithilanchal Emerges: మిథిలాంచల్‌ సవాల్‌

Mithilanchal Emerges: మిథిలాంచల్‌ సవాల్‌

బిహార్‌ ఎన్నికల్లో ‘మిథిలాంచల్‌’ ప్రాంతం అటు పాలక ఎన్‌డీఏకి, ఇటు ప్రతిపక్ష ‘మహాగఠ్‌బంధన్‌’కు, ప్రశాంత్‌ కిశోర్‌ సారథ్యంలోని జన్‌సురాజ్‌ పార్టీకి కీలకంగా మారింది.

Bengaluru Police Suspend: లంచావతారులపై వేటు

Bengaluru Police Suspend: లంచావతారులపై వేటు

కుమార్తెను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తండ్రి నుంచి లంచం డిమాండ్‌ చేసి, వేధించిన ఉద్యోగులపై చర్యలు కొనసాగుతున్నాయి. ముంబైకి చెందిన....

Former IAS Officer: రూ. 4000కోట్ల ఢిల్లీ హౌసింగ్‌ సొసైటీ స్కాం కేసులో

Former IAS Officer: రూ. 4000కోట్ల ఢిల్లీ హౌసింగ్‌ సొసైటీ స్కాం కేసులో

దాదాపు నాలుగు వేల కోట్ల ఢిల్లీ హౌసింగ్‌ సొసైటీ కుంభకోణంలో.. మాజీ ఐఏఎస్‌ సహా 13 మంది నిందితులకు ఢిల్లీ కోర్టు శిక్షలు ఖరారు చేసింది.

Bihar Assembly Elections: తొలి విడత పోలింగ్‌కు కౌంట్‌డౌన్.. అందరి కళ్లూ వారిపైనే

Bihar Assembly Elections: తొలి విడత పోలింగ్‌కు కౌంట్‌డౌన్.. అందరి కళ్లూ వారిపైనే

తొలి విడత పోలింగ్ జరుగనున్న నియోజకవర్గాల్లో అందరి దృష్టి ప్రధానంగా వైశాలి జిల్లాలోని రఘోపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై ఉంది. ఇక్కడి నుంచి ఆర్జేడీ నుంచి 'మహాగఠ్‌బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు.

 Hostel Spy Camera: లేడీస్ హాస్టల్ టాయిలెట్‌లో స్పై కెమెరాలు

Hostel Spy Camera: లేడీస్ హాస్టల్ టాయిలెట్‌లో స్పై కెమెరాలు

ఒక ప్రముఖ సంస్థ తమ ఉద్యోగుల కోసం హాస్టల్స్ నిర్వహిస్తోంది. అక్కడ వేలాది మంది మహిళలు, యువతులు ఉంటున్నారు. ఆ వసతి గృహంలో ఉంటున్న ఒడిశాకు చెందిన ఒక మహిళా ఉద్యోగి ఈ కెమెరాలను అమర్చింది.

Pak Denied Entry: సిక్కు కాదంటూ.. 14 మందిని వెనక్కి పంపేసిన పాక్

Pak Denied Entry: సిక్కు కాదంటూ.. 14 మందిని వెనక్కి పంపేసిన పాక్

ఈ పర్యటన కోసం యాత్రికుల బృందం బస్ టిక్కెట్ల ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్కరూ రూ.13,000 చెల్లించారు. అయితే వారికి ప్రవేశం నిరాకరించడంతో ఆ టిక్కెట్ ఫేర్ తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌‌లో ఎదురుకాల్పులు.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌‌లో ఎదురుకాల్పులు.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు

జమ్మూకశ్మీర్ కిష్తివాడ్‌లోని ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు కొన్ని నెలలుగా దాక్కున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న సైనికులు, కశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త బృందాలుగా ఏర్పడి ఉగ్రవాదులపై దాడి చేశారు.

Lalan Singh: పేదలను పోలింగ్‌ బూత్‌ వరకు రానియొద్దు

Lalan Singh: పేదలను పోలింగ్‌ బూత్‌ వరకు రానియొద్దు

పేదలను ఓటు వేయనీయకండి అంటూ కేంద్ర మంత్రి, జేడీ(యూ) నాయకుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ అలియాస్‌ లలన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్య వివాదాస్పదమయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి