• Home » National News

National News

విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

నేను మనిషిని.. నాకు రెక్కలు లేవు: ఉద్ధవ్‌కు ఫడణవీస్ కౌంటర్

నేను మనిషిని.. నాకు రెక్కలు లేవు: ఉద్ధవ్‌కు ఫడణవీస్ కౌంటర్

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే చేసిన 'రెక్కలు విరగ్గొట్టారు' అనే వ్యాఖ్యలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కౌంటర్ ఇచ్చారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఒకే విమానంలో ఫడణవీస్, ఉద్ధవ్ ఠాక్రే.. ఏక్‌నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు..

ఒకే విమానంలో ఫడణవీస్, ఉద్ధవ్ ఠాక్రే.. ఏక్‌నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు..

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ముంబై నుంచి నాగ్‌పూర్‌కు ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కేతన్ అగర్వాల్ హత్య కేసు.. విచారణలో సంచలన విషయాలు..

కేతన్ అగర్వాల్ హత్య కేసు.. విచారణలో సంచలన విషయాలు..

పుణెలోని లోహగడ్ కోట వద్ద జూన్ 18న వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

15 వేల మందిని చంపాలనుకున్నా.. మొహర్రం వేడుకలో మాత్రలతో పట్టుబడిన ముంబై వ్యక్తి వాంగ్మూలం..

15 వేల మందిని చంపాలనుకున్నా.. మొహర్రం వేడుకలో మాత్రలతో పట్టుబడిన ముంబై వ్యక్తి వాంగ్మూలం..

మహారాష్ట్ర రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా భారీ విషాదం త్రుటిలో తప్పింది. ఊరేగింపులో పాల్గొన్న వారికి విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నాలుగు తరాలకు పరిష్కారమైన భూ వివాదం

నాలుగు తరాలకు పరిష్కారమైన భూ వివాదం

ఎప్పుడో ముత్తాతల కాలంలో ప్రారంభమైన భూ వివాదం ఎట్టకేలకు సుప్రీంకోర్టులో పరిష్కారమయింది. 15.5 బీఘాల (9.68ఎకరాలు) భూమి విషయమై 1957లో మొదలయిన కేసుపై ధర్మాసనం నాలుగో తరానికి చెందిన భూమి యజమానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

డ్రగ్స్‌ స్మగ్లింగ్‌పై గతేడాది 1.48లక్షల కేసులు

డ్రగ్స్‌ స్మగ్లింగ్‌పై గతేడాది 1.48లక్షల కేసులు

దేశ యువత డ్రగ్స్‌ ‘మత్తు’లో చిత్తు కాకుండా, ఆ మహమ్మారి ఉచ్చులో పడకుండా వారిని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

575 ఏళ్లకు సరిపోయే కరెంటు.. ఒక్క ఏడాదిలో ఉత్పత్తి!

575 ఏళ్లకు సరిపోయే కరెంటు.. ఒక్క ఏడాదిలో ఉత్పత్తి!

రోజురోజుకీ విద్యుత్‌ అవసరాలు పెరిగిపోతున్నాయి. దీనికోసం బొగ్గు, నీరు, గాలి, సౌరశక్తి, అణుశక్తి వంటి అన్ని వనరులనూ ఉపయోగిస్తున్నాం. అయినా, ఎప్పటికప్పుడు కరెంటు డిమాండ్‌ పెరుగుతోంది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి