Home » National
మెక్ డొనాల్డ్స్, థియోబ్రోమలో కూడా ఫుడ్ పాయిజన్ అవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమకు కలిగిన ఇబ్బందిని ఇద్దరు ఫుడ్ స్టేపీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్ర శేఖర్ తాజాగా మరో లేఖను రాశారు. తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ మెడికల్ బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. జైల్లో ఉండి కేజ్రీవాల్ చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తారని.. ప్రజలు ఎవరూ మోసపోరన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఆదరించరని లేఖలో సుఖేష్ పేర్కొన్నారు. జూన్ 4న ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి సరైన సమాధానం చెబుతారన్నారు.
మహారాష్ట్ర- నారాయణ పూర్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పతంజలికి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి ప్రకటించే కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలియజేసింది.
సందేశ్ఖాలీ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వైఖరిని సోమవారం సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
అతనో నిత్య విద్యార్థి నాయకుడు. తన 40ఏళ్ల నాయకత్వ కెరీర్లో 251 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో లోక్సభ ఎన్నికలకు ముందు తనను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు.
అది 2004 సంవత్సరం..! సార్వత్రిక ఎన్నికలకు కొద్దిగా ముందు సమయం. వాజ్పేయీ లాంటి నాయకుడి హవాలో ఆరేళ్ల పాటు కేంద్రంలో అధికారానికి దూరమైంది కాంగ్రెస్ పార్టీ.
జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్షలో రైతు బిడ్డ సత్తా చాటాడు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి తన కల నెరవేర్చుకున్నాడు. రోజుకు 10 గంటల పాటు కష్టపడి చదివి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి కుటుంబంలో ఆనందానికి అవధి లేకుండా పోయింది. అంతా సంతోషంతో మునిగి తేలారు.
దేవుడి సొంత నేల.. కొబ్బరి నేల.. చైతన్యానికి నెలవైన కేరళ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇవ్వనుందోననే ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో కాంగ్రె్సకు పదిహేను సీట్లతో పట్టం కట్టిన మలయాళీలు.. అధికార లెఫ్ట్ ఫ్రంట్ను ఒక్క స్థానానికే పరిమితం చేశారు.