• Home » National News

National News

National Herald Case: ఈడీ ఛార్జిషీటుపై నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసిన కోర్టు

National Herald Case: ఈడీ ఛార్జిషీటుపై నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసిన కోర్టు

బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2012లో చేసిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణకర్త అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2,000 కోట్లకు పైగా ఆస్తులను రూ.50 లక్షల నామమాత్రపు చెల్లింపుతో కాంగ్రెస్ నేతలు అక్రమంగా చేజిక్కుంచుకున్నారని ఈడీ ప్రధాన ఆరోపణగా ఉంది.

NHRC-Sleeper Bus Accidents: స్లీపర్ బస్సులతో యాక్సిడెంట్స్.. రాష్ట్రాలన్నిటికీ ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక సూచనలు

NHRC-Sleeper Bus Accidents: స్లీపర్ బస్సులతో యాక్సిడెంట్స్.. రాష్ట్రాలన్నిటికీ ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక సూచనలు

స్లీపర్ బస్సులతో ఇటీవల కాలంలో పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. నిబంధనలకు అనుగుణంగా లేని బస్సులను వెంటనే పక్కనపెట్టేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.

Uttar Pradesh: దారుణం: గంటల వ్యవధిలో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు చిన్నారులు మృతి

Uttar Pradesh: దారుణం: గంటల వ్యవధిలో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు చిన్నారులు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధ పడుతూ గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

Karnataka CM Tussle: డీకేను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించిన సిద్ధూ

Karnataka CM Tussle: డీకేను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించిన సిద్ధూ

పార్టీ అధిష్ఠానాన్ని కలుసుకునేందుకు ఢిల్లీ ప్రయాణానికి డీకే సిద్ధమవుతున్నారు. ఆయన సోదరుడు డీకే సురేష్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అయితే అధికార మార్పిడి అంశంపై సోదరులిద్దరూ పెదవి విప్పడం లేదు.

Sonaia Sacrificed Power: పీఎం పదవిని సోనియా త్యాగం చేశారు.. సీఎం సమక్షంలో డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

Sonaia Sacrificed Power: పీఎం పదవిని సోనియా త్యాగం చేశారు.. సీఎం సమక్షంలో డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

ఆర్థికశాస్త్రంలో నిపుణులైన మన్మోహన్‌ను ప్రభుత్వాధిపతిగా సోనియాగాంధీ ఎన్నుకున్నారని, ఆశా వర్కర్ల స్కీమ్ వంటి పలు సంక్షేమ చర్యల్లో ఆమె నాయకత్వ శైలి కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని డీకే శివకుమార్ పేర్కొన్నారు.

Viral Video: యువతుల నృత్యానికి మంత్రి చప్పట్లు.. వైరల్ వీడియో

Viral Video: యువతుల నృత్యానికి మంత్రి చప్పట్లు.. వైరల్ వీడియో

తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే శాంతి భద్రతలు వైఫల్యం, అవినీతి, అవకతవకల్లో కూరుకుపోయిందని, అయితే ముఖ్యమంత్రి నుంచి సీనియర్ మంత్రులందరూ ఇలాంటి వినోదాల్లో తేలుతుండటం సిగ్గుచేటని బీజేపీ విమర్శించింది.

PM Modi: 77 అడుగుల రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

PM Modi: 77 అడుగుల రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి జీవోత్తం మఠం తొలి సారస్వత బ్రాహ్మిణ్ వైష్ణణ మఠమని పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ గోవాలోని పార్టగాలిలో మఠం ప్రధాన కార్యాలయం ఉంది.

Cyclone Ditwah: దిత్వా తుపాను బీభత్సం.. శ్రీలంకలో 56 మంది మృతి, మోదీ సంతాపం

Cyclone Ditwah: దిత్వా తుపాను బీభత్సం.. శ్రీలంకలో 56 మంది మృతి, మోదీ సంతాపం

దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో భారీ ప్రాణనష్టం జరగడంపై ప్రధానమంత్రి మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలు త్వరత గతిన కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.

DK Shivakumar: ఏదీ కోరను, తొందరపడను... డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

DK Shivakumar: ఏదీ కోరను, తొందరపడను... డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం పోస్టుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తుండగా, డీకే మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుందన కర్ణాటక రైతుల సమస్యలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్తానని చెప్పారు.

PM Modi: ఉడిపిలో లక్ష కంఠ గీతా పఠనం.. హాజరైన మోదీ

PM Modi: ఉడిపిలో లక్ష కంఠ గీతా పఠనం.. హాజరైన మోదీ

ఉడిపి రావడం తనకు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్నానని మోదీ అన్నారు. జన్‌సంఘ్‌కు ఇది కర్మభూమి అని, బీజేపీ సుపరిపాలనా మోడల్‌కు ప్రేరణ అని చెప్పారు. 1968లో ఇక్కడి మున్సిపల్ కౌన్సిల్‌కు జన్‌సంఘ్ నేత వీఎస్ ఆచార్యను ఎన్నుకున్నారని గుర్తుచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి