Home » National
బిహార్ ఎన్నికల వేళ ‘ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం’ కింద మహిళలకు రూ.10 వేల చొప్పున నితీశ్ కుమార్ ప్రభుత్వం జరిపిన పంపకాలపై ప్రశాంత్కిశోర్కు...
ఒకే డోర్నంబరులో 177 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. దీంతో వచ్చే ఏడాది జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఓటు హక్కును...
ఢిల్లీ పేలుళ్లు కేసులో దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైట్ కాలర్ ఉగ్రవాదంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి వరకు ఇస్రో మరో ఏడు ప్రయోగాలు చేపట్టనుందని సంస్థ చైర్మన్ నారాయణన్ తెలిపారు.
ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ముగ్గురు వైద్యులను అరెస్టు చేయగా.. తాజాగా హర్యానాకు చెందిన మరో వైద్యురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జానపద గాయని మైథిలీ ఠాకూర్ బీహార్ ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన మైథిలీ ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్ మిశ్రాను 11 వేల ఓట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించారు.
బిహార్ ఫలితాలపై సమీక్షిస్తున్నాం. దేశ చరిత్రలో ఓ రాజకీయ పార్టీ (బీజేపీ)కి 90శాతం స్ట్రైక్ రేట్ అనేది ఎప్పుడూ సాధ్యం కాలేదు.
ప్రతిపక్షాలు చిమ్మిన ‘కులతత్వ విషాన్ని’ బిహార్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ అన్నారు.
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తిరుగుబాటు నేతలపై బీజేపీ దృష్టి సారించింది.