• Home » National

National

Bihar Deputy CM attack: బీహార్ డిప్యూటీ సీఎంపై దాడి.. పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలు..

Bihar Deputy CM attack: బీహార్ డిప్యూటీ సీఎంపై దాడి.. పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలు..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ హింసాత్మకంగా మారింది. గురువారం ఉదయం 7 గంటలకు తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సమయంలో బీహార్ డిప్యూటీ సీఎం, లఖిసరాయ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా కారుపై దాడి జరిగింది.

BREAKING: బిహార్‌.. పోలింగ్‌ సందర్భంగా లక్కీసరాయిలో ఉద్రిక్తత..

BREAKING: బిహార్‌.. పోలింగ్‌ సందర్భంగా లక్కీసరాయిలో ఉద్రిక్తత..

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Chhattisgarh Encounter: భారీ ఎన్‌కౌంటర్‌.. మరో నలుగురు మావోయిస్టులు మృతి

Chhattisgarh Encounter: భారీ ఎన్‌కౌంటర్‌.. మరో నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భీకర కాల్పలు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Hidden cameras: మహిళల వాష్ రూముల్లో సీసీటీవీ కెమెరాలు.. ప్రైవేట్ వీడియోలు పంపించి వ్యాపారం

Hidden cameras: మహిళల వాష్ రూముల్లో సీసీటీవీ కెమెరాలు.. ప్రైవేట్ వీడియోలు పంపించి వ్యాపారం

స్నానాల గదుల్లో గుర్తు తెలియని వ్యక్తులు రహస్య కెమెరాలు అమర్చినట్లు తేలడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. కొందరు వ్యక్తులు.. మహిళలు స్నానాలు చేస్తున్న వీడియోలను క్యాష్ చేసుకొని డబ్బులు కొల్లగొడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Bihar Assembly Elections 2025: బీహార్ అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ ప్రారంభం

Bihar Assembly Elections 2025: బీహార్ అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ ప్రారంభం

బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ప్రారంభమైన పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది. ఓటు వేసేందుకు ఇప్పుడిప్పుడే ఓటర్ల రాక మొదలైంది.

Welfare Schemes: రూ.1.68 లక్షల కోట్ల మహిళా పథకాలు

Welfare Schemes: రూ.1.68 లక్షల కోట్ల మహిళా పథకాలు

మహిళలు కేంద్రంగా అమలు చేస్తున్న నగదు బదిలీ (యూసీటీ) పథకాలతో రాష్ట్రాల ఆర్థికవ్యవస్థలు.....

Train Accident: రైలు కింద పడి ఆరుగురి దుర్మరణం

Train Accident: రైలు కింద పడి ఆరుగురి దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. రైల్లోంచి దిగిన ప్రయాణికుల్లో కొందరు, రాంగ్‌ సైడ్‌ నుంచి పట్టాలను దాటేందుకు ప్రయత్నిస్తూ ఆ వైపు దూసుకొచ్చిన మరో రైలు కింద నలిగిపోయారు.

Rahul Gandhi: హరియాణాలోనూ ఓట్‌ చోరీ

Rahul Gandhi: హరియాణాలోనూ ఓట్‌ చోరీ

బీజేపీ నేతల్లారా సిద్ధంగా ఉండండి.. ఆటంబాంబు తర్వాత హైడ్రోజన్‌ బాంబు రాబోతోంది.

 Jagan Criticizes: ఆ ఐదేళ్లూ రైతులకు నరకం

Jagan Criticizes: ఆ ఐదేళ్లూ రైతులకు నరకం

మొంథా తుఫాన్‌ బాధితుల పరామర్శకు కృష్ణా జిల్లా వెళ్లిన వైసీపీ అధినేత జగన్‌ రైతులపై ఎనలేని ప్రేమ ఒలకబోశారు. ‘నష్టపరిహారం ఇస్తే ధాన్యం కొనరంట......

 Mithilanchal Emerges: మిథిలాంచల్‌ సవాల్‌

Mithilanchal Emerges: మిథిలాంచల్‌ సవాల్‌

బిహార్‌ ఎన్నికల్లో ‘మిథిలాంచల్‌’ ప్రాంతం అటు పాలక ఎన్‌డీఏకి, ఇటు ప్రతిపక్ష ‘మహాగఠ్‌బంధన్‌’కు, ప్రశాంత్‌ కిశోర్‌ సారథ్యంలోని జన్‌సురాజ్‌ పార్టీకి కీలకంగా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి